సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా ఉధృతి ఎంతమాత్రం తగ్గడం లేదు. తెలంగాణలో శనివారం కొత్తగా 2,239 కరోనా కేసులు నమోదయ్యయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 1,83,866 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా మహమ్మారిన పడి 11 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 1,091కు చేరింది. ఇప్పటివరకు 1,52,441 మంది వ్యాధి వారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,334 యాక్టివ్కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 24,683 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒకేరోజు […]
బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, సారాఅలీఖాన్ శనివారం ఎన్సీబీ (నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో) విచారణకు వెళ్లారు. అయితే వాళ్లు ఏం చెబుతారన్న విషయంపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉన్నది. బాలీవుడ్ డ్రగ్స్కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి వీరి పేర్లు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో దీపికా, సారాకు గతంలోనే ఎన్సీబీ నోటీసులు ఇచ్చింది. వీళ్లిద్దరూ బాలీవుడ్ అగ్రహీరోల పేర్లు రివీల్ చేసే అవకాశం ఉన్నదా? లేక డ్రగ్స్ మాఫియా గురించి కీలక సమాచారం వెల్లడిస్తారా? అని […]
మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్పై టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య ప్రముఖ హీరోయిన్ అనూష్య శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మ్యాచ్ వైఫల్యాల సమయంలో క్రికెటర్ల భార్యలపై నిందలు మోపడం సరికాదని.. ద్వందార్థాలు వచ్చేలా అసభ్యంగా మాట్లాడం సరికాదని అనూష్క వ్యాఖ్యానించారు. ఇంతకూ గవాస్కర్ తన కామెంట్రీలో ఏమన్నారు.. ‘ఏ క్రికెటర్ అయినా ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మెరుగవుతాడు. కానీ కోహ్లీ మాత్రం లాక్డౌన్ సమయంలో ఆయన భార్యతోనే ప్రాక్టీస్ చేసినట్టున్నాడు. […]