Breaking News

Day: September 23, 2020

వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ కలర్ పట్టా బుక్కులు

వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ కలర్ పట్టా బుక్కులు

ఇక ముందు ఇంచు భూమి బదిలీ కావాలన్నా ధరణి పోర్టల్​లోనే.. సాదాబైనామాలకు ఇదే చివరి అవకాశం ఫ్రీగా నోటరీ, జీవో 58, 59 స్థలాల రెగ్యులరైజేషన్​ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్​, హైదరాబాద్​: దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్న ప్రజలందరికీ మెరూన్ కలర్ పట్టాదారు పాస్ బుక్కులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్యతరగతి సహా ప్రజలందరి ఆస్తులకు […]

Read More
మహిళలు స్వశక్తితో ఎదగాలి

మహిళలు స్వశక్తితో ఎదగాలి

సారథి న్యూస్, వాజేడు(ములుగు): మహిళలు స్వశక్తితో ఎదగాలని సర్వర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ములుగు, భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కోరారు. తస్లీమా చిన్నకుమారుడు సుహాన్ పుట్టినరోజు కానుకగా బుధవారం నిరుపేద మహిళ సంగి ఉమకు కుట్టు మిషన్ అందించి దాతృత్వం చాటుకున్నారు. కరోనా సమయంలో ఏదైనా వేడుకలు చేసుకోలేకపోతున్న వారు పేదలకు ఏదైనా దానం చేసి దాతృత్వం చాటుకోవాలని కోరారు. కార్యక్రమంలో సత్యనారాయణ, డాక్టర్​సంతోష్, సర్వర్ ఫౌండేషన్ సభ్యులు మామిడిపల్లి రమేష్, చంటి శామ్యూల్, అస్మా, […]

Read More
బ్రిడ్జి కట్టి బాధలు తీర్చండి

బ్రిడ్జి కట్టి బాధలు తీర్చండి

సారథి న్యూస్​, దేవరకద్ర: కొత్తకోట మండలం కనిమెట్ట– జంగమాయపల్లి గ్రామాల బ్రిడ్జిని మంజూరుచేసి వెంటనే పనులు మొదలుపెట్టాలని మంత్రి హరీశ్​రావును దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు ఆ రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయని మంత్రి దృష్టికి తెచ్చారు. అలాగే దేవరకద్ర మండలం పేరూర్ లిఫ్టును మంజూరుచేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరగా.. మంత్రి హరీశ్ రావు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి […]

Read More
పోస్టులోనే రైతుల ఇంటికి పట్టా బుక్కులు

పోస్టులోనే రైతుల ఇంటికి పట్టా బుక్కులు

సారథి న్యూస్, మెదక్: రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిందని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. ఈ చట్టం ప్రకారం తహసీల్దార్ ​ఆఫీసుల్లోనే అన్ని పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. అలాగే భూమిని కొన్నా, అమ్మినా తహసీల్దార్​ల సమక్షంలోనే చేస్తారని, వాటికి సంబంధించిన పట్టాదారు పాస్​పుస్తకాలు, రిజిస్ట్రేషన్ ​పేపర్లు పోస్టులోనే రైతుల ఇంటికి వస్తాయని తెలిపారు. దీనికోసం రైతులు గతంలో మాదిరిగా ఆఫీసుల చుట్టూ తిరిగాల్సిన పనిలేదన్నారు. బుధవారం మెదక్ […]

Read More
రో‘హిట్’ మెరుపులు.. ముంబై 210

రో‘హిట్’ మెరుపులు.. ముంబై 195/5

అబుదాబి: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా కలకత్తా నైట్​రైడర్స్, ముంబై ఇండియన్స్​ మధ్య జరిగిన మ్యాచ్​లో ముంబై కెప్టెన్ ​రోహిత్ శర్మ​వీరోచిత బ్యాటింగ్ 80 (54 బాల్స్​లో 6 సిక్స్​లు, మూడు ఫోర్ల)తో విరుచుకుపడ్డాడు. స్టార్​ ఓపెనర్ ​డికాక్ ​మూడు బంతుల్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. సూర్య కుమార్​ యాదవ్​28 బంతుల్లో 47 పరుగుల చేశాడు. సౌరవ్​తివారి 13 బంతుల్లో 21 రన్స్​ చేశాడు. హర్దిక్​ పాండ్యా 13 బంతుల్లో 18 పరుగులు, పొలార్డ్​ […]

Read More
ధర్మపురి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాం

ధర్మపురి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాం

సారథి న్యూస్, జగిత్యాల: జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లి గ్రామశివారులో బీసీ గురుకుల పాఠశాల నిర్మాణానికి ఐదెకరాలు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విజ్ఞాన భవన్ నిర్మాణానికి ఎకరా, హరిత హోటల్ నిర్మాణానికి ఐదెకరాల చొప్పున కేటాయించిన స్థలాన్ని బుధవారం రాష్ట్ర సంక్షేమ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ సహకారంతో ధర్మపురి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దేందుకు పనిచేస్తున్నామని అన్నారు. 40 ఏళ్లలో లేని విధంగా అంబేద్కర్ […]

Read More
ఈజ్ ఆఫ్​డూయింగ్ బిజినెస్ కు మరిన్ని సంస్కరణలు

ఈజ్ ఆఫ్​ డూయింగ్ బిజినెస్ కు సంస్కరణలు

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ఈజ్​ఆఫ్ డూయింగ్​బిజినెస్​కు మరిన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు మంత్రి కేటీఆర్​ప్రకటించారు. బుధవారం హైదరాబాద్​లోని జలమండలిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​తో కలిసి సమీక్షించారు. న్యాయ, టూరిజం, ఫిలిం డెవలప్​మెంట్​ కార్పొరేషన్ సివిల్ సప్లయీస్, ఎక్సైజ్ డిపార్ట్​మెంట్, సీసీఎల్ఏ వంటి పలు శాఖలపై వివరాలు అందజేసి చేపట్టాల్సిన సంస్కరణలపై ఆయా సెక్రటరీల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. టీఎస్ బీపాస్ సౌకర్యవంతంగా, సులభంగా, పారదర్శకంగా ఉందన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ సెక్రటరీ జయేశ్​ రంజన్, […]

Read More
వ్యాపార వేళలు పెంచండి

వ్యాపార వేళలు పెంచండి

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలోని వ్యాపారసంస్థలు రెండు నెలల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నిర్వహించుకునే అవకాశం ఉందని, వ్యాపారుల ఆర్థికపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వ్యాపార సమయాన్ని సాయంత్రం వరకు పెంచాలని మాజీ ఎమ్మెల్యే ఎస్​వీ మోహన్​రెడ్డి కోరారు. వ్యాపారులు అద్దెలు, కరెంట్ బిల్లులు చెల్లించలేకపోగా అందులో పనిచేసే వారికి జీతాలు చెల్లించే పరిస్థితి లేక తమ వ్యాపారాలను వదులుకునే పరిస్థితి వచ్చిందన్నారు. అన్​లాక్ సమయంలో పెద్ద నగరాల్లో సాయంత్రం వరకు […]

Read More