Breaking News

Day: September 8, 2020

కరోనాయే చివరిది కాదు: డబ్ల్యూహెచ్వో

కరోనాయే చివరిది కాదు: డబ్ల్యూహెచ్ వో

జెనీవా: సుమారు పది నెలలుగా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనాయే చివరి మహమ్మారి కాదని, భవిష్యత్తులో మరిన్ని రోగాలు వచ్చే అవకాశం లేకపోలేదని డబ్ల్యుహెచ్వో హెచ్చరించింది. ఈ మేరకు జెనీవాలో జరిగిన ఒక కార్యక్రమంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రస్ అధనోమ్ మాట్లాడుతూ.. ‘ఇదే చివరి మహమ్మారి కాదు. వైరస్ వ్యాప్తిలు, మహమ్మారులు మన జీవితంలో భాగమని చరిత్ర చెబుతోంది. కానీ తరువాత రాబోయే మహమ్మారిని ఎదుర్కోవడానికి ఈ ప్రపంచం సర్వసన్నద్ధంగా ఉండాలి. ఇటీవల చాలా దేశాలు వైద్యం, […]

Read More
కొరియన్‌ క్వీన్‌ గా కాజల్

కొరియన్‌ క్వీన్‌ గా కాజల్

భాషతో సంబంధం లేకుండా విదేశీ చిత్రాలను కూడా ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. ఈమధ్య కాలంలో కొరియన్‌ సినిమాలు, అక్కడి కథలు, వెబ్ సిరీస్‌ లాంటివి మన వారిని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ క్రమంలో మన దర్శకులు కూడా అలాంటి సినిమాలను ఇక్కడి వారి అభిరుచికి తగ్గట్టు రీమేక్‌ చేస్తున్నారు. రీసెంట్‌ గా రీమేక్ అయిన ‘మిస్ గ్రానీ’ కొరియన్ సినిమా ‘ఓ బేబి’తో సమంత మెప్పించింది. ఈ సినిమాను నిర్మించిన సురేష్ బాబు కొన్ని నెలల క్రితమే […]

Read More
తెలంగాణలో 2,392 కరోనా కేసులు

తెలంగాణలో 2,392 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం(24గంటల్లో) 2,392 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,45,163కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 11 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 906కు చేరింది. ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉన్న వారి సంఖ్య 24,579గా నమోదైంది. రాష్ట్రంలో యాక్టివ్​ కేసులు 31,670 మేర ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలో 304 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్​33, భద్రాద్రి కొత్తగూడెం 95, […]

Read More

అమరావతి.. శాసన రాజధానిగా కూడా వద్దు

అమరావతి: ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి శాసనరాజధానిగా వద్దంటూ ఆయన పేర్కొన్నారు. ‘పేదలకు అమరావతిలో ఇళ్లస్థలాలు కూడా ఇవ్వనివ్వకుండా ఇక్కడి రైతుల కోర్టుకెక్కి అండుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతిని శాసనరాజధానిగా కూడా పెట్టవద్దు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ విషయాన్ని నేను స్వయంగా సీఎం జగన్మోహన్​రెడ్డికి చెప్పాను’ సీఎం జగన్​ పేదలపక్షపాతిగా పనిచేస్తుంటే.. నీచుడైన చంద్రబాబు అడ్డుకుంటున్నాడని.. కోర్టులకు ఎక్కి అడ్డంకులు సృష్టిస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబును ఏదో ఒకరోజు […]

Read More
పీవీ .. గ్లోబల్​ఇండియా నిర్మాత

పీవీ.. గ్లోబల్​ఇండియా నిర్మాత

తెలంగాణ ముద్దుబిడ్డకు భారతరత్న ఇవ్వాల్సిందే కాలం విసిరిన సంకెళ్లతో ముందుకెళ్లారు ప్రతిభాశాలి, రాజకీయాల్లో మేరునగధీరుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కోరారు. పీవీ మన ఠీవీ, ఆర్థిక విధానాల సృష్టికర్త అని కొనియాడారు. ఏడాది కాలం పాటు శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన […]

Read More
ఇంటి నుంచే పనిచేస్తం

ఇంటి నుంచే పనిచేస్తం

కరోనా నేపథ్యంలో స్కూళ్లకు వెళ్లేందుకు టీచర్ల భయం రాష్ట్రవ్యాప్తంగా 500 మందికి పైగా టీచర్లకు పాజిటివ్​ హైదరాబాద్: తమకు కూడా ఇంటి నుంచే పని చేసుకునే సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ ఉపాధాయులు డిమాండ్​ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 500 మందికి పైగా టీచర్లకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారంతా విధుల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి స్కూళ్లు తెరిచినప్పటికీ పిల్లల్ని స్కూళ్లకు పంపించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదు. దీంతో టీచర్లంతా […]

Read More
కరోనా మహమ్మారి మహోగ్రరూపం

కరోనా మహమ్మారి మహోగ్రరూపం

న్యూఢిల్లీ : భారత్ లో కరోనా మహమ్మారి మహోగ్రరూపం దాలుస్తోంది. కొద్దిరోజులుగా దేశంలో 80వేలకు పైగా మంది కోవిడ్ బారినపడ్డారు. మరీ ముఖ్యంగా గత రెండు వారాల్లో అయితే వైరస్ విజృంభణ ఉప్పెనలా కొనసాగుతోంది. గతనెల 30 నుంచి ఈ నెల మొదటి వరకు దేశంలో సుమారు ఆరు లక్షల కరోనా కేసులు నమోదయింటే దీని ఉధృతిని ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక శనివారం, ఆదివారం అయితే దేశంలో కరోనా కేసులు 90 వేలు దాటాయి. […]

Read More
ఈ-ఆఫీస్ ద్వారానే ఫైళ్లు

ఈ-ఆఫీస్ ద్వారానే ఫైళ్లు

సారథి న్యూస్, ములుగు: కార్యాలయ ఫైళ్లను ఈ-ఆఫీస్ ద్వారానే సమర్పించాలని, మ్యానువల్ ఫైళ్లు పరిశీలించబోమని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఈ-ఆఫీస్ ద్వారా పాలనకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులందరికీ వారి వారి లాగిన్ ఐడీలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఆయా శాఖల అధికారులంతా సెక్షన్ల వారీగా కరంట్ ఫైళ్లు, ముగింపు ఫైళ్ల వివరాలు సమర్పించాలన్నారు. కార్యాలయంలో నిర్వహించనున్న ఫైళ్ల వివరాలను స్కాన్ […]

Read More