Breaking News

Day: August 15, 2020

బోల్డ్​పాత్రలో శ్రద్ధా

సాహో బ్యూటీ.. బోల్డ్​ పాత్ర

‘సాహో’ చిత్రంలో హీరోయిన్​గా నటించిన శ్రద్ధాకపూర్​ ఇప్పడు ఓ బోల్డ్​ పాత్రలో నటించనున్నట్టు సమాచారం. గతంలో అమలాపాల్​ నటించిన ‘అడాయ్​’ (తెలుగులో ఆమె) చిత్రాన్ని హిందీలోకి రీమేక్​ చేయనున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్​ నటించనున్నట్టు టాక్​. అడాయ్​ చిత్రం అమలాపాల్​కు ఎంతో పేరుతెచ్చింది. విభిన్న కథాంశంతో రూపుదిద్దుకున్న ఆ చిత్రంలో అమలా నగ్నంగా నటించింది. అప్పట్లో అమలాపాల్​ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రస్తుతం శ్రద్ధాకపూర్​ నటించనున్నట్టు బాలీవుడ్​ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. కాగా […]

Read More
వర్షాలు కురుస్తున్నయ్​.. అలర్ట్​గా ఉండండి

వర్షాలు కురుస్తున్నయ్​.. అలర్ట్​గా ఉండండి

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నందున వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్, డీజీపీ ఎం.మహేందర్​రెడ్డి, మంత్రులతో శనివారం మాట్లాడారు. ఆయా జిల్లాల పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ​మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తుండడంతో చాలా చెరువులు అలుగుపోస్తున్నాయని, కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయని, చాలాచోట్ల రోడ్లపైకి నీరు వచ్చి చేరిందన్నారు. హైదరాబాద్ లో రెండు కంట్రోల్ రూమ్ లను […]

Read More
రష్యాలో వ్యాక్సిన్​ ఉత్పత్తి ప్రారంభం

రష్యాలో వ్యాక్సిన్​ ఉత్పత్తి ప్రారంభం

మాస్కో: ఇప్పటికే కరోనాకు వ్యాక్సిన్​ కనిపెట్టినట్టు ప్రకటించిన రష్యా.. వ్యాక్సిన్​ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ మేరకు రష్యాకు చెందిన ఓ మీడియా సంస్థ వార్తాకథనాలను వెలువరించింది. మాస్కోలోని గమలేయా ఇన్​స్టిట్యూట్​ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్​ను ఆగస్టు చివరకు వరకు అందుబాటులోకి తీసుకొస్తామని రష్యా ప్రకటించింది. ఈ టీకాపై పలువురు శాస్త్రవేత్తలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ రష్యా మాత్రం వాక్సిన్​ తయారీలో నిమగ్నమైంది. కాగా రష్యా ప్రకటించిన వ్యాక్సిన్​ కోసం 20 దేశాలు ముందస్తు ఆర్డర్లు […]

Read More
వైష్ణోదేవి యాత్ర షురూ

వైష్ణోదేవి యాత్ర షురూ

శ్రీనగర్: ప్రఖ్యాత మాతావైష్ణో దేవి అమ్మవారి సందర్శనం కోసం జమ్ముకాశ్మీర్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆలయంలో అమ్మవారి దర్శనాలను మూసివేశారు. లాక్​డౌన్​అనంతరం కేంద్ర ప్రభుత్వం కోవిడ్​19 నిబంధనలకు అనుగుణంగా ఆలయాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి అమ్మవారి దర్శనాలు పున:ప్రారంభం కానున్నాయి. యాత్ర ప్రారంభమయ్యే కత్రా వద్ద ఏర్పాట్లుచేశారు. యాత్రికులు కరోనా పరీక్షలు చేయించుకుని నెగెటివ్ అని తేలితేనే ముందుకు పంపించేందుకు సైన్యం అనుమతిస్తోంది. […]

Read More
రామానుజం.. గర్వించదగ్గ సాహితీవేత్త​

రామానుజం.. గర్వించదగ్గ సాహితీవేత్త​

సారథి న్యూస్​, హైదరాబాద్​: తిరునగరి రామానుజం తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితీవేత్త​ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. మహాకవి దాశరథి సాహితీ వారసుడిగా రామానుజం నిలుస్తారని ప్రశంసించారు. మహాకవి దాశరథి పురస్కారాన్ని సీఎం కేసీఆర్​ శనివారం ప్రగతిభవన్​లో రామానుజంకు అందజేశారు. శాలువా కప్పి సన్మానించారు. రామానుజం రాసిన ‘బాలవీర శతకం’, ‘అక్షరధార’, ‘తిరునగరీయం’ రచనలు ఎంతో ఆదరణ పొందాయని చెప్పారు. సంప్రదాయ, సంస్కృత భాష పరిజ్ఞానం కలిగి ఉండడంతో పాటు ఆధునిక సాహిత్య అవగాహన కలిగిన […]

Read More

బిత్తిరి సత్తికి కరోనా

సారథి న్యూస్​, హైదరాబాద్​: బిత్తిరిసత్తి అలియాస్​ చేవెళ్ల రవికి కరోనా సోకినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన హోం​క్వారంటైన్​లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. కొంతకాలం క్రితం టీవీ9 నుంచి బయటకొచ్చిన బిత్తిరిసత్తి.. ఇటీవలే సాక్షి చానల్​లో చేరిన విషయం తెలిసిందే. సాక్షిలో బిత్తిరిసత్తి.. ‘గరం గరం వార్తలు ’ అనే శీర్షికన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం అత్యంత జనాధరణ పొందింది. కాగా సత్తితో పాటు అతడి టీం మెంబర్స్​ అంతా హోంఐసోలేషన్​లో ఉండిపోయారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం […]

Read More
నిరాడంబరంగా ఇండిపెండెన్స్​డే

నిరాడంబరంగా ఇండిపెండెన్స్​ డే

సారథి న్యూస్​టీం: 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ప్రముఖులు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి సెల్యూట్​చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అసెంబ్లీ అవరణలో నిర్వహించిన వేడుకల్లో స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు. ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి కలెక్టరేట్​లో జరిగిన సంబరాల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సూర్యాపేట కలెక్టరేట్​లో జరిగిన వేడుకల్లో మంత్రి జి.జగదీశ్వర్​రెడ్డి పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్​లో […]

Read More
ఔరా.. అర్హ

ఔరా.. అర్హ

టాలీవుడ్ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గారాలపట్టి అల్లు అర్హ సందడి అంతాఇంత కాదు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మదన్‌ మోహన్‌ మాలవ్య గెటప్‌లో అలరించింది. ‘సత్యమేవ జయతే’ అనే నినాదాన్ని చెప్పింది. ఈ వీడియోను అల్లు అర్జున్​సతీమణి స్నేహరెడ్డి ట్విట్టర్​లో షేర్​చేశారు. వీడియోను క్షణాల్లో ఎంతోమంది వీక్షించి లైక్​లు కొట్టి.. కామెంట్​ చేశారు.

Read More