Breaking News

Month: July 2020

ట్రయిలర్​కూ టికెట్​

సంచలనాలకు కేరాఫ్​ అడ్రస్​ అయిన ఆర్జీవీ ఆలోచనలు ఎవరి అంచనాలకు దొరకవు. కొత్తగా ఆలోచించడంలో ఆయన తర్వాతే ఎవరైనా.. అందుకే ఇన్నేళ్లయినా.. ఎన్ని ప్లాపులు వస్తున్నా ఆయన క్రేజ్​ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ‘పవర్​స్టార్​’ అనే ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా ఎవరిగురించి తీస్తున్నాడో ఎల్​కేజీ పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఆ చిత్రానికి సంబంధించి త్వరలో ఓ ట్రయిలర్​ రిలీజ్​ చేయబోతున్నాడు. కాగా ఈ ట్రయిలర్​కూ కూడా రూ.25 టికెట్టు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు […]

Read More
మెురుమూరులో వైద్యశిబిరం

మెురుమూరులో మెడికల్​ క్యాంపు

సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లా వాజేడు మండలంలోని మెురుమూరు పంచాయతీ గణపురం గ్రామంలో శనివారం వైద్యశిబిరం నిర్వహించారు. జ్వరంతో బాధపడుతున్న వారు, గర్భిణులు, బాలింతలు, క్షయ వ్యాధితో బాధపడుతున్న వారికి మందులు పంపిణీ చేశారు. బీపీ, షుగర్​వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్యచికిత్సలు చేశారు. కరోనా సమయంలో ప్రజలు మాస్కులు కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే గ్రామపంచాయతీ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ డి.వెంకటేశ్వరరావు, […]

Read More
హరిభూషణ్​కు మావోయిస్టు పార్టీ బాధ్యతలు?

హరిభూషణ్​కు మావోయిస్టు పార్టీ బాధ్యతలు?

సారథి న్యూస్​, హైదరాబాద్​:​ సీపీఐ(మావోయిస్ట్) పార్టీ తెలంగాణలో మళ్లీ పాగావేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్రకమిటీతో పాటు ఏరియా కమిటీలను ప్రకటించి పోలీసులకు సవాల్ విసిరింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా హరిభూషణ్ అలియాస్ యాప నారాయణను ఎన్నుకున్నట్లు సమాచారం. ఏడుగురు సభ్యులతో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర కార్యదర్శిగా హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ బాధ్యతలు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. పుల్లూరి […]

Read More
మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు

మహారాష్ట్రలో 3 లక్షలు దాటిన కేసులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. శనివారం రాత్రి వరకు రాష్ట్రంలో 3,00,937 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8,348 కొత్త కేసులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 11,596 మంది కరోనాతో మృతిచెందారు. కాగా లక్షా 65 వేల మంది వ్యాధినుంచి కోలుకున్నారు. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.

Read More
రైతువేదికల నిర్మాణానికి 76 క్లస్టర్లు

రైతువేదికల నిర్మాణానికి 76 క్లస్టర్లు

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రైతువేదికల నిర్మాణాలను త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్​లో జిల్లాలోని ఆయా మండలాల ప్రత్యేకాధికారులతో సమావేశం నిర్వహించారు. రైతువేదికల నిర్మాణానికి జిల్లాలో 76 క్లస్టర్లుగా విభజించామన్నారు. పనుల పురోగతిని ఫొటోలు తీసి అప్​లోడ్​ చేయాలని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి విద్యుత్​ సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించేలా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా […]

Read More
రైతువేదికలతో ఎంతో మేలు

రైతువేదికలతో ఎంతో మేలు

సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందని అందుకు సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం మెదక్ నియోజకవర్గంలోని పాపన్నపేట మండలం, మెదక్ పట్టణంలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం యూసుఫ్ పేటలో డబుల్ బెడ్​రూమ్​ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పట్టణాలకు దీటుగా గ్రామాలను తీర్చిదిద్దడమే ధ్యేయమన్నారు. గ్రామాలు శుభ్రంగా ఉంటే ఎలాంటి రోగాలు […]

Read More
ట్విట్టర్‌‌కు కేంద్రం నోటీసులు

ట్విట్టర్‌‌కు కేంద్రం నోటీసులు

న్యూఢిల్లీ: మన దేశంలోని సైబర్‌‌ సెక్యూరిటీ నోడల్‌ కంప్యూటర్‌‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్‌‌టీ–ఇన్‌) ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విట్టర్‌‌కు నోటీసులు జారీచేసింది. ఇటీవల హై ప్రొఫైల్‌ ట్విట్టర్‌‌ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైన విషయంపై పూర్తి వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేసినట్లు ఏజెన్సీలోని ఒక అధికారి మీడియాతో చెప్పారు. హ్యాకర్లు పెట్టిన లింక్‌లను సందర్శించిన భారతీయ వినియోగదారుల సంఖ్య, వారికి కలిగిన నష్టం గురించి, ఆ అకౌంట్ల గురించి వారికి ఇన్ఫర్మేషన్‌ ఇచ్చారా లేదా […]

Read More
కాస్త తగ్గిన కరోనా కేసులు

కొంచెం తగ్గిన కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు కొంచెం తగ్గినట్టు కనిపిస్తున్నాయి. శనివారం కొత్తగా 1,284 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు 43,780 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా 1,902 మంది రికవరీ అయ్యారు. మహమ్మారి బారినపడి ఒకేరోజు ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 430 మంది చనిపోయారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్​ఎంసీ పరిధిలో 667, రంగారెడ్డి జిల్లాలో 68, మేడ్చల్​ 62, సంగారెడ్డి 86, ఖమ్మం 10, వరంగల్​అర్బన్​37, కరీంనగర్​58, యాదాద్రి భువనగిరి 10, పెద్దపల్లి […]

Read More