Breaking News

Month: July 2020

విద్యార్థినికి ఎమ్మెల్యే అభినందనలు

సారథి న్యూస్, గంగాధర: నవోదయ విద్యాలయంలో సీటు సాధించిన ఓ విద్యార్థిని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ అభినందించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డి పల్లె సర్పంచ్ చిలుమల రమేశ్​ కూతురు రష్మిక నవోదయ పాఠశాలలో సీటు సాధించింది. ఎమ్మెల్యే ఆ విద్యార్థినిని అభినందించారు.

Read More
ఏపీలో విజృంభిస్తున్న కరోనా

ఏపీలో విజృంభిస్తున్న కరోనా

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్​లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బుధవారం ఒకే రోజు 657 పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారినుంచి 39, ఇతర దేశాల నుంచి ఏడుగురికి పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. మొత్తంగా ఇప్పటి వరకు 15,252 పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. యాక్టివ్‌ కేసులు 8,071 ఉన్నాయి. ఇప్పటివరకు 6,988 మంది వ్యాధి బారినపడి డిశ్చార్జ్​అయ్యారు. ఇప్పటి వరకు 193 మంది చనిపోయారు. అయితే జిల్లాల వారీగా పరిశీలిస్తే .. అనంతపురం జిల్లాలో […]

Read More
తుంగభద్ర పుష్కరాలకు ఏర్పాట్లు చేయండి

తుంగభద్ర పుష్కరాలకు ఏర్పాట్లు చేయండి

సారథి న్యూస్, కర్నూలు: తుంగభద్ర పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయాని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 12 ఏళ్ల ఒకసారి వచ్చే పుష్కరాల్లో స్నానం చేస్తే.. ఎంతో పుణ్యఫం భిస్తుందని పేర్కొన్న ఆయన.. నవంబర్​లో జరిగే పుష్కరాలకు తుంగభద్ర నదిలో నీళ్లు పుష్కలంగా ఉండేలా, మురుగు కలవకుండా, భక్తులకు ఇబ్బందులు లేకుండా ఘాట్లు ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌ రెడ్డిని కోరారు. ఈ మేరకు […]

Read More

కొరటాలకు భారీ ఆఫర్​

వరుస హిట్లతో దూసుకెళ్తున్న కొరటాల శివకు భారీ ఆఫర్​ వచ్చింది. చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత ఆయన మైత్రీ మూవీ మేకర్స్​ వారి బ్యానర్​లోని చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బన్నీతో పుష్ప, మహేష్​తో సర్కారు వారి పాట చిత్రాలను తెరకెక్కిస్తున్నది. తర్వాత చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. మైత్రీ వారు కొరటాలకు భారీ పారితోషికం కూడా ఆఫర్​ చేసినట్టు సమాచారం. 2021లో ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఈ […]

Read More

బెంగాల్​ బీజేపీ అధ్యక్షుడిపై దాడి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌పై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. మార్నింగ్​ వాక్​కు వెళ్లిన తనపై టీఎంసీ మద్దతు దారులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. దాడిలో దిలీప్​ వాహనం కూడా ధ్వంసమైంది. అతడి భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. బుధవారం దిలీప్​ ఘోష్​ రాజర్హట్ నుంచి కోచపుకుర వరకు ఆయన మార్నింగ్​వాక్​కు వెళ్తుండగా కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. కాగా తనపై టీఎంసీ నేత టపాక్​ ముఖర్జీ ఆయన అనుచరులు దాడి […]

Read More

కోలివుడ్​లోనూ నెపోటిజం

కోలివుడ్​లోనూ నెపోటిజం ఉందంటూ నటి మీరా మిథున్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం అర్హత ఉందని కంగనా రనౌత్​కు జయలలిత బయోపిక్​లో నటించడానికి అవకాశం ఇచ్చారంటూ ఆమె వ్యాఖ్యానించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత సినీ ఇండస్ట్రీలో నెపొటిజం (బంధుప్రీతి) అనే మాట ప్రముఖంగా వినిపిస్తున్నది. తాజాగా తమిళ సినిపరిశ్రమలోనూ నెపోటిజం ఉందంటూ నటి మీరా మిథున్​ వ్యాఖ్యానించారు. త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న రాజ‌కీయాలే వల్లే కంగనాకు ఈ అవకాశం దొరికిందని మీరా […]

Read More

మరో సీరియల్​ నటికి కరోనా

‘నా పేరు మీనాక్షి’ ‘ఆమెకథ’ సీరియల్స్​లో హీరోయిన్​గా నటిస్తున్న నవ్యస్వామికి కరోనా సోకినట్టు సమాచారం. ఇప్పటికే ఇద్దరు బుల్లితెర నటులు ప్రభాకర్​, హరికృష్ణకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా నవ్యకు కరోనా సోకడంతో టీవీ ఆర్టిస్టుల్లో భయం నెలకొన్నది. నవ్య రెండురోజులుగా జ్వరంతో బాధపడుతున్నది. దీంతో డాక్టర్లు కరోనా పరీక్షలు చేయగా ఆమెకు కరోనా నిర్ధారణ అయింది. వరుసగా బుల్లితెర స్టార్లు కరోనా బారిన పడుతుండటంతో టీవీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ఇటీవల నవ్యతోపాటు షూటింగ్​లో పాల్గొన్నవారందరికీ […]

Read More
రైతులను సంఘటితం చేసేందుకే వేదికలు

రైతులను సంఘటితం చేసేందుకే వేదికలు

సారథి న్యూస్ నర్సాపూర్: రైతులను సంఘటితం చేసి వారి సమస్యలను తెలుసుకోవడానికి ఒక వేదిక కావాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్​ రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మెదక్ కలెక్టర్ ఎం.ధర్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ ఆర్ తో పాటు కౌడిపల్లి లో రైతు వేదికల స్థలాలను పరిశీలించారు. రైతు వేదికలు త్వరగా పూర్తిచేయాలన్నారు. నియంత్రిత సాగు విధానాన్ని ఈ వేదిక ద్వారా అవగాహన కల్పించడానికి వీలవుతుందన్నారు. జిల్లాలో 55.7లక్షల […]

Read More