Breaking News

Day: July 6, 2020

మెదక్​ నంబర్ ​వన్​గా నిలవాలె

మెదక్​ నంబర్ ​వన్​గా నిలవాలె

సారథి న్యూస్, మెదక్: జిల్లాను పారిశుద్ధ్యంలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచేలా లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​ రావు కోరారు. సోమవారం సిద్దిపేట నుంచి మెదక్ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వైకుంఠధామాలు, రైతు వేదికలు, డంపింగ్​యార్డులు, రైతు కల్లాలపై ఆరాతీశారు. ఈనెల 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమన్నారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో పనుల పురోగతి బాగుందని, మరికొన్ని మండలాల్లో చాలా వెనకబడి ఉన్నారని అన్నారు. ఒకరిద్దరు సర్పంచ్​లతో […]

Read More
వైరస్‌ వ్యాప్తికి కారణాలెన్నో

వైరస్‌ వ్యాప్తికి.. కారణాలెన్నో

ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు అభివృద్ధికి అడ్డుగా మారిన వైరస్‌ తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీకి చెక్‌ సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసులు పెరగడంలో పలు జిల్లాలు పోటీపడుతున్నాయి. భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు కట్టుకోకపోవడంతో కేసులు పెరుగుతున్నాయి. మార్చి 25 నుంచి మే 30వ తేదీ వరకు లాక్​ డౌన్​ విధించినప్పుడు నియంత్రణలో ఉన్న కరోనా వైరస్‌ లాక్‌ ఓపెన్‌ చేసిన తర్వాత పంజా విసిరింది. […]

Read More
ఒరిజినల్​ఇళ్లపట్టాలు ఇవ్వాలి

ఒరిజినల్ ​ఇళ్లపట్టాలు ఇవ్వాలి

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు హౌసింగ్ కార్పొరేషన్ లో ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఎం నగర కార్యదర్శి టి.రాముడు డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇల్లు లేని పేదల సొంతింటి కల నెరవేరాలని సీఎం జగన్​30లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని అభినందిస్తూ, ఇంకా చాలా మంది అర్హులైన పేదలు ఉన్నారని గుర్తుచేశారు. ఎంఏ గఫూర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2006 నుంచి 2009 […]

Read More
ఒకేరోజు 1,831 కేసులు

ఒకేరోజు 1,831 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా(కోవిడ్​19) కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. సోమవారం రాష్ట్రంలో కొత్తగా 1,831 పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కేసులు 25,733కు చేరాయి. మహమ్మారి బారినపడి తాజాగా 11 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు 1,22,218 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు 306 మంది మృత్యువాతపడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,419 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో 160, మేడ్చల్​ జిల్లాలో 117 కేసులు, మెదక్​లో 20, మంచిర్యాల జిల్లాలో 20, ఖమ్మం […]

Read More
ర‌ఘు కుంచె హీరోగా పిరియాడిక్ ఫిల్మ్‌

ర‌ఘు కుంచె హీరోగా పిరియాడిక్ మూవీ

‘పలాస 1978’ సినిమాతో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు రఘు కుంచె. నటుడిగా, సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న రఘు కుంచె మళ్లీ నటుడిగా బిజీ అవుతున్నారు. తనకు తగ్గ పాత్రల్లో నటిస్తూ కొత్త బాటలు వేసుకుంటున్నారు. ‘పలాస 1978’ చిత్రంలోని నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈసారి హీరోగా కనిపించబోతున్నారు. అదీ ఓ పిరియాడిక్ మూవీలో. 1991లో జరిగిన ఓ అన్ టోల్డ్ స్టోరీని ‘కథా నళిని’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. 29 ఏళ్లుగా […]

Read More
వికాస్‌ దుబేపై రివార్డు పెంపు

వికాస్‌ దుబేపై రివార్డు పెంపు

లక్నో: ఉత్తర్‌‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసులను కాల్చి చంపిన ఘటనలో ప్రధాన నిందితుడు వికాస్‌ దుబేపై పోలీసులు రివార్డు పెంచారు. ఇప్పటి వరకు రూ.50 వేలు ఉన్న రివార్డును 2.5లక్షలకు పెంచుతూ యూపీ డైరెక్టర్‌‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ హెచ్‌ సీ. అవస్థి ఆదేశాలు జారీచేశారని అడిషనల్‌ డైరెక్టర్‌‌ జనరల్‌ ఆఫ్‌ లా అండ్‌ ఆర్డర్‌‌ ప్రశాంత్‌ కుమార్‌‌ సోమవారం చెప్పారు. నిందితుడిపై ముందు రూ.50వేలు ఉన్న రివార్డును రూ.లక్షకు పెంచారు. ఆ తర్వాత ఇప్పుడు రూ.2.5లక్షలకు […]

Read More
శ్రీవాస్తవ నా పొలిటికల్‌ గురువు

శ్రీవాస్తవ నా పొలిటికల్‌ గురువు

బీజేపీ ఎమ్మెల్యేలతో పరిచయం ఉంది వికాస్​దుబే పాత ఇంటర్వ్యూ వీడియోలు వైరల్‌ ఖండించిన బీజేపీ ఎమ్మెల్యేలు లక్నో: ఉత్తర్‌‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసుల హత్య కేసుతో పాటు మరో 60 కేసుల్లో నిందితుడై తప్పించుకు తిరుగుతున్న వికాస్‌ దుబే గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. తనకు పొటిలికల్‌గా పరిచయాలు ఉన్నాయని, యూపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌‌ హరికృష్ణ శ్రీవాస్తవ తనకు పొలిటికల్‌ గురువు అని ఆయన ఆ వీడియోలో చెప్పారు. యూపీ మాజీ సీఎం […]

Read More

పల్లెల్లోనూ జాగ్రత్త అవసరం

సారథిన్యూస్, రామడుగు: జీహెచ్​ఎంసీలో కరోనా విజృంభిస్తుండటంతో హైదరాబాద్​లోని ప్రజలంతా పల్లెలకు వస్తున్నారు. ఈ క్రమంలో కరోనా పల్లెలకు కూడా పాకే అవకాశం ఉన్నదని.. అందువల్ల గ్రామీణప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లిలో గ్రామానికి చెందిన యువకులు కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. దుకాణాల వద్ద, రచ్చబండ వద్ద ప్రజలు గుంపులుగా ఉండొద్దని, అనవసరంగా గ్రామంలో తిరుగొద్దని సూచించారు. అనవరంగా మాస్కులేకుండా […]

Read More