Breaking News

GEESUKONDA

9 మందిని చంపిన.. రాక్షసుడికి ఉరిశిక్ష

9 మందిని చంపిన.. రాక్షసుడికి మరణశిక్ష

సారథి న్యూస్, వరంగల్: తన క్రూరమైన ఆలోచనలతో ఒకేరోజు 9 మందిని హత్యచేసిన నిందితుడు, బీహార్​కు చెందిన సంజయ్ కుమార్ కు కోర్టు బుధవారం ఉరిశిక్ష ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గీసుగొండ మండలం గోర్రెకుంటలో 9మందిని హత్యచేసి బావిలో పడవేసిన ఘటన తెలిసిందే. ఫాస్ట్​ట్రాక్​ కోర్టులో విచారణ అనంతరం వరంగల్ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. మృతుల వివరాలు:మహమ్మద్ మక్సూద్ ఆలం(47), మహమ్మద్ నిషా అలం(40), మహమ్మద్ బుద్రా కాటూన్(20), బబ్లూ(3), మహమ్మద్ షాబాజ్(19), మహ్మద్​సొహైల్​(18), […]

Read More
నిద్రమాత్రలు ఇచ్చి.. సంచుల్లో చుట్టేసి

నిద్రమాత్రలు ఇచ్చి.. సంచుల్లో చుట్టేసి

– ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం– గీసుకొండ ఘటనలో విస్తుపోయే నిజాలు– పోలీసుల అదుపులో ప్రధాన నిందితులు సారథి న్యూస్​, వరంగల్‌: అనుకున్నదే జరిగింది.. బతికుండగానే బావిలోకి తోసేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో పాడుబడ్డ బావిలో 9 డెడ్​ బాడీస్​ వెలుగుచూసిన ఘటనలో సంచలనం వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. మూడు రోజులుగా సాగుతున్న విచారణలో పోలీసులు మిస్టరీని చేధించారు. మక్సూద్ కూతురు బుస్రా […]

Read More