Breaking News

హైదరాబాద్

2,579 కేసులు.. 9 మరణాలు

2,579 కేసులు.. 9 మరణాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో మంగళవారం(24 గంటల్లో) 2,579 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా, రాష్ట్రంలో తాజాగా 9 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 770 కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,08,670గా నమోదైంది. ప్రస్తుతం యాక్టివ్​కేసులు 23,737 ఉన్నాయి. తాజాగా 1,752 మంది వ్యాధిబారి నుంచి కోలుకున్నారు. ఇలా ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 84,163కు చేరింది. అత్యధికంగా హైదరాబాద్​పరిధిలో 295 కేసులు నమోదు నమోదయ్యాయి. జిల్లాల వారీగా […]

Read More
తెలంగాణలో 1,842 కరోనా కేసులు

తెలంగాణలో 1,842 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం(24 గంటల్లో) 1,842 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇలా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,0,6091కు చేరింది. మహమ్మారి బారిన తాజాగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 761కు చేరింది. కాగా, 24 గంటల్లో వైరస్‌ నుంచి 1,825 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 82,411కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,919 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో వ్యాధిబారిన పడి కోలుకున్నవారి […]

Read More
వామ్మో.. వీళ్లు అమ్మాయిలేనా?

వామ్మో.. వీళ్లు అమ్మాయిలేనా?

మద్యం మత్తులో యువతుల హల్ చల్ బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూళ్లు సారథి న్యూస్, ఎల్బీనగర్(రంగారెడ్డి): ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి పరిధిలోని కనకదుర్గ వైన్స్ పరిసరాల్లో ప్రతిరోజూ మద్యం మత్తులో ఉన్న కొంతమంది యువతులు హల్​చేస్తున్నారు. నలుగురు యువతులు వైట్​నర్​ పీలుస్తూ, మద్యం తాగి వైన్స్ ఎదురుగా ఉన్న బస్టాప్​లో తిష్టవేస్తున్నారు. వైన్స్ వద్దకు మద్యం కొనడానికి వచ్చే వారితో, రోడ్డుపై వెళ్లే వారితో సదరు యువతులు గొడవ పడుతూ నానా హంగామా సృష్టిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో […]

Read More
‘సెట్స్’ తేదీలు ఖరారు

‘సెట్స్’ తేదీలు ఖరారు

హైదరాబాద్‌: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా చాలా ఎంట్రెన్స్​ఎగ్జామ్స్​వాయిదాపడిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేరకు ఎగ్జామ్స్​షెడ్యూల్‌ను వెలువరించింది. ఈనెల 31న టీఎస్‌ ఈసెట్‌, సెప్టెంబర్​9 నుంచి 14 వరకు ఎంసెట్‌, సెప్టెంబర్​21 నుంచి 24వరకు పీజీఈసెట్‌ ను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Read More
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు షురూ

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు షురూ

హైదరాబాద్: డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్ ​ఓపెన్ ​యూనివర్సిటీ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది. బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సులు, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ లాంటి మాస్టర్ కోర్సులతో పాటు పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవచ్చని కోరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లలో దరఖాస్తుచేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు http://braou.ac.in/ లేదా https://www.braouonline.in/ వెబ్‌సైట్లలో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి 2020 సెప్టెంబర్ […]

Read More
తెలంగాణలో 1,967 కరోనా కేసులు

తెలంగాణలో 1,967 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం 1,967 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 99,391 పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా మహమ్మారి బారినపడి 8 మంది మృతిచెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 737కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్​కేసులు 21,687 ఉన్నాయి. 24 గంటల్లో 26, 767 వైరస్​నిర్ధారణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,48,078 శాంపిల్​టెస్టులు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా.. 473 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. భద్రాద్రి […]

Read More
అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు

అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు

సారథి న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్​7 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని సీఎం కె.చంద్రశేఖర్​రావు నిర్ణయించిన నేపథ్యంలో ఏర్పాట్లను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులుతో కలిసి గురువారం పరిశీలించారు. అసెంబ్లీ, శాసనమండలిలో భౌతికదూరం పాటించే విధంగా సభ్యులకు సీట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను […]

Read More
హైదరాబాద్ బెస్ట్ మెగాసిటీ

హైదరాబాద్ బెస్ట్ మెగాసిటీ

సారథి న్యూస్​, హైదరాబాద్: పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి స్వచ్ఛ సర్వేక్షన్- 2020 అవార్డులను కేంద్రప్రభుత్వం గురువారం ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) బెస్ట్ మెగాసిటీగా ప్రథమస్థానంలో నిలిచింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. ఇక పరిశుభ్రమైన నగరంగా దేశంలోనే ఇండోర్ పట్టణం తొలిస్థానంలో నిలవగా గ్రేటర్ హైదరాబాద్ 23వ స్థానంలో నిలిచింది. గతేడాది హైదరాబాద్ 35 స్థానంలో నిలవగా, ఇప్పుడు ముంబై, బెంగళూర్ నగరాలను దాటి హైదరాబాద్ […]

Read More