Breaking News

జర్నలిస్టులు

మరో సీరియల్​ నటుడికి కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్​: అన్ని రంగాలవారిని కరోనా వణికిస్తున్నది. వైద్యులు, జర్నలిస్టులు, రాజకీయనాయకులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా ఓ తెలుగు సీరియల్​ నటుడికి కరోనా సోకింది. లాక్​డౌన్​ సడలింపులతో టీవీ సీరియల్స్​ షూటింగ్​ ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఇటీవలే ఓ టీవీ సీరియల్​ దర్శకుడికి కరోనా సోకగా తాజాగా గృహలక్ష్మి సీరియల్​ నటుడు హరికృష్ణకు కరోనా సోకింది. దీంతో శుక్రవారం జరగాల్సిన ఈ సీరియల్​ షూటింగ్​ను నిలిపివేశారు. ఇటీవలే కరోనా సోకిన టీవీనటుడు ప్రభాకర్‌తో హరికృష్ణ కాంటాక్ట్‌ అయ్యాడు. […]

Read More

జర్నలిస్టులకు కరోనా టెస్టులు

సారథిన్యూస్​, వరంగల్​ అర్బన్​: వైద్యులతోపాటు జర్నలిస్టులు కూడా ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారని వరంగల్అర్బన్ జిల్లా డీఎంహెచ్​వో లలిత దేవి పేర్కొన్నారు. పాత్రికేయులు కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ తమ విధులను నిర్వర్తించాలని కోరారు. శనివారం వరంగల్​ ప్రెస్​క్లబ్​ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో వరంగల్​ ప్రెస్​క్లబ్​ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి పేరుమాండ్ల వెంకట్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, […]

Read More

జర్నలిస్టులకు గుడ్​ న్యూస్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా బారినపడిన జర్నలిస్టులకు తక్షణ సహాయం కింద రూ.20వేలు, క్వారంటైన్​లో ఉన్న జర్నలిస్టుకు రూ.10 వేల సాయం అందిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్​ అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టు వివరాలను వెంటనే 8086677444, 9676647807 నంబర్లకు పంపించి సహాయం పొందగలరని కోరారు.

Read More

కోరలు చాచిన కరోనా

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా కోరలు చాచింది.. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది.. కొత్త వ్యక్తులకు అంటుకుంటోంది.. తెలంగాణలో ఆదివారం కొత్తగా 237 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3 మంది మృతిచెందారు. జీహెచ్​ఎంసీ పరిధిలో నుంచి అత్యధికంగా 195 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్​ కేసుల సంఖ్య 4,974 కు చేరింది. ఇప్పటివరకు 185 మంది మృత్యువాతపడ్డారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయినవారు 2,377 మంది దాకా ఉన్నారు. తెలంగాణలో యాక్టివ్​ కేసుల […]

Read More

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఉద్యమం

సారథి న్యూస్, హుస్నాబాద్: జర్నలిస్టుల సాధనకు ఉద్యమిస్తామని టీయూడబ్ల్యూజే (ఐజేయూ)జిల్లా ప్రధాన కార్యదర్శి, హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నన్నే అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు నిత్యం అనేక సమస్యలతో సతమతమవుతున్నా ప్రభుత్వ పట్టించుకోవడం లేదన్నారు. హక్కుల సాధనకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం అంబేద్కర్ విగ్రహనికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు తిరుపతి, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజు, ఎల్లయ్య, శ్రీకాంత్, రాంరెడ్డి, మహేశ్, ప్రింట్ అండ్ […]

Read More
జర్నలిస్టులకు సరుకులు పంపిణీ

జర్నలిస్టులకు సరుకులు పంపిణీ

సారథి న్యూస్, నర్సాపూర్: కరోనా నేపథ్యంలో జర్నలిస్టులు, పోలీసులు చేస్తున్న కృషి అమోఘమని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్నగారి లక్ష్మీ రవీందర్ రెడ్డి కొనియాడారు. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్​ కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఆదేశానుసారం శనివారం మెదక్​ జిల్లా కొల్చారంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం పోలీస్​ స్టేషన్ లో ఎస్సై సార శ్రీనివాస్ గౌడ్ ను శాలువాతో సన్మానించి సిబ్బందికి శానిటైజర్లు, మాస్క్​లు అందజేశారు.

Read More
జర్నలిస్టులు అలర్ట్​ గా ఉండండి..

జర్నలిస్టులు అలర్ట్ ​గా ఉండండి

జర్నలిస్టులు అలర్ట్​ గా ఉండండి..   సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: మీడియా ప్రతినిధులు వార్తలను సేకరించే సమయంలో కరోనా నుంచి జాగ్రత్తలు పాటించాలని మహబూబ్ నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి సూచించారు. బుధవారం మహబూబ్​ నగర్​ జిల్లా కేంద్రంలో పలు పత్రికలు, ఎలక్ట్రానిక్​ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు పోలీసుశాఖ తరఫున నాణ్యమైన మాస్క్​ లు, శానిటైజర్లను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కరోనా వైరస్​ ప్రబలకుండా చేయడంలో అధికారులు, పోలీసులు ఎంత […]

Read More
జర్నలిస్టులకు సరుకులు పంపిణీ

జర్నలిస్టులకు సరుకులు పంపిణీ

సారథి న్యూస్, రంగారెడ్డి: లాక్ డౌన్ నేపథ్యంలో జర్నలిస్టుల కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ సీపీ రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు బోడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దఅంబర్ పేటకు చెందిన వీరమళ్ల వంశీకృష్ణ, అతని స్నేహితులు దివేష్, శ్రీకాంత్, సతీష్ హయత్ నగర్, మన్సురాబాద్ డివిజన్లకు చెందిన ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియా జర్నలిస్టులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీరమళ్ల వంశీకృష్ణ మాట్లాడుతూ..19 రోజులుగా నిరుపేదలను […]

Read More