Breaking News

TELANGANA

వైభవంగా క్రిస్మస్​ వేడుకలు

వైభవంగా క్రిస్మస్​ వేడుకలు

సారథి న్యూస్, నెట్ వర్క్: క్రిస్మస్ ​వేడుకలు శుక్రవారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. క్రైస్తవులు ఉదయం చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చిన్నారులు, మహిళలు, పెద్దలతో ఇంటింటా కోలాహలం నెలకొంది. వరంగల్​, కరీంనగర్​, మహబూబ్​నగర్​, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో ఉన్న చర్చీల్లో ప్రార్థనలు చేశారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మెదక్ చర్చిలో శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటలకు తొలి ఆరాధనతో క్రిస్మస్ సెలబ్రేషన్స్​ఘనంగా ప్రారంభమయ్యాయి. బిషప్ రెవరెండ్ ఏసీ సాల్మన్ రాజ్ భక్తులకు దేవుని వాక్యం […]

Read More
సిజేరియన్ డెలివరీలు తగ్గించాలి

సిజేరియన్లు తగ్గించాలి

సారథి న్యూస్​, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాన్ని రాష్ట్ర ఎంఎచ్ఎన్ ప్రోగ్రాం ఆఫీసర్​ డాక్టర్ ​సుజాత బుధవారం సందర్శించారు. ఆస్పత్రి రికార్డులను పరిశీలించి వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణిగా నమోదు నుంచి ప్రసవమయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మహిళలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలని, సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించాలని, సాధారణ కాన్పులు అయ్యేలా గర్భిణులకు అవగాహన కల్పించాలని కోరారు. సూచించారు. గర్భిణుల వివరాలను ఎప్పటికప్పుడు కేసీఆర్​ కిట్ లో […]

Read More
ఘనంగా పీవీ వర్ధంతి

ఘనంగా పీవీ వర్ధంతి

సారథి న్యూస్​, హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా బుధవారం నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ లో వర్ధంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. దేశానికి చేసిన సేవలను మంత్రులు కొనియాడారు. అంతకుముందు 2021కు సంబంధించిన క్యాలెండర్​ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.

Read More
బీజేపీ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చెప్పాలి

బీజేపీ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చెప్పాలి

రైతులపై ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా ఉచిత కరెంట్​ ఇవ్వాలి ఈనెల 28 నుంచి యాసంగి పంట పెట్టుబడి సాయం ఖాళీ జాగాలో ఇల్లు కట్టుకుంటే ఆర్థిక సాయం తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్​రావు సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్​రావు అన్నారు. రైతులకు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. పక్కనే ఉన్న కర్ణాటకలో రైతులకు పంట పెట్టుబడి కోసం […]

Read More
సోనూసూద్‌.. మై గాడ్​!

సోనూసూద్‌.. మై గాడ్​!

సినీనటుడికి గుడి కట్టిన వీరాభిమాని సిద్దిపేట జిల్లా చెలిమితండాలో విగ్రహావిష్కరణ సారథి న్యూస్, హుస్నాబాద్: సాధారణంగా దేవుళ్లకు గుళ్లుగోపురాలు కడుతుంటారు.. కానీ ఓ మనిషిలో దేవుడిని చూసి.. ఆ మనిషికే గుడి కట్టాడు ఓ అభిమాని. దైవంగా భావించి ఆ ఊరులో పూజలు అందుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో కాదు సుప్రసిద్ధ బాలీవుడ్​ సోనూసూద్​. సినిమాల్లో విలన్‌ పాత్రల్లో కనిపించినప్పటికీ ఆయన ఇప్పుడు అందరి దృష్టిలో హీరో అయ్యాడు. లాక్‌డౌన్‌ సమయంలో కష్టాల్లో ఉన్న పేదలందరికీ విశేషమైన […]

Read More
‘సీటీమార్’ సెట్​లో మిల్క్ బ్యూటీ బర్త్​డే

‘సీటీమార్’ సెట్​లో మిల్క్ బ్యూటీ బర్త్​డే

యాక్షన్ హీరో గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా భాటియా జంటగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా ఈ చిత్రంలో కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డిగా కనిపించబోతోంది. సోమవారం తమన్నా పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ ను విడుదల చేస్తూ చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ మహిళా కబడ్డీ జట్టుకు కోచ్ […]

Read More
క్రిస్మస్​కిట్లు పంపిణీ

క్రిస్మస్ ​కిట్లు పంపిణీ

సారథి న్యూస్, హైదరాబాద్: క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని మలక్ పేట ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్​బలాల ఆకాంక్షించారు. ఆదివారం సైదాబాద్ టీఆర్ఎస్ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతరెడ్డి ఆధ్వర్యంలో డివిజన్​ పరిధిలోని బేతెలు చర్చీలో క్రైస్తవులకు క్రిస్మస్​ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాస్టర్​ పద్మారావు, లక్ష్మణ్ ఠాగూర్. పోగుల శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్, పరమేష్, విజయ్, రమేష్, కృష్ణ పాల్గొన్నారు.

Read More
సబ్బండవర్ణాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ ధ్యేయం

సబ్బండవర్ణాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ ధ్యేయం

సారథి న్యూస్, రామాయంపేట: సబ్బండవర్ణాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రతి గ్రామంలో వందశాతం సబ్సిడీపై ఉచితంగా చేపపిల్లలను అందిస్తున్నారని అన్నారు. మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామంలో గురువారం జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ శ్రీనివాస్ తో కలసి చేపపిల్లలను చెరువులో వదిలారు. సోమాజి చెరువులో 73,500 చేపపిల్లలు, బ్రాహ్మండ్ల చెరువులో 93వేల చేప పిల్లలను వదిలినట్లు […]

Read More