కరోనా మహమ్మారి సామాన్యులతోపాటు సెలబ్రిటీలను సైతం పట్టి పీడిస్తోంది. తాజాగా టాలీవుడ్ సింగర్ సునీతకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఓ వీడియోలో వెల్లడించారు. సునీతకు కరోనా సోకినట్టు మంగళవారం ఉదయం నుంచి సోషల్మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో సునీత స్వయంగా వీడియోను విడుదల చేశారు. తనకు కరోనా వచ్చినమాట వాస్తవమేనని.. అయితే తాను హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకున్నానని.. ప్రస్తుతం కోలుకున్నానని ఆమె చెప్పారు. ప్రముఖ నేపథ్య గాయకుడు […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి సామాన్యులను, సెలబ్రిటీలను సైతం వదలడం లేదు. తాజాగా ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. మూడురోజులుగా జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయ్యిందని చెప్పారు. కాగా, తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. కుటుంబసభ్యులకు ఇబ్బంది కలుగకూడదనే ఆస్పత్రిలో చేరానని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. తనను పరామర్శించేందుకు చాలా […]
కరోనా మహమ్మారి సెలబ్రిటీలను, రాజకీయ ప్రముఖులను సైతం వదలడం లేదు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తాజాగా పాప్ సింగర్ స్మిత, ఆమె భర్తకు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ట్విట్టర్లో వెల్లడించారు. ‘నిన్న ఎంతో ఇబ్బందికర రోజు. బాగా ఒళ్లు నొప్పులు అయ్యాయి. ఎందుకైనా మంచిదని కరోనా టెస్ట్ చేయించుకోగా, నాకూ.. అలాగే నా భర్త శశాంక్కు కరోనా పాజిటివ్గా వచ్చింది. పెద్దగా లక్షణాలు […]
ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత సోషల్ మీడియా ద్వారా ఒక హెచ్చరిక చేశారు. సునీత మేనల్లుడిని.. అంటూ పరిచయం చేసుకుంటూ ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడట. కొందరి వద్ద డబ్బులు కూడా తీసుకున్నాడట. ఈ విషయం సునీత దృష్టికి వచ్చి ఆమెకు ఆగ్రహాన్ని తెప్పించింది. దాంతో ఆమె ఫేస్ బుక్ లో ఒక వీడియోను షేర్ చేస్తూ.. ‘చైతన్య పేరుతో ఉన్న వ్యక్తి ఎవరో నాకు తెలీదు.. అయినా అలా చెప్పేయగానే క్లారిటీ తీసుకోకుండా అలా […]
అప్పులబాధ భరించలేక ఓ సీరియల్ నటి, గాయని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీలోని గుంటూరుకు చెందిన రేఖ నటనపై ఆసక్తితో హైదరాబాద్ కు వచ్చి కొంతకాలం టీవీ సీరియల్స్ నటించింది. తర్వాత అవకాశాలు తగ్గడంతో గుంటూరుకు వెళ్లింది. అక్కడ అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. కుమార్తె పుట్టిన తర్వాత మనస్పర్థలు రావడంతో భర్తతో విడిపోయారు. అనంతరం చైతన్య అనే రియల్ఎస్టేట్ వ్యాపారిని వివాహం చేసుకున్నారు. గుంటూర్ విద్యానగర్లో ఉంటున్న రేఖ పెళ్లి వేడుకల్లో పాటలు పాడటం, యాంకరింగ్ […]
సారథిన్యూస్, హైదరాబాద్: నయా గద్దర్, తెలంగాణకు చెందిన ప్రజాగాయకుడు సుద్దాల నిస్సార్ కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గాంధీ దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. నిరుపేదల ముస్లిం కుటుంబంలో జన్మించిన నిస్సార్.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆయన పాటలు తెలంగాణ ఉద్యమానికి ఊపు తీసుకొచ్చాయి. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతగా, ప్రజానాట్యమండలి కళాకారుడిగా నిస్సార్ వ్యవహరించారు. నిస్సార్ మృతికి రాష్ట్ర మంత్రి హరీశ్రావు, ఆర్టీసీ యూనియన్ నేత రాజిరెడ్డి, సీపీఐ నాయకుడు […]
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై దేశవ్యాప్తంగా నిరసన గళాలు పెరుగుతున్నాయి. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ సింగర్ కుమార్సాను మాట్లాడుతూ.. బాలీవుడ్లో విపరీతమైన బంధుప్రీతి ఉన్న మాట వాస్తవమేనని పేర్కన్నారు. అగ్రనటులు, నిర్మాతలు తమ బంధువులనే ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. సొంత ట్యాలెంట్ ఉన్నవాళ్లు చాలా కష్టపడాల్సి వస్తుందని చెప్పారు. కానీ స్వల్ప వ్యవధిలోనే బాలీవుడ్లో ఉన్నతస్థానానికి ఎదిగిన సుశాంత్ ఆత్మహత్య తనను ఎంతో కలిచివేసిందని చెప్పుకొచ్చారు. దేవుడు అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరారు. బాలీవుడ్కు బీహార్ నుంచి […]