Breaking News

SEEDS

నకిలీ విత్తన రాకెట్​ గుట్టు రట్టు

సారథిన్యూస్​, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. సుమారు రూ. 30 లక్షలు విలువైన 15 క్వింటాళ్ల పత్తి విత్తనాలను, వాటిని ప్యాకింగ్​ చేసే మిషనరీని, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం కమ్మగూడెంలో నకిలీ విత్తనాలు ఉన్నట్టు పోలీసులకు సమాచారమందింది. కూపీ లాగగా.. ఏపీ, తెలంగాణకు చెందిన ఓ ముఠా ఈ నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు జోగుళాంబ గద్వాల, […]

Read More

నకిలీ సీడ్స్ అమ్మితే చెప్పండి

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఇ. శ్రీధర్ అన్నారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా విత్తన విక్రయదారులు, వ్యవసాయ అధికారులతో శుక్రవారం జిల్లా ఎస్పీ డాక్టర్ వై. సాయిశేఖర్ తో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీధర్, రెండవ సారి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతి లేని నకిలీ విత్తనాలను అమ్మితే పీడీ యాక్ట్ చట్టప్రకారం […]

Read More
షార్ట్ న్యూస్

నకిలీ సీడ్స్ అమ్మితే కేసులు

సారథి న్యూస్, మెదక్: జిల్లాలో ఎక్కడైన రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే సంబంధిత వ్యాపారులపై క్రిమినల్​ కేసులు నమోదుచేస్తామని మెదక్ కలెక్టర్​ ఎం.ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో మాట్లాడుతూ రైతులు వ్యయప్రయాసాలకోర్చి పంటలు పండించే అన్నదాతలకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే వారిపై క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే కొందరు బ్లాక్‌లో విత్తనాలు అమ్ముతున్నారని వారిపై సంబంధిత శాఖ అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా నకిలీ విత్తనాలు […]

Read More

నకిలీ సీడ్స్ అమ్మితే కేసులు

సారథి న్యూస్, మెదక్: జిల్లాలో ఎక్కడైన రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే సంబంధిత వ్యాపారులపై క్రిమినల్​ కేసులు నమోదుచేస్తామని మెదక్ కలెక్టర్​ ఎం.ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో మాట్లాడుతూ రైతులు వ్యయప్రయాసాలకోర్చి పంటలు పండించే అన్నదాతలకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే వారిపై క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే కొందరు బ్లాక్‌లో విత్తనాలు అమ్ముతున్నారని వారిపై సంబంధిత శాఖ అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా నకిలీ విత్తనాలు […]

Read More

నకిలీసీడ్స్ పట్టివేత

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లి గ్రామంలో పోలీసులు, టాస్క్​ఫోర్స్​ సిబ్బంది భారీగా నకిలీ విత్తనాలు, నిషేధిత గ్లైపోసెట్ గడ్డిమందును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నిట్టు తిరుమల్​, కుమార్​ అనే ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Read More

కల్తీ విత్తనాలు అమ్మితే మాకు చెప్పండి

సారథి న్యూస్, హుస్నాబాద్: కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని ఎస్సై దాసు సుధాకర్ హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను మాత్రమే విక్రయించాలని సూచించారు. పురుగు మందుల బిల్లులను రైతులు భద్రంగా దాచిపెట్టాలన్నారు. ఎక్కడైనా నకిలీ ఎరువులు, విత్తనాలను అమ్మినట్లు గుర్తిస్తే డయల్​ 100, సిద్దిపేట్ పోలీస్ కమిషనరేట్ 7901100100 వాట్సాప్ నంబర్​కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Read More

నకిలీ సీడ్స్​ పట్టివేత

సారథి న్యూస్​, రామడుగు: నియంత్రిత విధానం ద్వారా పంటలు సాగు ద్వారా వరిని తగ్గించి పత్తి వంటి వాణిజ్య పంటల సాగుపై దృష్టిపెట్టాలని ఓ వైపు ప్రభుత్వం అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటే మరోవైపు నకిలీ విత్తనాల విక్రయాల జోరు ఊపందుకుంది. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని వెదిరలో శనివారం నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇంటిపై వ్యవసాయ, పోలీస్ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. రూ.1.4లక్షల విలువైన విత్తనాలు, 40 గ్రాముల ప్యాకెట్లు 126, 13కిలోల సీడ్సను స్వాధీనం […]

Read More

పక్కా ప్రణాళికతో విత్తనాల సరఫరా

సారథి న్యూస్​, హైదరాబాద్: విత్తనాల కొరత, ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి అధికారులను ఆదేశించారు. వానాకాలంలో విత్తనాల సరఫరాపై గురువారం రెడ్ హిల్స్ ఉద్యానశిక్షణ కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, క్లస్టర్ల వారీగా ఏయే విత్తనాలు కావాలో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ప్రధాన విత్తన కంపెనీల్లో ప్రతిరోజు సమాచారం సేకరించాలని ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్ధన్ రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ […]

Read More