Breaking News

SECRETARIAT

సచివాలయం కూల్చివేతపై విచారణ

సచివాలయం కూల్చివేతపై విచారణ

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణ సచివాలయ కూల్చివేతపై బుధవారం మరోసారి హైకోర్టు విచారణ చేపట్టనుంది. భవనాల కూల్చివేత ద్వారా ఐదులక్షల మందికి శ్వాస ఇబ్బందులు ఎదురవుతాయని ప్రొఫెసర్​విశ్వేశ్వర్ ఫిటిషన్ దాఖలు చేశారు. అన్ని అనుమతులు తీసుకునే సెక్రటేరియట్​భవనాల కూల్చివేత పనులు చేపడుతున్నామని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలుచేసింది. కేబినెట్​నిర్ణయం తీసుకున్న ఫైనల్ రీపోర్ట్ కాపీని షీల్డ్ కవర్​లో ఏజీ కోర్టుకు సమర్పించారు. 25 ఎకరాల్లో ఉన్న సచివాలయంలో 11 బ్లాక్ లు ఉన్నాయని, ఇందులో ఎలాంతో ఫైర్ సేఫ్టీ […]

Read More

పెండింగ్‌.. పెండింగ్‌

గుట్టలుగా పేరుకుపోతున్న ఫైల్స్​ తిరిగి తిరిగి వేసారిపోతున్న బాధితులు సారథి న్యూస్​, హైదరాబాద్​: పెండింగ్​.. పెండింగ్​.. పెండింగ్​.. పలు కీలకమైన అంశాలకు సంబంధించిన ఫైళ్ల గురించి రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ ఉన్నతాధికారిని అడిగినా ఇప్పుడు వారి నోటి నుంచి వస్తున్న మాట ఇదే. తాత్కాలిక సచివాలయం(బీఆర్కే భవన్‌) నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం (మెట్రో రైల్‌ భవన్‌, బేగంపేట) దాకా ఇదే పరిస్థితి నెలకొంది. అత్యవసరం, అనివార్యమైతే తప్ప మిగతా దస్త్రాలను ముట్టకోని పరిస్థితి నెలకొంది. దీంతో మూడు […]

Read More
ద‌వాఖాన్ల ప‌రిస్థితేంది సార్లూ?

సెక్రటేరియట్​ ఓకే కానీ..

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణ స‌చివాలయం కూల్చివేత‌పై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తృతమైన చ‌ర్చ నడుస్తోంది. భ‌వ‌నాల కూల్చివేత‌ల‌తో రూ.వేలకోట్ల ప్రజాధ‌నం దుర్వినియోగం అవుతుందంటూ విప‌క్షాలు నెత్తినోరూ మొత్తుకుంటున్నాయి. కొత్త సెక్రటేరియ‌ట్ నిర్మాణానికి మ‌రో రూ.500 కోట్లు కావాలని ఇప్పటికే అధికారులు అంచ‌నా వేశారు. దీనిపై మేధావులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కానీ వారి మాట‌లేవీ స‌ర్కారు చెవికెక్కడం లేదు స‌రిక‌దా.. మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎదురుదాడి చేయ‌డాన్ని అంతా గమనిస్తూనే ఉన్నారు.మంత్రులు ఏమన్నారంటే..మంత్రులు […]

Read More
ఏది అవసరం?

ఏది అవసరం?

సారథి న్యూస్, హైదరాబాద్: ‘కరోనా కట్టడి కోసం మార్చి నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం రూ.475 కోట్లను ఖర్చుచేసింది..’ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఇటీవల అధికారికంగా చేసిన ప్రకటన ఇది. కానీ ఇంతకు మించి నూతన సచివాలయ నిర్మాణం కోసం సర్కారు ఏకంగా రూ.500 కోట్లను కేటాయించడం గమనార్హం. ఏడాది కాలంలో దీన్ని పూర్తిచేసేందుకు నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంచనాలు రూ.వెయ్యి కోట్ల దాకా ఎగబాకే అవకాశాలు లేకపోలేదని ఆర్థికశాఖ అంచనా. దీన్నిబట్టి కరోనా నివారణ, […]

Read More
ప్రభుత్వ ఖర్చుతోనే ఆలయం, మసీదు

ప్రభుత్వ ఖర్చులతోనే ఆలయం, మసీదు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ పాత భననాల కూల్చివేత సందర్భంగా అక్కడ ఉన్న ఆలయం, మసీదులకు కొంత ఇబ్బంది కలగడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన విచారం, బాధను వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ ప్రాంతంలోనే ఇప్పుడున్న వాటికన్నా విశాలంగా, గొప్పగా కొత్తగా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. ‘సెక్రటేరియట్ కొత్త భవన సముదాయం నిర్మించడం కోసం పాత భవనాల కూల్చివేత ప్రక్రియ జరుగుతోంది. దీనిలో భాగంగా ఎత్తైన భవనాలను కూల్చివేసే […]

Read More
కొత్త సచివాలయం.. ఇదిగో డిజైన్​

కొత్త సచివాలయం.. ఇదిగో డిజైన్​

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు ఊపందుకున్నాయి. కొత్త సెక్రటేరియట్​ఎలా ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది. అయితే నిర్మాణ సంస్థలు డిజైన్లను కూడా రెడీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త సచివాలయ భవన నిర్మాణం దీర్ఘ చతురస్రాకారంలో జీ ప్లస్ 5 అంటే 6 అంతస్తుల్లో 7 లక్షల చ. అడుగుల విస్తీర్ణంతో ఉంటుంది. భవనానికి అత్యంత విశాలంగా 2 మీటర్ల మేర ప్రవేశద్వారాన్ని ఏర్పాటు చేస్తారు. ద్వారం మధ్యలో తెలంగాణ కలికితురాయిలా ఓ […]

Read More
కొత్త సచివాలయానికి అప్పులు తప్పవా?

కొత్త సచివాలయానికి అప్పులు తప్పవా?

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగా లేదంటూ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల్లో మూడు నెలలపాటు సర్కారు కోత విధించిన సంగతి విదితమే. ఫలితంగా మిగిలిన రూ.1,200 కోట్లతో రైతుబంధు డబ్బు ఇచ్చామంటూ ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ప్రకటించారు. మరోవైపు పొదుపు చర్యల పేరిట మిషన్‌ భగీరథ పథకంలో పనిచేస్తున్న 704 మంది వర్క్‌ ఇన్​స్పెక్టర్లను ప్రభుత్వం తాజాగా తొలగించింది. ఈ విధంగా రాష్ట్రం ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొత్త […]

Read More
ప్రజలకు దగ్గరవ్వాలి

ప్రజలకు దగ్గరవ్వాలి

సారథి న్యూస్​, కర్నూలు: గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ప్రజలకు మరింత చేరువవుతూ మెరుగైన సేవలు అందించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ సూచించారు. మంగళవారం కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని వర్కురు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీచేసి పలు రికార్డులను పరిశీలించారు. రైతులకు వన్ బీ, అడంగల్ తదితర సర్టిఫికెట్లు జారీచేస్తూ వచ్చిన డబ్బును బ్యాంకులో జమ చేస్తున్నారా? అనే విషయాలను సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జేసీ […]

Read More