Breaking News

RECORDS

ప్రధాని మోడీ పర్యటన రికార్డులను భద్రపర్చండి

ప్రధాని మోడీ పర్యటన రికార్డులను భద్రపర్చండి

రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తును 10వరకు నిలిపివేయాలి పంజాబ్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం పంజాబ్‌ పర్యటనకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రతపర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన పర్యటనలో భద్రతా లోపాలపై వస్తున్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన రికార్డులను సురక్షితంగా భద్రపరచవలసిన జవాబుదారీతనం, బాధ్యతలను […]

Read More

‘బిగ్​బాస్’​ ఊపిరి పీల్చుకో.. గంగవ్వ ఇక్కడ

అందరినీ ఆశ్చర్యపరుస్తూ బిగ్​బాస్​4లోకి ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ ఇప్పుడు ‘షో’ లో దుమ్ముదులుపుతోంది. ఆమెకు సోషల్​మీడియాలో రోజురోజుకు విపరీతమైన ఫాలోయింగ్​ పెరుగుతుంది. ప్రస్తుతానికి అయితే బిగ్​బాస్​ హౌస్​లో అత్యంత ప్రజాధరణ పొందిన కంటెంటెస్ట్​ ఎవరన్నా ఉన్నారంటే అది గంగవ్వే. గంగవ్వ ఆర్మీ పేరుతో ఇప్పటికే ఫేస్​బుక్​ గ్రూప్​లో వాట్సప్​ గ్రూప్​లో వచ్చేశాయి. ఆమె ఫొటోలకు లక్షల్లో లైక్​లు వస్తున్నాయంటే ఆమె క్రేజ్​ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరీ గంగవ్వ.. ఆమెకు ఎందుకింత క్రేజ్​..జగిత్యాల జిల్లా మల్యాల […]

Read More
దేశంలో పెరుగతున్న కేసులు

52వేల కొత్త కరోనా కేసులు

ఢిల్లీ: మనదేశంలో కరోనా కోరలు చాస్తూనే ఉంది. గత 24 గంటల్లో 6,61,715 టెస్టులు చేయగా.. 52,050 కొత్తకేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 18,55,745 కు చేరుకుంది. కాగా, ఇప్పటివరకు మొత్తం 12,30 509 మంది కోలుకున్నారు. కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 38,938కు చేరుకుంది. 5,86,298 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Read More
కరోనా 10 మిలియన్​

కోలుకున్నవారు @ 10.94 లక్షలు

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నప్పటికీ.. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకు 10,94,374 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. అగ్రదేశాలైన అమెరికా, రష్యా వంటి దేశాలతో పోల్చుకున్నప్పడు ఇండియాలో రికవరీ రేటు ఎక్కువగా ఉంది. కాగా, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 57,118 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 16,95,988కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనాతో అధికారికంగా 36,511 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా […]

Read More