Breaking News

ODISHA

ఒడిషా వలసకూలీలపై విచారణ

ఒడిషా వలసకూలీలపై విచారణ

సామాజిక సారథి, జడ్చర్ల: మండలంలో ఇటుక బట్టీల యజమానితో చిత్రహింసలకు గురవుతున్నారని ఒడిశా వలస కూలీల ఘటనపై జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు అప్రమత్తమై విచారణ చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం దేవుడి గుట్ట సమీపంలో ఇరవైరోజుల క్రితం మాధవరావు అనే కాంట్రాక్టర్ ఇటుక బట్టీలను తయారు చేసేందుకు ఒడిశా రాష్ట్రం నుంచి ఓ మధ్యవర్తి ద్వారా సుమారు 13మంది వలస కూలీలను తీసుకొచ్చారు. ఓ వలసకూలీ తమను ఇటుక […]

Read More

తెలంగాణలో మూడ్రోజులు వర్షాలు

సారథిన్యూస్​, హైదరాబాద్​; ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో మొదలైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వారు పేర్కొన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్​, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్​, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, వరంగల్​ అర్బన్​, వరంగల్​ రూరల్​, జనగామ, […]

Read More

జగన్నాథ రథయాత్రకు బ్రేక్‌

న్యూఢిల్లీ: ఏటా ఒడిశాలో ఎంతో వైభవంగా జరిగే పూరీ జగన్నాథ రథ యాత్రకు ఈ సారి బ్రేక్‌ పడింది. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో యాత్రను నిలిపేయాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రథయాత్ర నిర్వహించడం కరెక్ట్‌ కాదని చీఫ్‌ జస్టిస్ ఎస్‌ ఏ బోబ్డే అన్నారు. ‘ఈ పరిస్థితుల్లో రథయాత్ర నిర్వహిస్తే పూరీ జగన్నాథుడు మనల్ని క్షమించరు” అని ఆయన కామెంట్‌ చేశారు. ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకుని రథయాత్రను నిలిపేస్తున్నట్లు అన్నారు. ఏర్పాట్లను […]

Read More

సొంతూళ్లకు వలసకూలీలు

సారథి న్యూస్, మహబూబ్ నగర్: వలస కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహబూబ్ నగర్ సమీపంలోని ధర్మాపూర్, ఎర్రవల్లి తాండా, దొడ్డలోనిపల్లి గ్రామాల్లోని ఇటుక బట్టీల్లో దాదాపు 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిని సొంతూళ్లకు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వీరంతా మహబూబ్ నగర్ నుంచి ఘట్​కేసర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన బస్సుల్లో .. అక్కడి నుండి రైళ్ళలో స్వస్థలాలకు వెళ్లనున్నారు.శుక్రవారం మంత్రి శ్రీనివాస్​గౌడ్​ వీరికోసం ఏర్పాటుచేసిన బస్సులను పరిశీలించారు. […]

Read More

అక్షరం.. ఆరాధ్యదైవం

సవర జాతి గిరిజనుల విశిష్ట సంస్కృతి ఒడిశా, ఆంధ్రా సరిహద్దుల్లో భాషా గుళ్లు భాషకు రూపం అక్షరం. సరస్వతీ నమస్తుభ్యం..అంటూ అక్షరాభ్యాస వేళ గురువు రాయించే ‘అ..ఆ’లే మన జీవన గమనానికి , భాషా పాటవానికి తొలి అడుగు. అనంతర కాలంలో మనం అక్షరాన్ని దిద్దినా, ప్రేమించినా ఆరాధించడం అనేది ఓ భావనగానే కొనసాగుతుంటుంది. ఇందుకు భిన్నం శ్రీకాకుళం జిల్లా సరిహద్దులోని ఒడిశా రాష్ట్రం గుణుపురం సమీప మిర్చిగుడ, శ్రీకాకుళం జిల్లా భామిని మండలానికి చెందిన భామిని […]

Read More
‘ఎంఫాన్​’‌.. దూసుకొచ్చేన్​

‘ఎంఫాన్​’‌.. దూసుకొచ్చేన్​

బంగాళాఖాతంలో సూపర్‌ సైక్లోన్‌ గా తుఫాన్​ ఒడిశా, బెంగాల్‌ ప్రభుత్వాలు అలర్ట్​ సాయంత్రం ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష  దిల్లీ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఎంఫాన్ అతి తీవ్ర తుఫాన్​గా కొనసాగుతోంది. ప్రస్తుతం పారాదీప్‌కు దక్షిణంగా 780 కి.మీలు, బెంగాల్‌లోని దిఘాకు 930 కి.మీల దూరంలో కేంద్రీకృతమైన ఈ పెను తుఫాన్​ సోమవారం సాయంత్రానికి సూపర్‌ సైక్లోన్‌గా మారే అవకాశం ఉందని హోంమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ తుఫాన్​ తీవ్రతపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. […]

Read More