Breaking News

NEWDELHI

కరోనా థర్డ్​వేవ్​ముప్పు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

కరోనా థర్డ్​వేవ్​ ముప్పు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: ఇప్పటికే కరోనా సెకండ్​ వేవ్ ​విరుచుపడుతోంది. వైరస్​ తన రూపాంతరాన్ని మార్చుకుంటోంది. ఎంతో మందిని బలితీసుకుంటోంది. ఈ తరుణంలో థర్డ్​వేవ్ ​ముప్పు కూడా తప్పదన్న సైంటిస్టులు, వైద్యనిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రతిఒక్కరిలోనూ మరింత భయాందోళన మొదలైంది. విపత్తు ఎలా విరుచుకుపడుతుందోనన్న కలవరం నెలకొంది. దేశంలో కొవిడ్ అంతానికి, కొత్త రకం వైరస్‌లను ఎదుర్కొనేందుకు టీకాలపై పరిశోధనలను పెంచాలని కేంద్రప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు విజయరాఘవన్ సైతం హెచ్చరించారు. కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్‌ ను అప్​ […]

Read More

జులై నాటికి 25 కోట్ల మందికి వ్యాక్సిన్

న్యూఢిల్లి: ప్ర‌పంచాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ కు వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుందా అవిష‌యంపై ఇప్పటికీ స్ప‌ష్ట‌త లేదు. కానీ ప‌లు సంస్థ‌లు వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే అస‌లు వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుంది..? వ‌స్తే ముందుగా ఎవ‌రికి ఇవ్వాల‌నేదానిపై ప్ర‌భుత్వాలు త‌లలు ప‌ట్టుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో భార‌త్ లో క‌రోనా విజృంభిస్తున్న త‌రుణంలో.. వ్యాక్సిన్ వ‌స్తే ఎవ‌రికి అంద‌జేయాల‌ని దాని మీద కూడా జోరుగా చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. ఇదే విష‌యంపై కేంద్ర వైద్య […]

Read More
తెలుగు రాష్ట్రాల గుండా ప్రత్యేక రైళ్లు

తెలుగు రాష్ట్రాల గుండా ప్రత్యేక రైళ్లు

న్యూఢిల్లీ: లాక్‍డౌన్ తర్వాత భారతీయ రైల్వే 230 రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మే 12 నుంచి 30 స్పెషల్ రాజధాని రైళ్లు, జూన్ 1 నుంచి 200 స్పెషల్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది. ఇక సెప్టెంబర్ 12వ తేదీ నుంచి మరో 80 రైళ్లను నడపనుంది. రైల్వేశాఖ ప్రకటించిన ప్రత్యేక రైళ్లలో కొన్ని తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ రైల్వే సర్వీసులను వినియోగించవచ్చు.తెలుగు […]

Read More
సెప్టెంబర్​10 నుంచి పార్లమెంట్ సమావేశాలు

సెప్టెంబర్​ 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు

న్యూఢిల్లీ: సెప్టెంబర్​ 10వ తేదీ నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓ రోజు లోకసభ, మరోరోజు రాజ్యసభ సమావేశాలు జరుగుతాయని సమాచారం. ఇలా నాలుగు వారాల పాటు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలందరికీ ‘ఆరోగ్య సేతు’ యాప్ కచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని నిబంధన విధించారు. స్క్రీనింగ్ నిర్వహణతో పాటు శానిటైజింగ్ వ్యవస్థ ప్రతి చోటా ఉంటుందని పేర్కొన్నారు. ఆయా […]

Read More