Breaking News

medak

రామాలయ నిర్మాణానికి విరాళాల వెల్లువ

రామాలయ నిర్మాణానికి విరాళాల వెల్లువ

సారథి న్యూస్, మెదక్: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి హిందువులే కాదు ముస్లింలు సైతం విరాళాలు అందిస్తున్నారు. ఆదివారం మండల కేంద్రమైన కొల్చారం గ్రామంలో శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన సుమారు 20 మంది ముస్లింలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమవంతు విరాళాలు అందజేయడం విశేషం. కార్యక్రమంలో ముస్లిం నాయకులు మహమ్మద్, అక్రం, ఖదీర్, ఇసాక్, మహమ్మద్ సమీర్, మౌలానా, హర్షద్, అహమ్మద్, ఇమ్రాన్, రామమందిర నిర్మాణ తీర్థ ట్రస్ట్ […]

Read More
శ్రీరామ నిధి సేకరణ

శ్రీరామ నిధి సేకరణ

సారథి న్యూస్, రామయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామంలో శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీరామ నిధిని సేకరించారు. కార్యక్రమంలో ఆకుల రమేష్, ఆకుల రాజు, ఎడ్ల నరసింహారెడ్డి, బుచ్చనరేష్, సంతోష్, ఆకుల భాను తదితరులు పాల్గొన్నారు. అలాగే నిజాంపేట పట్టణంలో జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ రూ.21,116 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇచ్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర మెదక్ జిల్లా సంయోజక్ పబ్బా సత్యనారాయణ, రామాయంపేట ఖండ […]

Read More
ఘనంగా నేతాజీ జయంతి

ఘనంగా నేతాజీ జయంతి

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: నేతాజీ సుభాష్​ చంద్రబోస్ జయంతి వేడుకలను మెదక్​ జిల్లా పెద్దశంకరంపేటలో శనివారం ఆర్​వీఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ విగ్రహానికి ఎంపీపీ జంగం శ్రీనివాస్, సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, టీఆర్​ఎస్​ మండలాధ్యక్షుడు మురళీ పంతులు, నాయకులు ఆర్ఎం సంతోష్ కుమార్, ఆర్​వీఎస్ సంస్థ ప్రతినిధులు గంగారెడ్డి, సంగమేశ్వర్, మైసయ్య, రాందాస్ పాల్గొన్నారు.

Read More
తహసీ​ల్దార్ ఆఫీసు ఎదుట రైతుల ధర్నా

తహసీ​ల్దార్ ఆఫీసు ఎదుట రైతుల ధర్నా

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: ఒకే సర్వే నంబర్​లో కొంత భూమిని అసైన్​మెంట్​గా చూపించడంతో శనివారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయ్ గ్రామ రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మాజీ డీసీఎంఎస్ డైరెక్టర్ ఆవుల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 60 మంది రైతులు తహసీల్దార్​ను అడ్డుకున్నారు. సర్వేనం.270లో 490 ఎకరాల భూమిలో అగ్రవర్గానికి చెందిన ఒకే కుటుంబసభ్యులకు 10 ఎకరాలను పట్టా భూమిగా మార్చడం ఏమిటని నిలదీశారు. చివరికి అధికారులు రైతులను […]

Read More
‘శ్రీరామమందిర’ నిధికి విశేషస్పందన

‘శ్రీరామమందిర’ నిధికి విశేష స్పందన

సారథి న్యూస్​, నిజాంపేట: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తున్న శ్రీరామ జన్మభూమి నిధి సమర్పణ అభియాన్ లో భాగంగా శుక్రవారం మెదక్ జిల్లా నిజాంపేట పట్టణంలో జనజాగరణ ప్రారంభ పూజాకార్యక్రమం నిర్వహించారు. రామమందిర నిర్మాణానికి అయ్యే నిధుల సేకరణ కార్యక్రమానికి అందరి నుంచి అపూర్వ మద్దతు లభించింది. కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర మెదక్ జిల్లా సంయోజక్ పబ్బ సత్యనారాయణ, జిల్లా సహ సంయోజక్ బండి వెంకటేశ్వర్లు, రామాయంపేట సహ సంయోజక్ పుట్టి […]

Read More
బాలల హక్కులను రక్షిద్దాం

బాలల హక్కులను రక్షిద్దాం

సారథి న్యూస్, మెదక్: పిల్లల భవిష్యత్​ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై మనందరిపై ఉందని బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర సభ్యురాలు రాగ జ్యోతి అన్నారు. శుక్రవారం మెదక్​ కలెక్టరేట్​లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. బాలల హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సర్పంచ్​లు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. చిన్నపిల్లలను పనులకు తీసుకోకూడదన్నారు. తాను మెదక్ జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో […]

Read More
అన్ని సామాజిక వర్గాలకు సంక్షేమ పథకాలు

అన్ని సామాజిక వర్గాలకు సంక్షేమ పథకాలు

సారథి న్యూస్, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ ఆర్అండ్ బీ గెస్ట్​ హౌస్​లో మెదక్ నియోజకవర్గ పరిధిలోని 25 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.15లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మెదక్ జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్యరెడ్డి, నిజాంపేట్ జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, కౌన్సిలర్ ఆర్ కే శ్రీనివాస్ […]

Read More
టీఆర్​ఎస్​వీ క్యాలెండర్ల ఆవిష్కరణ

టీఆర్​ఎస్​వీ క్యాలెండర్ల ఆవిష్కరణ

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ నియోజకవర్గ టీఆర్​ఎస్​వీ క్యాలెండర్ ను మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మంగళవారం కొంపల్లిలోని తన నివాసంలో ఆవిష్కరించారు. టీఆర్​ఎస్​వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీశ్​ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్​ఎస్​వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీష్, మెదక్ నియోజకవర్గ అధ్యక్షుడు రంజిత్​ గౌడ్​, నరేష్, లింగం రాజ్, మల్లేష్, దుర్గగౌడ్, శ్రవణ్ గౌడ్, ముస్తఫా, సాయికిరణ్, ప్రశాంత్ పాల్గొన్నారు.

Read More