Breaking News

kuchakulla

ఎమ్మెల్యే ప్రజాభవన్ లోకి అడుగుపెట్టిన డా.రాజేష్ రెడ్డి

ప్రజాభవన్ లోకి అడుగుపెట్టిన ఎమ్మెల్యే డా.రాజేష్ రెడ్డి

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: వేదమంత్రోచ్ఛరణలు, ప్రజల దీవెనలు, వేదపండితుల ఆశీర్వచనాల మధ్య నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ఎమ్మెల్యే ప్రజాభవన్ ప్రవేశం కార్యక్రమం అట్టహాసంగా సాగింది. గురువారం శుభముహూర్తంలో ఎమ్మెల్యే డాక్టర్​ కూచకుళ్ల రాజేశ్​ రెడ్డి, డాక్టర్​ సరిత దంపతులు క్యాంపు ఆఫీసులో ప్రత్యేకహోమం, పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్​ కూచకుళ్​ల రాజేశ్​ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అభిమానాన్ని చూరగొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ […]

Read More
నాగంపై ఎమ్మెల్యే మర్రి పొగడ్తలు!

నాగంపై ఎమ్మెల్యే మర్రి పొగడ్తలు!

సామాజికసారథి, నాగర్‌కర్నూల్ బ్యూరో: నాగం జనార్దన్ రెడ్డిని మంత్రిగా చేద్దాం అంటూ.. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం విశ్వబ్రాహ్మణుల సమావేశాని హాజరైన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్​ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి..నాగంను పొగడ్తల్లో ముంచెత్తారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ టిక్కెట్ నాగంతో పాటుగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి […]

Read More
2023లో అంతా మంచి జరగాలి

2023లో అంతా మంచి జరగాలి

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​ బ్యూరో: 2023లో రాష్ట్ర ప్రజలతో పాటు నాగర్​ కర్నూల్​ నియోజకవర్గ ప్రజలకు అంతా మంచి జరగాలని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​ రెడ్డి తనయుడు, డెంటల్​ డాక్టర్స్​ అసోసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ కూచకుళ్ల రాజేశ్​ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రతి ఒక్కరికి కలిసి రావాలని కోరారు. రైతులకు పాడిపంటలు కలగాలని ఆకాంక్షించారు. […]

Read More
మహేంద్రనాథే నాకు స్ఫూర్తి

మహేంద్రనాథే నాకు స్ఫూర్తి

సామాజిసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: తనకు దిగవంత మంత్రి పుట్టపాగ మహేంద్రనాథే తనకు స్ఫూర్తి అని ఎమ్మెల్సీ కూచు కుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఇంత మందికి సేవ చేస్తున్నప్పుడు.. స్థితిమంతమైన కుటుంబంలో పుట్టిన నేనేందుకు చేయకూడదో అనే భావనతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తన రాజకీయ అరంగేట్రను గుర్తుచేసుకున్నారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, చివరిదాకా వారితోనే ఉంటానని ప్రకటించారు. తన వారసుడిగా తన కుమారుడుకు వచ్చే […]

Read More
నాడు ‘కూచకుళ్ల’ చొరవ.. ఎంతోమందికి కంటిచూపు

నాడు ‘కూచకుళ్ల’ చొరవ.. ఎంతోమందికి కంటిచూపు

పేదల సేవలో తూడుకుర్తి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి 10 ఎకరాల భూదానం ఆస్పత్రిని ఏర్పాటుచేసి 24 వసంతాలు పూర్తి సామాజికసారథి, నాగర్​కర్నూల్​ప్రతినిధి: సర్వేంద్రియానం నయనం ప్రధానం! అంటారు. అన్ని అవయవాల్లో కన్నా కళ్లు ముఖ్యమైనవి అని అర్థం. చూపు లేనిది ప్రపంచమే అంధకారం. అలాంటి కళ్లకు ఏమైనా జబ్బు చేస్తే వెంటనే మనం ఆసుపత్రికి వెళ్తాం. కానీ చికిత్స చేసే ఆసుపత్రులు పల్లెటూర్లలో చిన్న చిన్న పట్టణాలలో కనిపించవు. కన్నుకు ఏమైనా […]

Read More
ఘనంగా యునేత డాక్టర్​కూచకుళ్ల రాజేశ్​రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా యువనేత డాక్టర్ ​కూచకుళ్ల రాజేశ్​రెడ్డి జన్మదిన వేడుకలు

సామాజికసారథి, నాగర్​కర్నూల్: నాగర్​కర్నూల్ ​జిల్లా తూడుకుర్తి గ్రామంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి కుమారుడు, యువనేత, తెలంగాణ డెంటల్​ డాక్టర్స్​ అసొసియేషన్ చైర్మన్​ డాక్టర్ కూచకుళ్ల రాజేశ్​రెడ్డి 49వ జన్మదిన వేడుకలను గురువారం యువకులు పెద్దఎత్తున జరుపుకున్నారు. కేక్​కట్​చేసి పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కరుణాకర్ రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎం.శేఖర్, మాజీ అధ్యక్షుడు సుభాష్, మాజీ ఎంపీపీ శాంతనరసింహ, ఉపసర్పంచ్​లు ఎండీ రఫీ, సి.తిరుపతయ్య, గౌరి తిరుపతయ్య, బండి చెన్నయ్య, వార్డుసభ్యులు, నాయకులు, కార్యకర్తలు […]

Read More
యాదాద్రి సన్నిధిలో..

యాదాద్రి సన్నిధిలో..

సామాజికసారథి, బిజినేపల్లి: తెలంగాణ డెంటల్​డాక్టర్స్ అసోసియేషన్​రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి తనయుడు, యువనేత డాక్టర్ ​కూచకుళ్ల రాజేశ్​రెడ్డి మంగళవారం యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు. సకాలంలో వర్షాలు కురిసి.. పాడిపంటలు కలగాలని.. కరోనా పీడ పూర్తిగా తొలగాలని.. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు. రాజేశ్​రెడ్డి వెంట పలువురు కుటుంబసభ్యులు, సన్నిహితులు ఉన్నారు.

Read More
మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ కు శుభాకాంక్షలు

మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ కు శుభాకాంక్షలు

సామాజిక సారథి, నాగర్​కర్నూల్: మైనారిటీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన ఇంతియాజ్ ఇసాక్ ను డెంటల్​ డాక్టర్ ​అసొసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి తనయుడు, టీఆర్ఎస్​ యువనేత డాక్టర్​ కూచకుళ్ల రాజేశ్​రెడ్డి గురువారం మర్వాదపూర్వకంగా కలిశారు. ఆయనకు బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మైనార్టీల అభ్యున్నతికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఆయన వెంట పలువురు టీఆర్ఎస్ ​నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More