Breaking News

CROPS

‘సేంద్రియ’ విధానాన్ని వీక్షించాలి

‘సేంద్రియ’ విధానాన్ని వీక్షించాలి

సామాజిక సారథి, తుర్కయంజాల్: గుజరాత్ ఈనెల 16న ప్రధాని మోదీ ప్రారంభించనున్న సేంద్రియ వ్యవసాయ విధాన్ని ప్రతిఒక్కరూ టీవీల్లో, సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించాలని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మోర్చా  జాతీయ కార్యవర్గం సభ్యుడు పాపయ్యగౌడ్ సూచించారు.   తుర్కయంజాల్ మున్సిపాలిటీ కోహెడ రవీంద్ర రిసార్ట్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు.  కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లచ్చిరెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పాపయ్య గౌడ్, […]

Read More

మొగి పురుగును అంతమొందిద్దాం

సారథి న్యూస్, రామాయంపేట: ప్రస్తుతం వరిపంటకు మొగి పురుగు ఆశించిందని తగిన మందులు వాడి అరికట్టవచ్చని నిజాంపేట మండల వ్యవసాయాధికారి సతీష్​ పేర్కొన్నారు. శనివారం ఆయన నిజాంపేట మండలంలో వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి పంటలో మొగి పురుగు పొట్ట దశలో ఉన్నప్పుడే కార్టప్ హైడ్లో క్లోరైడ్ 400 గ్రామ్స్ లేదా కోరాజిన్ 60 ఎంఎల్​ లీటర్​ నీటికి ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలని సూచించారు. అలాగే దోమపోటు నివారణకు డినోటీఫ్యూరన్ […]

Read More