Breaking News

CPM

కరోనాతో సీపీఎం నేత షడ్రక్​మృతి

కరోనాతో సీపీఎం నేత షడ్రక్​ మృతి

సారథి న్యూస్, కర్నూలు: సీపీఎం సీనియర్ నేత, పార్టీ కర్నూలు జిల్లా కమిటీ సభ్యుడు టి.షడ్రక్(62)​మంగళవారం కరోనాతో తనువు చాలించారు. కొద్దిరోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండగా హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ప్రాణం విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ కర్నూలు ఎమ్మెల్యే హఫిజ్​ఖాన్ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి ప్రజాఉద్యమాలకు తీరని లోటని జిల్లా […]

Read More
కారు లేని నేత.. విశిష్టతల కలబోత

కారు లేని నేత.. విశిష్టతల కలబోత

బస్సులోనే అసెంబ్లీకి వెళ్లిన సున్నం రాజయ్య ఆటోలో సెక్రటేరియట్​కు వచ్చిన ప్రజానేత సారథి న్యూస్, హైదరాబాద్: ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే చాలు తరాలకు తరగదని ఆస్తులు సంపాదించుకుంటున్న రోజులివి.. కానీ ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సొంత కారు కూడా లేని ప్రజానేత.. బస్సులోనే అసెంబ్లీకి వెళ్లిన ఘనచరిత.. ఆయనే మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య. కరోనా బారినపడి కన్నుమూయడాన్ని ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీలు తట్టుకోలేకపోతున్నారు. సహజంగా ప్రజాప్రతినిధి అనగానే కార్లు, సెక్యూరిటీ సిబ్బంది ఇలా […]

Read More

మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఇకలేరు

సారథి న్యూస్​, భద్రాచలం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (60) సోమవారం కరోనాతో కన్నుమూశారు. ఆయనకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో భద్రాచలం నుంచి విజయవాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు. ఆయన భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014 ఎన్నికల్లో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఇద్దరు కుమారులు, అల్లుడికి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం వారు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. రాజయ్య మృతికి తెలంగాణ సీఎం […]

Read More
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

సారథి న్యూస్​, కోదాడ : రాష్ర్టంలో కరోనా విస్తరణ రోజురోజుకు పెరిగిపోతుందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కుక్కడపు ప్రసాద్​ అన్నారు. కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని, వైరస్​ బారిన పడిన పేదవారు ప్రైవేట్​ హాస్పిటళ్లలో చికిత్స చేయించుకోలేక పోతున్నారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ బుధవారం కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్​ ముందు ఆ పార్టీ నాయకులతో కలిసి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వెల్ది పద్మావతి, ఎం.ముత్యాలు, నాగరాజు, జె.సాయి […]

Read More

దుండగులను కఠినంగా శిక్షించాలి

సీపీఎం రాష్ట్ర నేత రాఘవులు సారథి న్యూస్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడి మహిళను కాపాడాలని వచ్చిన భర్త, ఆమె బంధువులపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించి వారిపై హత్యాయత్నం, నిర్భయ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు లంక రాఘవులు డిమాండ్ చేశారు. బుధవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారితో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు […]

Read More
ఘనంగా సుందరయ్య వర్ధంతి

ఘనంగా సుందరయ్య వర్ధంతి

సారథి న్యూస్, నర్సాపూర్: ప్రజాఉద్యమ నేత, సీపీఎం మాజీ అఖిల భారత కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతి సందర్భంగా శివంపేట మండలం దొంతి గ్రామంలో స్థానిక సీపీఎం ఆఫీసులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ మెదక్​ జిల్లా కార్యవర్గసభ్యుడు ఏ.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మతోన్మాదం, సామ్రాజ్యవాదం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడడమే సుందరయ్యకు అర్పించే నిజమైన నివాళి అన్నారు. తనవంతు భూమిని పేదలకు పంచిన ఆదర్శమూర్తి అని కొనియాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో […]

Read More
ఘనంగా మే డే వేడుకలు

ఘనంగా మే డే వేడుకలు

ఎగిరిన అరుణపతాకం సారథి న్యూస్, రంగారెడ్డి : మేడేను పురస్కరించుకుని తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని 23వ వార్డులో సీపీఎం ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పార్టీ గ్రామ కార్యదర్శి టి.నర్సింహ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్టీ సీనియర్ నాయకులు బి.శంకరయ్య సీపీఎం జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యదర్శి నర్సింహ మాట్లాడుతూ పని గంటలు తగ్గించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని తమ హక్కుల సాధనం కోసం జరిపిన పోరాటంలో పెట్టుబడిదారుల చేతుల్లో ప్రాణాలను సైతం లెక్కజేయకుండా […]

Read More