Breaking News

COVID19

60 లక్షలకు చేరువలో..

60 లక్షలకు చేరువలో..

భారత్ లో కరోనా విలయతాండవం.. న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉన్నది. గత 24 గంటల్లో నమోదైన కేసులతో కలుపుకుని.. దేశంలో దీని బారినపడిన వారి సంఖ్య 60 లక్షలకు చేరువైంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 88,600 మంది ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 59,92,533కు చేరింది. వీరిలో 49 లక్షల మందికిపైగా కోలుకోగా.. 9 లక్షలకు పైగా […]

Read More
రూ.80వేల కోట్లు ఉన్నాయా..?

రూ.80వేల కోట్లు ఉన్నాయా..?

దేశంలో క‌రోనా టీకాల‌కు అ‌‌య్యే ఖ‌ర్చు కేంద్రాన్ని ప్రశ్నించిన‌ సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో న్యూఢిల్లీ : దేశంలో నానాటికీ విజృంభిస్తున్న క‌రోనాను అంత‌మొందించ‌డానికి దేశీయంగా ప‌లు ఫార్మా సంస్థలు వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ప్రజలందరికీ క‌రోనా వ్యాక్సిన్ అందించ‌డానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా..? టీకా వ‌చ్చినా అది ముందుగా ఎవ‌రికి ఇవ్వాలి..? ప‌ంపిణీ ఎలా..? దానికోస‌మ‌య్యే ఖ‌ర్చు..? అనేదానిపై చ‌ర్చోప‌చర్చలు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో అద‌ర్ పూనావల ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు […]

Read More
మోగిన బీహార్​ఎన్నికల నగరా

మోగిన బీహార్​ ఎన్నికల నగరా

మూడు దశల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ అక్టోబర్​ 28న ఫస్ట్ ఫేజ్ పోలింగ్ నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్ లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ అరోరా వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 28న తొలిదశ (16 జిల్లాలు- 71 నియోజకవర్గాలు), నవంబర్ 3న రెండో […]

Read More
ఫ్రంట్​లైన్​వారియర్స్‌కు అభినందన

ఫ్రంట్​లైన్​ వారియర్స్‌కు అభినందన

సారథి న్యూస్, కర్నూలు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ పై విజయం సాధించేందుకు అహర్నిశలు కృషిచేసిన వైద్యులు, స్టాఫ్‌నర్సు, సిబ్బందిని కోవిడ్‌ వారియర్స్‌గా అభివర్ణించడానికి సంతోషిస్తున్నానని కర్నూలు మెడికల్​కాలేజీ ప్రిన్సిపల్‌, ఏడీఎంఈ డాక్టర్​చంద్రశేఖర్‌ అన్నారు. మంగళవారం అధ్యాపకులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్‌ నివారణకు మెరుగైన వైద్యసేవలు అందించారని, అందుకే పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు త్వరగా కోలుకుని ఇంటికి వెళ్తున్నారని అన్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో మరింత మెరుగైన […]

Read More
వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

సారథి న్యూస్, బిజినేపల్లి: కోవిడ్ 19 విధులు నిర్వహిస్తున్న వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి ఎండీ పసియోద్దీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా వైద్యాధికారికి వినతిపత్రం సమర్పించారు. డ్యూటీలో ఉండి కరోనాతో మరణించిన ఉద్యోగికి రూ.కోటి ఎక్స్​గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, 10శాతం ఇన్​సెంటివ్ ఇవ్వాలని కోరారు. 18 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులరైజ్​చేయాలని, 108 సర్వీసులో పనిచేస్తున్న సిబ్బందికి […]

Read More
కరోనాకు ‘కళంకమే’ ప్రమాదం

కరోనాకు ‘కళంకమే’ ప్రమాదం

సారథి న్యూస్​, కర్నూలు: ఎక్కడో పుట్టిన మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. వయస్సుకు సంబంధం లేకుండా.. అందరిలోనూ భయం నింపింది. మనసారా ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడేలా చేసింది. కానీ ఇదంతా ‘కళంకం’ వల్లే చోటుచేసుకుందని, దాన్ని జయిస్తే.. కరోనాను అంతం చేయడం సాధ్యమవుతుందని అపోలో హాస్పిటల్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్​ జావెద్‌ సయ్యద్‌ చెప్పారు. ఆంధ్రప్రదేశ్​లో ఒక కుటుంబంలో ఒకరు కరోనా పాజిటివ్‌తో మృతి చెందితే.. మిగిలిన వారు డిప్రెషన్‌కు గురై గోదావరి నదిలోకి దూకి […]

Read More
ప్రజారోగ్యంతో చెలగాటం వద్దు

ప్రజారోగ్యంతో చెలగాటం వద్దు

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగర పాలకసంస్థ కమిషనర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు సోమవారం నగరంలోని పలుచోట్ల మున్సిపల్​అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. 5వ శానిటరీ డివిజన్ పరిధిలోని బుధవారంపేట సర్వజనాస్పత్రి ఎదురుగా ఉన్న అన్నపూర్ణ, స్పైసి హోమ్స్ హోటల్స్ ను పరిశీలించారు. కుళ్లిపోయిన మాంసపు వంటకాలను తయారుచేసి కస్టమర్లకు అందిస్తున్నట్లు గుర్తించిన శానిటరీ విభాగం అధికారులు దుకాణదారులకు రూ.11వేలు ఫైన్​వేశారు. 13వ డివిజన్ పరిధిలోని గాయత్రి ఎస్టేట్ లోని […]

Read More
కరోనాతో ఒకేరోజు 10 మంది మృతి

కరోనాతో 10 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణలో శనివారం(24 గంటల్లో) 2,278 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,54,880కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 950కు చేరింది. ఒక్కరోజే 2,458 మంది కోవిడ్‌ రోగులు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇలా ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,21,925కు చేరింది. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 32,005 ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 77.75 శాతంగా […]

Read More