Breaking News

CM YS JAGAN

అన్ని వర్గాల‌కూ సమన్యాయం

అన్ని వర్గాల‌కూ సమన్యాయం

సారథి న్యూస్​, శ్రీకాకుళం: దేశంలో సుపరిపాల‌న అందించే మనసున్న ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్​రెడ్డి గుర్తింపు పొందారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలంలో నాలుగవ రోజు సోమవారం మొదలైన సంఫీుభావ యాత్రలో ఆయన పాల్గొన్నారు. లింగావల‌సలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం ప్రజాచైతన్యయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలేసిన వారి కోసం సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి ఓదార్పు […]

Read More
అర్హులైన రైతులందరికీ ఉచితంగా బోర్లు

అర్హులైన రైతులందరికీ ఉచితంగా బోర్లు

సారథి న్యూస్​, కర్నూలు: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచితంగా బోర్లు వేరి, తద్వారా మెట్ట భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి సీఎం జగన్​ అన్ని జిల్లాల కలెక్టర్ లు, జేసీలు, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైఎస్సార్‌ జలకళ పథకం శ్రీకారం చుట్టి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా […]

Read More
ఏపీ రైతులకు వరం

ఏపీ రైతులకు వరం

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టిపెట్టింది. పేద రైతులను ఆదుకునేందుకు వీలుగా ‘వైఎస్సార్​ జలకళ’ పథకాన్ని సెప్టెంబర్ 28న ప్రారంభించనుంది. చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం ద్వారా ఫ్రీగా బోర్లు తవ్వించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ నిధులుతో ఒక్కో రిగ్ వేయనుంది. ఐదెకరాల ఎకరాల పొలం ఉన్న చిన్న, సన్నకారు ఈ పథకానికి అర్హులు. తమ భూముల్లో ఓపెన్ వెల్, బోర్ వెల్, […]

Read More
ఏపీ ‘పోలీస్ సేవ మొబైల్ అప్లికేషన్’ ప్రారంభం

ఏపీ ‘పోలీస్ సేవ మొబైల్ అప్లికేషన్’ ప్రారంభం

సారథి న్యూస్, కర్నూలు: ‘ఏపీ పోలీస్​సేవ మొబైల్​యాప్’​ను సోమవారం తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచి సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. టెక్నాలజీని ఉపయోగించుకుని పోలీసులంటే సేవకులని, పోలీసులంటే భయపడాల్సిన పనిలేదన్నారు. రాష్ట్రంలో పోలీసులను కుటుంబసభ్యులుగా భావించి మనం పోలీసులను ఆశ్రయించవచ్చన్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచే కార్యక్రమం దిశగా ‘ఏపీ పోలీసు సేవ మొబైల్ యాప్’ ఉపయోగపడుతుందన్నారు. కర్నూలు నుంచి […]

Read More
పేదల కోసం జగనన్న పథకాలు

పేదల కోసం జగనన్న పథకాలు

సారథి న్యూస్, కర్నూలు: వైఎస్సార్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా శనివారం కర్నూలు నగరంలోని జొహరాపురంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, జగన్న గోరుముద్దు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లభాష తదితర పథకాలు పేదల కోసమే అమలుచేస్తున్నారని వివరించారు. 161 స్వయం సహాయక సంఘాలకు రూ.4,17,87,908ను నాలుగు విడతల్లో జొహరాపురంలో ఇస్తున్నామని తెలిపారు. మొదటి విడత రూ.1,04,46,977ను 161 స్వయం సహాయక సంఘాలకు ఇస్తున్నామని వెల్లడించారు. ఇటీవల ముఖ్యమంత్రి […]

Read More
తప్పుచేస్తే ఎవరైనా చర్యలు తప్పవు

తప్పుచేస్తే ఎవరైనా చర్యలు తప్పవు

సారథి న్యూస్, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో అరాచకాలు, అన్యాయాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం చర్యలు తప్పవని వైఎస్సార్​సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవైన్ రామయ్య హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోందన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి నష్టం జరిగేలా ప్రవర్తిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకోవడానికి వెనకాడేది లేదని పునరుద్ఘాటించారు. ఇటీవల ఆదోని నియోజకవర్గ […]

Read More
బాబు.. దళితులపై ప్రేమెందుకు..?

బాబు.. దళితులపై ప్రేమెందుకు..?

సారథి న్యూస్, కర్నూలు: దళితుల అభ్యున్నతికి అడుగడుగునా అడ్డుపడే మాజీ సీఎం చంద్రబాబు.. ఉన్నట్టుండి దళితులపై ప్రేమ ఎందుకు ఒలకబోస్తున్నారని లీడర్స్‌ యూత్‌ సొసైటీ అధ్యక్షు మాదారపు కేదార్​నాథ్​ప్రశ్నించారు. తన హయాంలో దళితులపై దాడులు చేయించడంతోపాటు అవమానపరిచేలా మాట్లాడిన వ్యక్తి.. ప్రతిపక్షంలో ఉన్నందుకు వారిపై కపటప్రేమ చూపుతున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్​సీపీ ఆఫీసులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇళ్లస్థలాలు ఇస్తుంటే.. ఓర్వలేకే చంద్రబాబు అడ్డుపడ్డారని గుర్తుచేశారు. ఇలాగే చేస్తే ఆయనకు […]

Read More
మహిళా సాధికారిత దిశగా..

మహిళా సాధికారిత దిశగా..

అమరావతి: మహిళా స్వయం సాధికారిత కోసం ఆంధ్రప్రదేశ్​ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రఖ్యాత కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. హిందుస్థాన్‌ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్‌ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సీఎం క్యాంపు ఆఫీసులో ఏపీ సీఎం వైఎస్​జగన్‌మోహన్​రెడ్డి సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. సెర్ప్‌ సీఈవో రాజాబాబు, ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్‌ సీనియర్‌ మేనేజర్‌ జోసెఫ్‌వక్కీ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం […]

Read More