Breaking News

CARONA

ఎయిమ్స్​కు అమిత్​షా

ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్​లో చికిత్స తీసుకుంటున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆస్పత్రిలో చేరినట్టు కుటుంబసభ్యలు తెలిపారు. ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ర‌న్‌దీప్ గులేరియా ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవ‌లే ఆయ‌న క‌రోనా నుంచి బ‌య‌ట ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ నెల 14న అమిత్​షాకు కరోనా నెగిటివ్ వ‌చ్చింది. దీంతో య‌ధాప్ర‌కారం త‌న కార్య‌క‌లాపాల‌ను కొనసాగించారు. అయితే ఆయనకు మరోసారి స్వల్ప జ్వరం, […]

Read More

55వేల కొత్తకేసులు

ఢిల్లీ: మనదేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 55,079 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 27,02,742లకు చేరుకున్నది. ఇప్పటికీ 19,77,779 మంది కరోనానుంచి కోలుకున్నారు. కరోనాతో మృతిచెందిన వారిసంఖ్యకూడా గణనీయంగానే ఉన్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 51,797 మంది కరోనాతో మృతిచెందారు. 6,73,166 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రవైద్యశాఖ అధికారులు కోరారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని.. కరోనా సోకినా భయాందోళనకు […]

Read More
తెలంగాణలో 1,682 కరోనా కేసులు

తెలంగాణలో 1,682 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం 1,682 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 93,937 మొత్తం పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 8 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 711కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల్లో 19,579 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రుల నుంచి కోలుకుని 2,070 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 72,202కు చేరింది. ప్రస్తుతం […]

Read More

50వేలు దాటిన మరణాలు

ఢిల్లీ: మనదేశంలో ఇప్పటివరకు 50,921 మంది కరోనాతో మృతిచెందారు. గత 24 గంటల్లో 57,981 కొత్తకేసులు నమోదయ్యాయి. కోలుకుంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నదని కేంద్రవైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 19,19,842 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా మొత్తం కేసుల సంఖ్య 26,47,663కు చేరుకున్నది. 6, 76,900 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని.. తప్పకుండా మాస్కులు కట్టుకోవాలని కేంద్రవైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టంచేశారు.

Read More
తెలంగాణలో 1,102 క‌రోనా కేసులు

తెలంగాణలో 1,102 క‌రోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 1,102 క‌రోనా కేసులు నమోదయ్యాయి. ఇలా రాష్ట్రంలో పాజిటివ్​కేసుల సంఖ్య 91,361కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 9మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 693కు చేరింది. రాష్ట్రంలో పలు ఆస్పత్రుల్లో 24 గంటల్లో చికిత్స అనంతరం 1,930 మంది కోలుకుని డిశ్చార్జ్​అయ్యారు. అయితే ఇప్పటివరకు పూర్తిగా కోలుకున్నవారు 68,126 మంది ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,542 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ ప‌రిధిలో అత్యధికంగా 234 […]

Read More
కోలుకుంటున్న బాలు

కోలుకుంటున్న బాలసుబ్రహ్మణ్యం

చెన్నై: కరోనాతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా ఆయనకు ఇంకా వెంటిలేటర్​పైనే చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ బాలుకయ్యే వైద్య ఖర్చులను తమిళనాడు ప్రభుత్వమే భరిస్తుందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌ ప్రకటించారు. బాలూ.. తొందరగా రా..బాలు ఆరోగ్యం విషమించినట్లు తెలియగానే మాస్ట్రో ఇళయరాజా కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. […]

Read More

కొత్తకేసులు 63వేలు

ఢిల్లీ: మనదేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో 63,490 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 25 లక్షల 89 వేల 682 చేరుకుంది. మరోవైపు ఇప్పటివరకు కరోనాతో 49,980 మంది ప్రాణాలు కొల్పోయారు. 18,62,258 మంది కరోనా నుంచి కోలుకోగా.. 6,77,444 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. కాగా కరోనా, మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత 24 గంటల్లో 944 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read More
భారీవర్షాలు.. శ్రీశైలం దారిలో కూలిన రక్షణ గోడ

భారీవర్షాలు.. శ్రీశైలం దారిలో కూలిన రక్షణ గోడ

సారథి న్యూస్, అచ్చంపేట: కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే ఘాట్​రోడ్డులో నాగర్​కర్నూల్​ జిల్లా అమ్రాబాద్‌ మండలం మన్ననూరు సమీపంలోని దర్గా వద్ద రక్షణగోడ శనివారం కూలింది. సమాచారం అందుకున్న అమ్రాబాద్‌ పోలీసులు శ్రీశైలం మార్గంలో వాహనాల రాకపోకలను కొద్దిసేపు నిలిపివేశారు. నాలుగైదు రోజులుగా నల్లమల అటవీప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాన నీటికి రక్షణ గోడ కోతకు గురైందని భావిస్తున్నారు. శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో కరోనా కలకలం సృష్టించగా, భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. […]

Read More