Breaking News

BSP

రాజ్​గోపాల్​రెడ్డి చెప్పుతో కొడతానన్నడు

రాజ్​గోపాల్​రెడ్డి చెప్పుతో కొడతానన్నడు

చర్లగూడం ప్రాజెక్టు కారణంగా 50 మంది రైతులు మృత్యువాత ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులు నేడు అడ్డాకూలీలు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్ ధ్వజం మర్రిగూడం భూనిర్వాసిత రైతుల ధర్నాకు మద్దతు సామాజికసారథి, మునుగోడు: చర్లగూడెం భూనిర్వాసితులకు సీఎం కేసీఆర్ ​ఫాంహౌస్​ అమ్మి అయిన సరే భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని బీఎస్పీ రాష్ర్ట అధ్యక్షుడు ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ప్రాజెక్టుల్లో పరిహారం కోసం స్థానికుల నాయకులను ఆశ్రయిస్తే కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి పెన్నులో ఇంకు […]

Read More
ఇంటింటా తీరని విషాదగాథ

ఇంటింటా తీరని విషాదగాథ

ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో ఆపరేషన్​ వికటించి నలుగురి మృతి అసలే పేద కుటుంబాలు.. అంతులేని దు:ఖం మహిళల కుటుంబాలను పరామర్శించిన బీఎస్పీ నేతలు రూ.50లక్షల ఎక్స్​గ్రేషియా, రెండెకరా భూమి ఇవ్వాలని డిమాండ్​ సామాజికసారథి, ఇబ్రహీంపట్నం: అసలే పేద కుటుంబాలు.. కూలీ పనికిపోతేనే కడుపునిండేది. అలాంటి మహిళలను మాయదారి ఆపరేషన్ పొట్టనపెట్టుకున్నది. చనిపోయిన నలుగురిలో ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీళ్లే ఉబికి వస్తున్నాయి. వారి పిల్లలను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో […]

Read More
మునుగోడుపై బీఎస్పీ కీలక నిర్ణయం

మునుగోడుపై బీఎస్పీ కీలక నిర్ణయం

సామాజికసారథి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికపై బహుజన సమాజ్​పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్ ​కుమార్ ​కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు పార్టీ శ్రేణులను కార్మోన్యుకులు చేశారు. పార్టీనేతలు 8 మందికి కీలక పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహరచన చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. తన టూర్​లో భాగంగా […]

Read More
పేదలపై ఎమ్మెల్యే దానం గూండాగిరీ నడవదు

ఎమ్మెల్యే దానం గూండాగిరీ నడవదు

పేదలు జూబ్లీహిల్స్ లో నివసించడం ఆయనకు ఇష్టం లేదు అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ నగర్ వాసులకు ఇళ్లపట్టాలు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్ భరోసా సామాజికసారథి, హైదరాబాద్: బీఎస్పీ పేదల పార్టీ అని, బస్తీల్లో పుట్టిన పార్టీ అని.. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ముప్పై ఏళ్లుగా నివసిస్తున్న జూబ్లీహిల్స్ లోని రోడ్డు నం.46లోని అంబేద్కర్ నగర్ వాసులకు ఇళ్లస్థలాలకు పట్టాలు ఇస్తామని మాటిచ్చి, ఇళ్లు నిర్మించుకోడానికి అనుమతిచ్చి […]

Read More
ప్రమాదంలో బహుజన సమాజం

పేదల బతుకులు మార్చుదాం

బాంఛెన్ ​బతుకులు పోవాలి పీకే లాంటి వారి ఎత్తులను చిత్తుచేయాలి తెలంగాణలో నిరంకుశపాలనను గద్దెదించాలి 1300 మంది అమరవీరుల కలలను సాకారం చేద్దాం మహిళలకు అన్నిరంగాల్లో సమాన అవకాశాలు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్ బహుజన విద్యావంతుల మేదోమధన సదస్సు విజయవంతం సామాజికసారథి, హైదరాబాద్ ప్రతినిధి: ఇప్పుడు కావాల్సింది ప్రజాస్వామిక తెలంగాణ అని, 1,300 మంది అమరులు కలలుగన్న తెలంగాణను బహుజనీకరణ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్ ​ఆకాంక్షించారు. బహుజన […]

Read More
తిమ్మాజిపేట ప్రభుత్వ ఆస్పత్రికి దిక్కెవరు?

తిమ్మాజిపేట ప్రభుత్వ ఆస్పత్రికి దిక్కెవరు?

ఎమ్మెల్యే సొంత మండలంలోనే అంబులెన్స్​ సౌకర్యం లేదు బహుజన రాజ్యంలో విద్యా, వైద్యానికి తొలి ప్రాధాన్యం బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ సామాజికసారథి, తిమ్మాజిపేట: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో మంగళవారం తిమ్మాజిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ.. నాగర్​కర్నూల్ ​ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి సొంత మండలమైన తిమ్మాజిపేటలో అంబులెన్స్ ​సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటన్నారు. 30 […]

Read More
ఎంతకాలం యాచకులుగా బతకుదాం

ఎంతకాలం యాచకులుగా బతకుదాం

75 ఏళ్ల పాలనలో సరైన బట్టలు కూడా లేవు మేం అధికారంలోకి వస్తే అన్ని కులాలకు సమన్యాయం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజికసారథి, హైదరాబాద్: ఇంకెంత కాలం మనం యాచకులుగా బతకుదామని, ఎంతకాలం కూలీలుగా బతుకుదామని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 75 ఏళ్ల పాలనలో సంచార జాతులకు వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేవని ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాధికార యాత్రలో […]

Read More
ఆదివాసీ మహిళలపై దాడులు దుర్మార్గం

ఆదివాసీ మహిళలపై దాడులు దుర్మార్గం

హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలి బాధిత మహిళలను పరామర్శించిన ఆర్​ఎస్పీ పులుల పేరుతో మనుషులను హింసిస్తారా? మేం అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజికసారథి, మంచిర్యాల ప్రతినిధి: మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని కోయపోచగూడెం ఆదివాసీలపై ఇటీవల పోలీసులు, అటవీశాఖ అధికారులు చేసిన దాడిని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా తమ భూములకు పట్టాలు కావాలని […]

Read More