Breaking News

BJP

విద్యావలంటీర్లకు అండగా ఉంటాం

విద్యావలంటీర్లకు అండగా ఉంటాం

బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు సారథి, కొల్లాపూర్: రాష్ట్ర ప్రభుత్వం చేతిలో దగాపడ్డ విద్యా వలంటీర్లకు అండగా ఉంటామని బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎల్లేని సుధాకర్ రావు భరోసా ఇచ్చారు. నాగ్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో గురువారం జరిగిన ‘దగాపడ్డ విద్యావలంటీర్లకు చేయూత’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో వారి బతుకులు చితికిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. వారి న్యాయమైన డిమాండ్ల […]

Read More
అధైర్యపడొద్దు..

అధైర్యపడొద్దు..

సారథి, సిద్దిపేట: అధైర్యపడొద్దు అండగా ఉంటామని బుధవారం బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు, హుస్నాబాద్ టౌన్ ఇంచార్జి నాగిరెడ్డి విజయపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో కరోనా బారినపడి హోం ఐసోలేషన్ లో చికిత్స పోందుతున్న పలువురి కుటుంబాల్లో మనోధైర్యం నింపి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి చాడ శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా గ్రామంలోని 8వ వార్డు సభ్యులు […]

Read More
అచ్చే దిన్ కాదు.. సచ్చే దిన్

అచ్చే దిన్ కాదు.. సచ్చే దిన్

సారథి, రామడుగు: బీజేపీ అధికారంలోకి వస్తే అచ్చే దిన్ అని చెప్పారు కానీ ఇప్పుడు ఏడేళ్ల పాలన చూస్తే సచ్చేదిన్ లాగా ఉందని కాంగ్రెస్ బీసీసెల్ చైర్మన్ పులి ఆంజనేయులు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. తప్పుడు వాగ్దానాలతో దేశ ప్రజలను పక్కదోవపట్టించారని విమర్శించారు. ప్రతి పేదవాడి అకౌంట్లోకి రూ.15లక్షలు, ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి తీసుకొస్తామని తప్పుడు ప్రచారంతో రెండోసారి అధికారంలోకి వచ్చారని అన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం కరోనా […]

Read More
పండ్లు, మాస్కులు పంపిణీ

పండ్లు, మాస్కులు పంపిణీ

సారథి, వేములవాడ: ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఏడేళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆదేశాల మేరకు వేములవాడ రూరల్ మండలాధ్యక్షుడు జక్కుల తిరుపతి ఆధ్యర్యంలో పేదలు, రైతులు, హమాలీలకు సరుకులు, మాస్కులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా జిల్లా మహిళామోర్చా అధ్యక్షురాలు బర్కం లక్ష్మీనవీన్ యాదవ్ పాల్గొన్నారు. మండలంలోని ఫాజిల్ నగర్, తుర్కషినగర్, వట్టెంల, నమిలిగుండుపల్లి, నుకలమర్రి గ్రామాల్లో సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం […]

Read More
దేశం గర్వించదగ్గ ప్రధాని మోడీ

మోడీ దేశం గర్వించదగ్గ ప్రధాని

సారథి, చొప్పదండి: సాహసోపేతమైన నిర్ణయాలతో దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న నరేంద్రమోడీ దేశం గర్వించదగిన ప్రధాని అని బీజేపీ జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ కొనియాడారు. ఏడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా జాతీయ, రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చొప్పదండి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలో పలు వార్డుల్లోని పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం, మాస్క్ లు, సానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చొప్పదండి పట్టణ ప్రధాన కార్యదర్శులు బత్తిని […]

Read More
రైతుల కోసం బీజేపీ దీక్ష

రైతుల కోసం బీజేపీ దీక్ష

సారథి, వేములవాడ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ ఆదేశాల మేరకు ఆ పార్టీ రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడు ప్రతాపరామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం వేములవాడలో రైతుగోస తెలంగాణ పోరు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. సీఎం కేసీఆర్ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇసుక విషయంలో మనుషులను చంపి నడిపించే లారీలు అందుబాటులో ఉన్నాయని, రైతులు వరి ధాన్యం అమ్ముకుందామంటే లారీలను సమకూర్చలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. కొనుగోలు సెంటర్లలో వరి ధాన్యాన్ని తొందరగా […]

Read More
బీజేపీ ఎస్సీ మోర్చా నేత ఔదార్యం

బీజేపీ ఎస్సీ మోర్చా నేత ఔదార్యం

సారథి, రాయికల్: ఆపద సమయంలో ఓ యువకుడు గొప్ప మనస్సు చాటాడు. రక్తదానం చేసి మానవతను చూపాడు. కరీంనగర్ జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన కంచి సాయన్నకు అత్యవసరంగా ‘ఏ’పాజిటివ్ రక్తం అవసరం కావడంతో దావన్ పల్లి గ్రామానికి చెందిన బీజేపీ ఎస్సీ మోర్చా మండలాధ్యక్షుడు చెలిమెల మల్లేశంను సంప్రదించాడు. సదరు యువకుడు మానవత్వంతో స్పందించి జగిత్యాల హాస్పిటల్ కు వెళ్లి రక్తదానం చేశాడు. ఇప్పటివరకు తాను 11సార్లు రక్తదానం చేసినట్లు చెప్పాడు. ఈ […]

Read More
జర్నలిస్టులకు రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

జర్నలిస్టులకు రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

ఫ్రంట్​ లైన్​ వారియర్స్​ గా గుర్తించాలి జాట్​ రాష్ట్ర అధ్యక్షుడు పగుడాకుల బాలస్వామి నేత సారథి, వికారాబాద్​: విధి నిర్వహణలో భాగంగా కోవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు రూ.50 లక్షల బీమా తరహా ఎక్స్​గ్రేషియా చెల్లించాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(జాట్​) రాష్ట్ర అధ్యక్షుడు పగుడాకుల బాలస్వామి నేత డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇల్లు వదిలి బయటికి రానీ విపత్కర పరిస్థితుల్లో కూడా కుటుంబాన్ని పక్కనపెట్టి విధి నిర్వహిస్తున్న జర్నలిస్టులను కొవిడ్ మహమ్మారి కబళించడం దురదృష్టకరమని […]

Read More