Breaking News

BJP

కొవ్వొత్తులతో నివాళి

సారథి న్యూస్​, ఎల్బీనగర్: భారత్, చైనా సైనికుల ఘర్షణలో అమరుడైన కల్నాల్ సంతోష్ బాబు, ఇతర అమర సైనికులకు బీజేపీ మన్సురాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వలిశెట్టి మహేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సహారా ఎస్టేట్ చౌరస్తాలోని వివేకానంద విగ్రహం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో కడారి యాదగిరి యాదవ్, మన్సురాబాద్ డివిజన్ మాజీ అధ్యక్షుడు పాతూరి శ్రీధర్ గౌడ్, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ దేవరకొండ లింగాచారి, వేణు గౌడ్, బీజేవైఎం మన్సురాబాద్ డివిజన్ సంద […]

Read More

కరెంట్​ చార్జీలు తగ్గించాలి

సారథి న్యూస్, రామడుగు: లాక్ డౌన్ నేపథ్యంలో పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కట్ట రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రామడుగు తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. జిట్టవేని అంజిబాబు, డబుల్ కార్ రాజు, ఉపసర్పంచ్ వడ్లూరి రాజేంద్రాచారి, ఎడవెళ్లి లక్ష్మణ్ పాల్గొన్నారు.

Read More

బీజేపీ ఇంటింటి ప్రచారం

సారథి న్యూస్​, హుస్నాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలనలో దేశ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయని బీజేపీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి అన్నారు. మంగళవారం కట్కూర్ గ్రామంలో మోడీ పాలనపై ఇంటింటా ప్రచారంలో మాట్లాడారు. దేశంలో సుదీర్ఘంగా ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించారని చెప్పారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు కార్తీక్, రాహుల్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Read More
BJP

మోదీ పాలన అవినీతి రహితం

సారథి న్యూస్, ములుగు: ప్రధాని నరేంద్రమోదీ పాలన అవినీతి రహితంగా కొనసాగుతున్నదని బీజేపీ నాయకుడు భూక్య జవహర్ లాల్ పేర్కొన్నారు. సోమవారం ములుగులో మోదీపాలన పై కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ మాట్లాడుతూ మోదీ పాలనలో దేశం సుభిక్షంగా ఉన్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పంబిడి లక్ష్మణ్​ రావు, బుర్ర మహేష్, బైకని రాజు, సాంబరాజు కిరణ్, కన్నెబొయిన వీరెందర్, కొప్పుల రజనికర్, ఆకుల సాంబయ్య, గంగుల రాజు, రామిడి […]

Read More

మోదీపాలన.. జనరంజకం

సారథిన్యూస్​, రంగారెడ్డి: కేంద్రంలో నరేంద్రమోదీ పాలన జనరంజకంగా కొనసాగుతున్నదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటికీ మోదీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. నరేంద్రమోదీ పాలనను ప్రపంచవ్యాప్తంగా నేతలు ప్రశంసిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, బోసు పల్లి ప్రతాప్, తుల నరసింహ గౌడ్, బచ్చిగళ్ళ రమేశ్​, నోముల కార్తీక్, మల్లెల ప్రేమ్ సాయి, నల్లవెల్లి నిరంజన్ రెడ్డి, విశాల్ గౌడ్, […]

Read More
పెరిగిన విద్యుత్​ బిల్లులకు నిరసనగా ధర్నా చేస్తున్న బీజేపీ నేతలు

గుదిబండలా విద్యుత్​ బిల్లులు

సారథి న్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: పెరిగిన విద్యుత్​చార్జీలు ప్రజలకు గుదిబండలా మారాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ విమర్శించారు. సోమవారం కొత్తగూడెం పట్టణంలోని టీఎస్​ఎన్పీడీసీఎల్​ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కోనేరు మాట్లాడుతూ.. లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఆదాయం తగ్గి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు విద్యుత్​ బిల్లులు మరింత భారంగా మారాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిలుకూరి […]

Read More
బాధితకుటుంబాన్ని పరామర్శిస్తున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్​

బాధిత కుటుంబానికి పరామర్శ

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు బావిలోపడి చనిపోగా, ఆదివారం అతని కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, తిర్మలపూర్ ఎంపీటీసీ మోదీ రవి, బీజేపీ సీనియర్ నాయకులు ఒంటెల కర్ణాకర్, మేకల ప్రభాకర్ యాదవ్, ఉప్పు రాంకిషన్ జిన్నారం విద్యా సాగర్, పొన్నం శ్రీను ఉన్నారు.

Read More
BJP

మోదీ పాలన ఆదర్శనీయం

సారథి న్యూస్, రామడుగు: రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని పంది కుంట గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల సందేశాత్మకలేఖను బీజేపీ నేతలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మోదీ పాలన దేశం ఎంతో పురోభివృద్ధి చెందిందని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పురం శెట్టి చంద్రమౌళి కార్య కర్తలు పాల్గొన్నారు.

Read More