Breaking News

AWARENESS

ఓటీఎస్‌ పథకంపై అవగాహన కల్పించాలి

ఓటీఎస్‌ పథకంపై అవగాహన కల్పించాలి

ఉన్నతస్థాయి సమీక్షలో సీఏం వైఎస్​జగన్‌ అమరావతి: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ఓటీఎస్‌ పై అవగాహన కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణం, ఓటీఎస్‌ పథకంపై సీఎం జగన్‌ బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఓటీఎస్‌పై అవగాహన కల్పించాలని, ఓటీఎస్‌ అనేది పూర్తి స్వచ్ఛందమని స్పష్టం చేశారు. రూ.10వేల కోట్ల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామని పేర్కొన్నారు. రుణాలు మాఫీ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్​కూడా ఉచితంగా చేస్తున్నామని […]

Read More
చట్టాలపై అవగాహన ఉండాలి

చట్టాలపై అవగాహన ఉండాలి

జిల్లా జడ్జి పాపిరెడ్డి సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: మహిళల కోసం ఎన్నో చట్టాలున్నప్పటికీ ఇంకా వివక్షత కొనసాగుతుందని జిల్లా జడ్జి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ బి పాపిరెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో న్యాయ సేవా అధికార సంస్థ, సఖి సంయుక్త ఆధ్వర్యంలో మహిళల చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయమూర్తి పాపి రెడ్డి మాట్లాడుతూ మహిళల కోసం అనేక చట్టాలు తీసుకు రావడం జరిగిందన్నారు. […]

Read More
ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ

ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ

సామాజిక సారథి, వెల్దండ: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక హెల్త్​సెంటర్​ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్​సీ డాక్టర్ తిలక్ మాట్లాడుతూ.. హెచ్ఐవీ వచ్చినట్లు అనుమానం వస్తే వెంటనే ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హెచ్ఐవీ సోకినవారు అధిక జ్వరంతో బరువు తగ్గడం, రాత్రిళ్లు విపరీతమైన చెమట రావడం, పొత్తి కడుపు నొప్పి, నిరంతర వీరోచనాలు ఉంటాయని చెప్పారు. ఎయిడ్స్​నివారణకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణ్, […]

Read More
పౌష్టికాహారంపై అవగాహన

పౌష్టికాహారంపై అవగాహన

సామాజిక సారథి, వలిగొండ: గర్భిణీ స్త్రీలు నాలుగో నెల నుండి తొమ్మిదో నెల వరకు 180 ఐరన్ మాత్రలు తీసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని సర్పంచ్ లు బొల్ల లలిత శ్రీనివాస్, చేగూరి భిక్షపతి అన్నారు. శుక్రవారం వలిగొండ మండల కేంద్రంతో పాటు టేకులసోమారం అంగన్ వాడీ కేంద్రాలలో బాలింతలకు పౌష్టికాహారం, పరిపూర్ణ ఆరోగ్యం అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నర్సింహారెడ్డి, అంగన్వాడీ టీచర్ లు బి. సోమేశ్వరి, కె దుర్గ, ఆశా వర్కర్ వసంత, […]

Read More
సైబర్ నేరాలతో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి

సైబర్ నేరాలతో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి

సామాజిక సారథి, సిద్దిపేట:  సైబర్ నేరాల పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై శ్వేతా అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం సైబర్ అంబాసిడర్ కార్యక్రమం పేరుతో పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు విద్యార్థులకు సెల్ ఫోన్ ఇవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో సైబర్ సెక్యూరిటీ, ఆన్ లైన్ నేరాలు, మాట్రిమోనియల్ ఫ్రాడ్స్, ఫిష్ క్యాచింగ్, లాటరీ స్కాంలు రోజురోజుకు పెరుగుతున్నాయని వాటి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవా విద్యార్థులకు సూచించారు. ఈ […]

Read More

ఇలాచేస్తే కరోనా రమ్మన్నా రాదు

సారథి న్యూస్​, సిద్దిపేట: కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని సిద్దిపేట పోలీసులు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఊరూరూ తిరిగి కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజాచైతన్య రథం ద్వారా ఎల్​ఈడీ స్క్రీన్ ను చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. మంగళవారం దుబ్బాక పీఎస్​ పరిధిలోని అప్పనపల్లి, పెద్దగుండవెల్లి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ సీఎం కేసీఆర్​, మంత్రి హరీశ్​రావు మాట్లాడిన […]

Read More