Breaking News

ANDRAPRADESH

మహిళా సాధికారిత దిశగా..

మహిళా సాధికారిత దిశగా..

అమరావతి: మహిళా స్వయం సాధికారిత కోసం ఆంధ్రప్రదేశ్​ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రఖ్యాత కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. హిందుస్థాన్‌ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్‌ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సీఎం క్యాంపు ఆఫీసులో ఏపీ సీఎం వైఎస్​జగన్‌మోహన్​రెడ్డి సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. సెర్ప్‌ సీఈవో రాజాబాబు, ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్‌ సీనియర్‌ మేనేజర్‌ జోసెఫ్‌వక్కీ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం […]

Read More
నాణ్యమైన మద్యం అమ్మాలి

నాణ్యమైన మద్యం అమ్మాలి

సారథి న్యూస్​, కర్నూలు: గతంలో ఎక్కడా కనిపించని బ్రాండ్లను తీసుకొచ్చి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని, దీనివల్ల తాగుడుకు అలవాటుపడిన పేదలు గంజాయి, నాటుసారా తాగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్​ పార్థసారధి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విడత వారీగా మద్య నిషేధానికి తాము మద్దతిస్తామని, కానీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సరైన, నాణ్యమైన మద్యం విక్రయించకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఇప్పుడు శానిటైజర్లు […]

Read More
ఏపీలో 8,555 పాజిటివ్‌ కేసులు

ఏపీలో 8,555 పాజిటివ్‌ కేసులు

1,58,764కు చేరిన కేసుల సంఖ్య ఒకరోజులో 63 మంది మృతి అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో 8,555 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 52,834 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 1,58,764 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వారిలో ఇప్పటి వరకు 82,886 మంది డిశ్చార్జ్‌ కాగా, తాజాగా 63 మంది చనిపోయారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య 1474కి చేరింది. […]

Read More
ఏపీ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా

ఏపీ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బారిన ప్రముఖులు, రాజకీయ నాయకులు పడుతున్నారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్​కోన రఘుపతికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కోన రఘువతి తెలిపారు.

Read More
ఏపీ మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత

ఏపీ మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత

అమరావతి: ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్​నేత పైడికొండల మాణిక్యాలరావు కరోనాతో శనివారం కన్నుమూశారు. ఇటీవల ఆయన తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్ భీమ శంకరరావు(తాతాజీ)తో కలిసి ఒకే కారులో ప్రయాణించారు. శంకరరావుకు కరోనా ప్రబలినట్లు నిర్ధారణ కావడంతో మాణిక్యాలరావు కూడా కరోనా టెస్టు చేయించుకున్నారు. 20 రోజుల పాటు ఏలూరు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకొచ్చారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. తాడేపల్లిగూడెం నుంచి బీజేపీలో సామాన్య కార్యకర్త నుంచి […]

Read More
ఏపీ మూడు రాజధానులకు ఓకే

ఏపీ మూడు రాజధానులకు ఓకే

గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్​ సీఆర్డీఏ రద్దు బిల్లుకు పచ్చజెండా సారథి న్యూస్​, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులకు ఇక అడుగులు పడినట్టే.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఓకే చెప్పారు. అలాగే, సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా ఆమోదం తెలిపారు. ఈ రెండు బిల్లులకు రాజ్ భవన్ నుంచి ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైఎస్సార్​సీపీ ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. దీన్ని […]

Read More
సోము వీర్రాజుకు విషెస్​

సోము వీర్రాజుకు విషెస్​

సారథి న్యూస్, కర్నూలు: బీజేపీలో విధేయుడిగా ఉంటూ కార్యకర్తలు, నాయకులను సమన్వయపరచడంలో విజయం సాధించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుగా నియమించడం అభినందనీయమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ​పార్థసారధి అన్నారు. ఈ మేరకు ఆయనకు విషెస్​ చెప్పారు. 30 ఏళ్లకుపైగా రాజకీయ అనుభవం ఉన్న సోము వీర్రాజు నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా స్పందిస్తూ కౌంటర్‌ ఇవ్వడంలో సోము వీర్రాజు సాటిలేరని కొనియాడారు. రానున్న […]

Read More
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ రమేశ్‌కుమార్‌

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ

అర్ధరాత్రి ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం సుప్రీం తుది తీర్పునకు లోబడేనని స్పష్టీకరణ అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను పునర్నియమిస్తూ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్‌ బిశ్వభూషణ్‌హరిచందన్‌ పేరుతో ప్రకటన జారీచేశారు. ఈ మేరకు రాజపత్రం (గెజిట్‌) విడుదల చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌లీవ్‌ పిటిషన్‌లో వచ్చే […]

Read More