Breaking News

TELANGANA

అల్లనేరేడు మొక్క నాటిన సీఎం కేసీఆర్​

సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ లో అల్లనేరేడు మొక్కలను నాటి ప్రారంభించారు. స్థానిక పార్కులో అనేక విశిష్టతలు ఉన్నాయి. సుమారు 630 ఎకరాల విస్తీర్ణంలో ఫారెస్ట్ ప్రాంతం విస్తరించి ఉంది. రూ.8కోట్ల వ్యయంతో 15కి.మీ. ప్రహరీని సిత్రు వాల్, చైన్ లింక్ ఫినిషింగ్ తో నిర్మాణ చేపట్టారు.

Read More

10వేల మార్క్​ దాటిన కరోనా

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్​ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బుధవారం ఒకే రోజు 891 కేసులు పాజిటివ్​గా నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 10,444కి చేరింది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 719 కేసులు, రంగారెడ్డి జిల్లా నుంచి 86, మేడ్చల్​జిల్లా నుంచి 55 అత్యధికంగా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మహమ్మారి బారిన పడి ఐదుగురు చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 225కి చేరందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. […]

Read More

కరోనా.. ఆపతరమా?

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా తీవ్రరూపం దాలుస్తోంది. హైదరాబాద్‌ నగరంలో అయితే దాని దూకుడును అడ్డుకోవడం ఎవరి తరమూ కావడం లేదు. నెల రోజుల క్రితం వరకు తక్కువ కేసులు నమోదయ్యాయి. కానీ, ఇటీవల విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకు 800 మందికి పైగా కరోనా బారినపడుతున్నారు. ఒక్కసారిగా కేసులు పెరగడానికి కారణం ఏమిటా అన్న ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తోంది. అయితే, కరోనా విజృంభణ అప్పుడు కూడా బాగానే ఉందని, అయితే, పరీక్షలు తక్కువగా చేయడం వల్ల […]

Read More

కరోనా మరింత ఉధృతం

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం కొత్తగా 879 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల సంఖ్య 9,553కి చేరింది. యాక్టివ్ కేసులు 5,109 ఉన్నాయి. వ్యాధిబారినపడి 4,224 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మరణాల సంఖ్య 220కు చేరింది. కేవలం జీహెచ్​ఎంసీ పరిధిలోనే 652 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా నుంచి 64, మేడ్చల్​ జిల్లా నుంచి 112, వరంగల్​ రూరల్​ జిల్లాలో 14, కామారెడ్డి జిల్లాలో 10చొప్పున కేసులు నమోదయ్యాయి.

Read More

ఏపీలో 7,858 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో 24 గంటల్లో 462 కేసులు నమోదయ్యాయి. వాటిలో రాష్ట్రంలోని వారికి 407 కేసులు కాగా.. విదేశాల నుంచి వారిలో 15 మందికి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన 40 మందికి వైరస్‌ ప్రబలినట్లు అధికారులు మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేశారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు 7858 కాగా.. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారితో కలిపి మొత్తం 9834కు చేరాయి. ఇప్పటి వరకు 3,566 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 4,173 […]

Read More

కరోనా కట్టడిలో టీఆర్​ఎస్​ విఫలం

సారథి న్యూస్, హుస్నాబాద్: కరోనా మహమ్మారిని అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపించారు. సోమవారం కరీంనగర్​ జిల్లా అక్కన్నపేటలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్​ఎస్​ ప్రభుత్వం కరోనా టెస్టులు చేయడం లేదని ఆరోపించారు. అనంతరం అక్కన్నపేట వైద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు సంపత్ కుమార్, కార్తీక్, కృష్ణ, వంశీ, రాహుల్, కల్యాణ్​, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

Read More

25 నుంచి ఆరో విడత హరితహారం

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఈనెల 25 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు హరితహారం కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. సోమవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఆఫీసులో ఆరో విడత హరితహారం కార్యక్రమంపై సమీక్షించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్​యాదవ్​, మల్లారెడ్డి, మేయర్​ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి, మున్సిపల్​శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్, కమిషనర్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు.

Read More

గురుకులాల ఫలితాలు వెల్లడి

సారథి న్యూస్​, హైదరాబాద్​: సాంఘిక సంక్షేమశాఖ గురుకులాల్లో ఇంటర్మీడియట్, 6, 7, 8 తరగతుల్లో అడ్మిషన్ల కోసం పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ కింద లింక్​ ద్వారా తెలుసుకోవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.

Read More