Breaking News

SINGARENI

సింగరేణిలో సమ్మె సైరన్

50 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె జూలై 2 నుంచి 4 తేదీ వరకు నిరవధిక నిరసన సారథి న్యూస్​, గోదావరిఖని: బొగ్గు గనుల్లో మళ్లీ సమ్మె సైరన్ మోగనుంది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గుర్తింపు సంఘాలైన సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్ టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ సంఘాలు జులై 2, 3, 4 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చాయి. యాజమాన్యం ఈనెల 18న మొదటి విడత 41 బొగ్గు బ్లాక్​లను […]

Read More

కాంట్రాక్ట్​ కార్మికులపై వివక్ష తగదు

సారథి న్యూస్​, కొత్తగూడెం: సింగరేణిలోని కొందరు ఉన్నతాధికారులు కాంట్రాక్ట్​ కార్మికుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని శుక్రవారం హౌస్ కీపింగ్ కాంట్రాక్టు కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం సింగరేణి జనరల్ మేనేజర్ (సెంట్రల్ వర్క్ షాప్) గణపతిరావుకు వినతి పత్రం అందజేశారు. 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను కొంతమంది ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా విధులనుంచి పంపించి వేస్తున్నారని కార్మికసంఘం నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు యర్రగాని కృష్ణయ్య, సూర్య, సరోజ, రమా, రహీమ్, ప్రేమ్ […]

Read More

సింగరేణిలో బొగ్గు విక్రయాలకు పోర్టల్​

సారథిన్యూస్​, గోదావరిఖని: బొగ్గును విక్రయించేందుకు సింగరేణి సంస్థ ప్రత్యేకపోర్టల్​ను ప్రారంభించింది. విదేశీ బొగ్గు దిగుమతికి బదులుగా స్వదేశీ బొగ్గు వినియోగం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు అధికారిక వెబ్​సైట్​లో ఓ ప్రత్యేక పోర్టల్​ను ప్రారంభించినట్టు సింగరేణి డైరెక్టర్​ (ప్లానింగ్, ప్రాజెక్ట్స్‌) భాస్కర్​రావు, ఆపరేషన్స్​ డైరెక్టర్​ చంద్రశేఖర్​ తెలిపారు. ఈ పోర్టల్‌ కు సంబంధించిన వివరాల కోసం www.scclmines.com వెబ్​సైట్​ను కానీ 040-23142219 నంబర్​ లో కానీ సంప్రదించాలని కోరారు. సింగరేణి సంస్థ వినియోగదారుల అభీష్టం మేరకు […]

Read More
godavari khani

బొగ్గుబ్లాకుల వేలం ఆపేయండి

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్రప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సింగరేణి కార్మికసంఘాలు, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం(scks) డిమాండ్​ చేసింది. గురువారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో ’బ్లాక్​డే’ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజా రెడ్డి, మెండె శ్రీనివాస్, సీహెచ్ వేణుగోపాల్​రెడ్డి, జే గజేంద్ర, బీ శ్రీనివాసరావు, నంది నారాయణ, బీ రవి, […]

Read More

సింగరేణిలో కరోనా కలవరం

సారథి న్యూస్​, గోదావరిఖని: పట్టణంలోని సింగరేణి తరియా హాస్పిటల్ లో కరోనా కలవరం మొదలైంది. రెండు రోజుల క్రితం 8 ఇంక్లయిన్​ కాలనీకి చెందిన సింగరేణికి చెందిన ఓ కార్మికుడు మృతిచెందిన విషయం తెలిసిందే, కాగా, బుధవారం గోదావరిఖనికి చెందిన మరో సూపర్​వైజర్​ స్థాయి ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ప్రచారం జరగడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కలవరం నెలకొంది. రెండురోజుల క్రితం సింగరేణి ఆస్పత్రిలో సదరు బాధితుడు అందరితో కలిసి తిరిగాడని అతని […]

Read More

ప్రైవేటీకరణకు ఒప్పుకోం..

సారథి న్యూస్​, గోదావరిఖని: బొగ్గు బ్లాక్​లను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి జాతీయసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని జీఎం కార్యాలయ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, నాయకులు మెండ శ్రీనివాస్, ఏఐటీయూసీ నాయకులు వై. గట్టయ్య, మేరుగు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More

కుట్రలను తిప్పికొట్టండి

సారథి న్యూస్​, గోదావరిఖని: ప్రధాని మోడీ ప్రభుత్వ విధానాలకు ప్రతిఘటన సింగరేణి నుంచే మొదలు కావాలని విప్లవ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఐ.కృష్ణ, కె.విశ్వనాథ్, ఎంఏ గౌస్, జి.రాములు, బేగ్ పిలుపునిచ్చారు. సోమవారం రామగుండం ఆర్ జీ1 ఏరియాలోని జీడీకే1 గని గేట్ మీటింగ్ లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కుట్రలను తిప్పికొట్టాలన్నారు. 50 బొగ్గు బ్లాకులను వేలం వేయడానికి సిద్ధం చేసిందన్నారు. ఈనెల 10, 11న సింగరేణివ్యాప్తంగా అన్ని జీఎం ఆఫీసుల ఎదుట ధర్నాలు, […]

Read More
షార్ట్ న్యూస్

పారిశుద్ధ్య కార్మికులకు సాయం

సారథి న్యూస్, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మహమ్మారి కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ సింగరేణి పారిశుద్ధ్య కార్మికులకు బస్టాండ్ కాలనీలో ఎస్అండ్పీసీ సిబ్బంది సోమవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వన్ టౌన్ సీఐ పర్స రమేష్, ఎస్అండ్పీసీ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి అందజేశారు.

Read More