Breaking News

హుజూరాబాద్

బ్రేకింగ్​న్యూస్.. హుజూరాబాద్​లో బీజేపీ ముందంజ​

బ్రేకింగ్​ న్యూస్.. హుజూరాబాద్​లో బీజేపీ ముందంజ​

సామాజిక సారథి, హుజూరాబాద్: ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్​ప్రారంభమైంది. బీజేపీ, టీఆర్ఎస్​మధ్య హోరాహోరీగా సాగుతోంది. పోస్టల్​బ్యాలెట్లలో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. కాగా, మొదటి రౌండ్​లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్​కు 4,444 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు 4,610 వచ్చాయి. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 166 ఓట్లతో ముందంజలో ఉన్నారు. కాగా, పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్​ఎస్​ హవా కనిపించింది. మొత్తం 723 ఓట్లలో […]

Read More
ఓటు వేసిన ఈటల దంపతులు

ఓటు వేసిన ఈటల దంపతులు

సామాజిక సారథి, హుజూరాబాద్: రాష్ట్రమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందిరా నగర్ పోలింగ్ సెంటర్ ను కరీంనగర్​ జిల్లా కలెక్టర్ కర్ణన్ పరిశీలించారు. బీజేపీ అభ్యర్థి, మాజీమంత్రి ఈటల రాజేందర్, జమున దంపతులు కమలాపూర్ ​262 పోలింగ్ బూత్​లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. అనంతరం హుజురాబాద్ మండలం కందుగుల జడ్పీ హైస్కూలులో […]

Read More
‘హుజూరాబాద్ ఎన్నికల కోసమే ‘దళితబంధు’’

‘హుజూరాబాద్ ఎన్నికల కోసమే ‘దళితబంధు’’

సారథి, వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, వీహెచ్​పీ ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలు గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. దళిత ముఖ్యమంత్రి చేస్తానని, ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామని, పేదలకు డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్లు కట్టిస్తామని చేసిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా మరోసారి […]

Read More
ఈటల త్వరగా కోలుకోవాలి

ఈటల త్వరగా కోలుకోవాలి

సారథి, రామడుగు: మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆ పార్టీ రామడుగు మండల నాయకులు స్థానిక హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈటల త్వరగా కోలుకుని మళ్లీ హుజూరాబాద్ పాదయాత్ర పూర్తిచేయాలని ఆకాంక్షించారు. నాయకులు కట్ట రవీందర్, జేట్టవెని అంజిబాబు, మునిగంటి శ్రీనివాస్, డబులకార్ రాజు, నిరంజన్ ముదిరాజ్, జిట్టవేని రాజు, నీలం దేవకిషన్, ఉత్తేమ్ రాజమల్లు పాల్గొన్నారు.

Read More
‘దళితబంధు’ పేరుతో కొత్తనాటకం

‘దళితబంధు’ పేరుతో కొత్తనాటకం

సారథి, చొప్పదండి: టీఆర్ఎస్ ​ప్రభుత్వం దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ.. వారిని వంచనకు గురిచేస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్​చార్జ్​ మేడిపల్లి సత్యం విమర్శించారు. మంగళవారం చొప్పదండి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో దళితబంధు అంటూ మరో కొత్త నాటకానికి తెరదీశారని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని, లేకపోతే దళితులంతా […]

Read More
‘హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ను ఓడించాలే’

‘హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ను ఓడించాలే’

సారథి, చొప్పదండి: సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం అవసరమని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ పద్మనాయక కల్యాణ మండపంలో గురువారం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదికలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు సంబోజీ సునీల్, నెల్లి సంతోష్, బండారి అఖిల్ నాయకులు పాల్గొన్నారు.

Read More