Breaking News

సరిహద్దు

ఎల్ఎసీ వద్ద ఉద్రిక్తత

లఢక్ : వాస్తవాధీన రేఖ (ఎల్ఎసీ) వెంబడి ఉద్రిక్త వాతావరణం నెలకొందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె అన్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆయన లఢక్ లో పర్యటిస్తున్నారు. ఎల్ఎసీ లోని పాంగాంగ్ సో సరస్సు వద్ద చైనా బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో నరవణె పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను లేహ్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించాను. కొంతమంది అధికారులతో మాట్లాడాను. ఎల్ఎసీ వద్ద ఉద్రిక్త వాతావరణం […]

Read More
యూకేపై చైనా సీరియస్‌

యూకేపై చైనా సీరియస్‌

న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌‌లో నెలకొన్న ఉద్రిక్తతలపై యూకే స్పందించడంతో డ్రాగన్‌ వారిపై సీరియస్‌ అయింది. ఈ విషయంలో మూడో పార్టీ జోక్యం అవసరం లేదని చెప్పింది. సరిహద్దుల వెంట నెలకొన్న పరిస్థితులను చర్చలతో పరిష్కరించుకుంటామని చెప్పింది. పరిస్థితులను ఎలా చక్కదిద్దుకోవాలనే విషయం తమకు బాగా తెలుసని, అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పింది. దాంతో పాటు హాంకాంగ్‌ విషయంలో కూడా ఎవరి జోక్యం అవసరం లేదని సీరియస్​ అయింది. పాంగాంగ్‌, గోగ్రా పోస్ట్‌ నుంచి […]

Read More

అమర జవాన్​కు అశ్రునివాళి

సారథి న్యూస్, రామడుగు: చైనా కవ్వింపు చర్యలకు బలైపోయిన 20 మంది అమర జవానులకు రామడుగు పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్​ జిల్లా రామడుగు స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. సరిహద్దులో శత్రుమూకలతో పోరాడి ప్రాణాలు అర్పించిన జవానుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. వారు కలలుగన్న లక్ష్యసాధనకు మనమంత పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్సై అనూష, పోలీస్ సిబ్బంది, యువకులు […]

Read More

జవాన్ల మృతి కలచివేసింది

న్యూఢిల్లీ: లడాఖ్​లో సైనికుల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. అమరులైన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్​చేశారు. ‘గల్వాన్​లో సైనికులను కోల్పోవడం దురదృష్టకరం. మన సైనికులు విధినిర్వహణలో ఎంతో శౌర్యాన్ని ప్రదర్శించారు. వారి కుటుంబాలకు భారతజాతి మొత్తం అండగా ఉంటుంది’ అంటూ ట్వీట్​చేశారు.సైనికుల త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు. ఇండియా– చైనా సరిహద్దులో కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థతులు నెలకొన్న విషయం తెలిసిందే. […]

Read More

బోర్డర్​లో టెన్షన్​.. టెన్షన్​

న్యూఢిల్లీ: ఇండియా- చైనా సరిహద్దుల్లో టెన్షన్​ వాతావరణం నెలకొంది. ఇరుదేశాల సైన్యం మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అసువులు బాసినట్లు తెలుస్తోంది. మొదట ఇద్దరు జవాన్లు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. 43 మంది చైనా సైనికులు చనిపోయినట్లు సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే మరణాలపై చైనా అధికారిక ప్రకటన చేయలేదు. కేవలం తమ వైపు కూడా నష్టం జరిగిందని మాత్రమే ప్రకటించింది. లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద […]

Read More
సరి'హద్దు' దాటొద్దు సరి'హద్దు' దాటొద్దు

సరి’హద్దు’ దాటొద్దు

సారథి న్యూస్, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా సరిహద్దులపై గట్టినిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. శనివారం జిల్లా పరిధిలోని ఈగలపెంట వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ను ఎస్పీ డాక్టర్ వై.సాయిశేఖర్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు రెండు కనోనా పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ పూర్తిస్థాయిలో కరోనాను కట్టడి చేశామన్నారు. జిల్లాకు తూర్పు శ్రీశైలం, ప్రకాశం, గుంటూరు, నల్గగొండ జిల్లాలు, ప‌డ‌మ‌ర మహబూబ్ […]

Read More