Breaking News

ర్యాలీ

ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ

ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ

సామాజిక సారథి, వెల్దండ: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక హెల్త్​సెంటర్​ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్​సీ డాక్టర్ తిలక్ మాట్లాడుతూ.. హెచ్ఐవీ వచ్చినట్లు అనుమానం వస్తే వెంటనే ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హెచ్ఐవీ సోకినవారు అధిక జ్వరంతో బరువు తగ్గడం, రాత్రిళ్లు విపరీతమైన చెమట రావడం, పొత్తి కడుపు నొప్పి, నిరంతర వీరోచనాలు ఉంటాయని చెప్పారు. ఎయిడ్స్​నివారణకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణ్, […]

Read More

కొత్తచట్టంతో కబ్జాలకు చెక్​

సారథి న్యూస్, రామగుండం: సీఎం కేసీఆర్​ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూచట్టంతో భూకబ్జాలు, తప్పుడు రిజిస్ట్రేషన్లు, అధికారుల అవినీతికి చెక్​ పడుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని రైతులు స్వాగతిస్తున్నారని చెప్పారు. ఆదివారం రామగుండం, పాలకుర్తి, అంతర్గాం నుంచి గోదావరిఖని జవహార్​ లాల్​ నెహ్రూ స్టేడియం వరకు ర్యాలీ 500 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే చందర్​, ఎంపీ వెంకటేశ్​ నేతకాని ప్రారంభించారు. ర్యాలీలో మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, […]

Read More
అధ్యక్ష పదవికి ఇవాంకే అర్హురాలు

అధ్యక్ష పదవికి ఇవాంకే అర్హురాలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు మహిళా అధ్యక్షురాలు ఉండాలని తాను కోరుకుంటున్నాను. అయితే ఈ పదవికి కేవలం తన కూతురు ఇవాంక ట్రంప్​ మాత్రమే అర్హురాలని ఆయన పేర్కొన్నారు. రిపబ్లికన్​ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి ట్రంప్​ ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్​ తొలిసారిగా న్యూహాంప్​షైర్​లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్​ మాట్లాడుతూ.. ‘అమెరికా అధ్యక్షురాలిగా మహిళను చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను. […]

Read More