Breaking News

రామగుండం

ముస్లింల అభ్యున్నతికి కృషి

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ​సారథి న్యూస్​, గోదావరిఖని: రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రంజాన్​ పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం గోదావరిఖని పట్టణంలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో విజయమ్మ ఫౌండేషన్​, గ్లోబల్ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు నిత్యవసర సరుకులు, బియ్యం ఇతర వస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్ […]

Read More

కేసీఆర్​ అపర భగీరథుడు

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సారథి న్యూస్​, గోదావరిఖని: గోదావరి దిశ మార్చి, తెలంగాణ దశ మార్చిన సీఎం కేసీఆర్ అపరభగీరథుడని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం గోలివాడ గ్రామంలో రూ.70లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగం కష్టాలను శాశ్వతంగా తొలగించాలనే సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో పథకాలను అమలుచేశారని కొనియాడారు. తెలంగాణ […]

Read More
సీఎం ఒంటెద్దు పోకడలు సరికాదు

సీఎం ఒంటెద్దు పోకడలు సరికాదు

ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ సారథి న్యూస్​, పెద్దపల్లి: గోదావరి నీటి విషయంలో కరీంనగర్, పెద్దపెల్లి జిల్లాలకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని ఆర్టీసీ మాజీ చైర్మన్, రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ హెచ్చరించారు. రెండు జిల్లాలకు మూడు పంటలకు నీళ్లు ఇచ్చిన తర్వాతే మిగతా నీటిని బయటకు తీసుకెళ్లాలని సూచించారు. మంగళవారం రామగుండంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గోదావరి జలాల గురించి సీఎం కేసీఆర్​ అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. కాళేశ్వరం నీటిని కరీంనగర్​, పెద్దపల్లి […]

Read More
సరుకులు పంపిణీ

సరుకులు పంపిణీ

సారథిన్యూస్​, గోదావరిఖని: రామగుండం నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి మండలం ధర్మారం చౌరస్తాలో వందమంది ఆటో డ్రైవర్లకు రాధాస్ ఆయుర్వేద హాస్పిటల్​ డాక్టర్ అద్దంకి శరత్, మడిపెల్లి మల్లేష్, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో మంగళవారం బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కుందన పల్లి మాజీ సర్పంచ్ మైసయ్య, ఇంజం సాంబశివరావు, గాజుల రమేష్, తిరుమలచారి, వెంకటేశ్​, పాషా, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.

Read More
కార్మికుల రక్షణే ముఖ్యం.

కార్మికుల రక్షణే ముఖ్యం

సారథి న్యూస్, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా ఆర్ఎఫ్సీఎల్ ఫ్యాక్టరీని మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల తయారీకి అనుమతి ఇవ్వడంతో అందులో పనిచేస్తున్న 1,400 మంది కార్మికులకు అవసరమైన రక్షణ చర్యలను పరిశీలించారు. వారంతా సామాజిక దూరం పాటించడంతో పాటు తప్పనిసరిగా మాస్క్ లు ధరించేలా చూడాలని సీపీ ఆదేశించారు. ఆయన వెంట గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కరీంనగర్ రావు, ఎన్టీపీసీ ఎస్సై ఉమాసాగర్, ఆర్ఎఫ్సీఎల్ అధికారులు, […]

Read More