Breaking News

రాజస్థాన్

కరెంట్​ షాక్​తో మహిళ మృతి

కరెంట్​ షాక్​తో మహిళ మృతి

మృతురాలు రాజస్థాన్​ వాసి సారథి: పెద్దశంకరంపేట: మండల కేంద్రమైన పెద్దశంకరంపేట ప్రియాంకకాలనీలో విద్యుదాఘాతంతో ప్రజాపతి కేసరి (22)అనే మహిళ చనిపోయింది. ఇంట్లో ఐస్ క్రీమ్ లు తయారుచేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైంది. భర్త వినోద్ కుమార్ తో పాటు ఆమె రాజస్థాన్ నుంచి జీవనోపాధికి పెద్దశంకరంపేట వచ్చిన ఈ కుటుంబం ఐస్ క్రీమ్ లు తయారుచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఐస్ క్రీమ్ తయారుచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో ప్రజాపతి కేసరి […]

Read More
20 – 25 మంది ఎమ్మెల్యేలతో ఏం చేస్తావ్?

20 – 25 మంది ఎమ్మెల్యేలతో ఏం చేస్తావ్?

న్యూఢిల్లీ: సొంత పార్టీపై తిరుగుబాటు చేసిన సచిన్‌ పైలెట్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌‌ నేత, సీనియర్‌‌ లాయర్‌‌ కపిల్‌ సిబల్‌ ఫైర్‌‌ అయ్యారు. 20 – 25 మంది ఎమ్మెల్యేలతోనే సీఎం అయిపోతావా? అంటూ ప్రశ్నించారు. పార్టీని పబ్లిక్ ముందు తమాషా చేయొద్దన్నారు. ‘సచిన్‌ నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వు సీఎం అవ్వాలని అనుకుంటున్నవా? మాకు చెప్పు. ఈ తిరుగుబాటు ఎందుకు? బీజేపీతో కలవను అని చెబుతున్న నీవు హర్యానాలో ఎందుకు ఉన్నావు. పార్టీ సమావేశాలకు ఎందుకు రాననుంటున్నావు. […]

Read More
పైలట్​ దురాశ వల్లే సంక్షోభం

పైలట్​ దురాశవల్లే సంక్షోభం

జైపూర్​: సచిన్​ పైలట్​ దురాశ వల్లే రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని ఆ రాష్ట్ర సీఎం అశోక్​ గెహ్లాట్​ వ్యాఖ్యానించారు. అతను మళ్లీ కాంగ్రెస్​లోకి రావాలనుకుంటే తాను ఆహ్వానిస్తానని చెప్పారు. కాంగ్రెస్​ జాతీయపార్టీ అని.. ఇక్కడ వేచి చూస్తే తగిన సమయంలో పదవి దక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఓ వైపు సచిన్​ పైలట్​ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్​ చర్యలు తీసుకోకుండా హైకోర్టు స్టే విధించింది. దీంతో కాంగ్రెస్​ పార్టీ కొత్త ఎత్తుగడలను ప్రారంభించిందని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.

Read More

హైకోర్టులోనూ పైలట్​కే అనుకూలం

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సచిన్​ పైలట్​కు హైకోర్టులో మరోసారి ఊరట దక్కింది. సచిన్​ పైలట్​ వర్గం ఎమ్మెల్యేలపై రాజస్థాన్ స్పీకర్​ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా దీనిపై పైలట్​ ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. గురువారం దీనిపై కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈకేసులో కేంద్రాన్ని కూడా చేర్చాలంటూ పైలట్​ మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీనిని కోర్టు స్వీకరించింది. ఈ కేసులో తుదితీర్పు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున ఎమ్మెల్యేల అనర్హత […]

Read More
సుప్రీం కోర్టుకు రాజస్థాన్​పంచాయితీ

సుప్రీం కోర్టుకు రాజస్థాన్​ పంచాయితీ

న్యూఢిల్లీ: పదిరోజులుగా రోజుకో మలుపు తిరుగుతున్న రాజస్థాన్‌ రాజకీయం తాజాగా సుప్రీం కోర్టుకు చేరింది. 18 మంది రెబల్‌ ఎమ్మెల్యేల విషయంలో శుక్రవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాజస్థాన్‌ అసెంబ్లీ స్పీకర్‌‌ సీపీ జోషి సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేయనున్నారు. ‘నేను న్యాయమూర్తులను గౌరవిస్తాను. షో కాజ్‌ నోటీసు పంపే పూర్తి అధికారం స్పీకర్‌‌కు ఉంది. సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పీ పిటిషన్‌ వేయాలని మా లాయర్‌‌ను కోరాను. హైకోర్టు […]

Read More
‘గజేంద్ర సింగ్‌ షెకావత్‌ దిగిపో’

‘గజేంద్ర సింగ్‌ షెకావత్‌ దిగిపో’

జైపూర్‌‌: రాజస్థాన్‌ రాజకీయ సంక్షోభంపై బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఆడియోలో ఉన్న గొంతు అతనిదే అని కాంగ్రెస్‌ నేత అజయ్‌ మాకెన్‌ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీకి ఐదు ప్రశ్నలు సందించారు. ‘గజేంద్ర సింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌‌ నమోదైంది. తన గురించి తెలిసిన వాళ్లే అది ఆయన వాయిస్‌ అని గుర్తుపట్టారు. అలాంటిది ఆయన ఆ పదవిలో ఎలా కొనసాగుతున్నారు? […]

Read More
ఆ పని కాంగ్రెస్​దే: బీజేపీ

ఆ పని కాంగ్రెస్​దే: బీజేపీ

జైపూర్‌‌: రాజస్థాన్‌లోని రాజకీయ నాయకుల ఫోన్‌లను కాంగ్రెస్‌ ట్యాప్‌ చేస్తోందని బీజేపీ ఆరోపించింది. ఆడియో టేప్‌లు బయటికి రావడంపై సీబీఐ విచారణ జరిపించాలని కమలం పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. ‘ఫోన్‌ ట్యాపింగ్‌ చట్టపరమైన సమస్య కాదా? ఫోన్‌ ట్యాపింగ్‌కు నిర్దేశిత ప్రామాణిక విధానాలు ఉన్నాయా? రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులపై సీఎం అశోక్‌ గెహ్లాట్‌ సమాధానం చెప్పాలి’ అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా నిలదీశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఫోన్‌ […]

Read More
సీఎం చేస్తానని ప్రామిస్‌ చేస్తేనే..

సీఎం చేస్తానని ప్రామిస్‌ చేస్తేనే..

న్యూఢిల్లీ: పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించలేదంటూ సొంతపార్టీ కాంగ్రెస్‌ పైనే తిరుగుబాటు చేసిన రాజస్థాన్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలెట్‌ సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యేందుకు నిరాకరించారంట. తనను ఏడాదిలోపు సీఎం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారని, హామీ ఇచ్చే వరకు తాను భేటీ అయ్యేది లేదని తేల్చి చెప్పారని ప్రియాంకగాంధీకి సన్నిహితుల్లో ఒకరు చెప్పారు. తనను సీఎంను చేస్తానని పబ్లిక్‌గా అనౌన్స్‌ చేయాలని పైలెట్‌ కోరారని అన్నారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి […]

Read More