Breaking News

CURRENT SHOCK

కరెంట్​ షాక్​తో మహిళ మృతి

కరెంట్​ షాక్​తో మహిళ మృతి

మృతురాలు రాజస్థాన్​ వాసి సారథి: పెద్దశంకరంపేట: మండల కేంద్రమైన పెద్దశంకరంపేట ప్రియాంకకాలనీలో విద్యుదాఘాతంతో ప్రజాపతి కేసరి (22)అనే మహిళ చనిపోయింది. ఇంట్లో ఐస్ క్రీమ్ లు తయారుచేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైంది. భర్త వినోద్ కుమార్ తో పాటు ఆమె రాజస్థాన్ నుంచి జీవనోపాధికి పెద్దశంకరంపేట వచ్చిన ఈ కుటుంబం ఐస్ క్రీమ్ లు తయారుచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఐస్ క్రీమ్ తయారుచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో ప్రజాపతి కేసరి […]

Read More
కరెంట్​ షాక్​తో 45గొర్రెలు మృతి

విద్యుత్ షాక్ తో 45 గొర్రెలు మృతి

సారథి న్యూస్​, అనంతపురం : కరెంట్​ షాక్​తో భారీ సంఖ్యలో గొర్రెలు మృత్యువాతపడ్డాయి. వివరాలు.. అనంతపురం జిల్లా గోరంట్ల మండల పరిధిలోని మందలపల్లి పంచాయతీలోని కరావులపల్లి తండాలో శనివారం షార్ట్​ సర్క్యూట్​తో విద్యుత్​ షాక్​ తగిలి శంకర్​ నాయక్​ అనే రైతుకు చెందిన 45 గొర్రెలు చనిపోయాయి. జీవనాధారం కోల్పోవడంతో రైతు కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

Read More
కరెంట్ షాక్​తో మహిళ మృతి

కరెంట్ షాక్​తో మహిళ మృతి

సారథి న్యూస్, మెదక్: ప్రమావశాత్తు కరెంట్ షాక్ తో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన శనివారం మెదక్​ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక గోల్కొండ వీధికి చెందిన బిస్మిల్లా బీ (55) తన ఇంటి ఆవరణలో చెట్టు వద్ద పేరుకున్న చెత్తాచెదారం తొలగిస్తుంగా పైన ఉన్న విద్యుత్​ వైర్లకు చేతి తగిలింది. దీంతో కరెంట్​ షాక్ తో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్షం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బిస్మిల్లా బీ […]

Read More