Breaking News

రక్తదానం

రక్తదానం గొప్పకార్యం

రక్తదానం గొప్పకార్యం

పారిశ్రామికవేత్త కిషోర్ కుమార్ సారథి, మానవపాడు: ప్రముఖ పారిశ్రామిక వేత్త జల్లాపురం కిషోర్ కుమార్ జన్మదిన సందర్భంగా యువసైన్యం ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో యువకులు వచ్చి రక్తదానం చేశారు. కిషోర్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై యువకులతో మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడంతో నిరుపేద కుటుంబాలకు బ్లడ్ ఉచితంగా లభిస్తుందన్నారు. జిల్లాలో రక్తదాన శిబిరాలకు తన సహకారం ఉంటుందన్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు […]

Read More
బీజేపీ ఎస్సీ మోర్చా నేత ఔదార్యం

బీజేపీ ఎస్సీ మోర్చా నేత ఔదార్యం

సారథి, రాయికల్: ఆపద సమయంలో ఓ యువకుడు గొప్ప మనస్సు చాటాడు. రక్తదానం చేసి మానవతను చూపాడు. కరీంనగర్ జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన కంచి సాయన్నకు అత్యవసరంగా ‘ఏ’పాజిటివ్ రక్తం అవసరం కావడంతో దావన్ పల్లి గ్రామానికి చెందిన బీజేపీ ఎస్సీ మోర్చా మండలాధ్యక్షుడు చెలిమెల మల్లేశంను సంప్రదించాడు. సదరు యువకుడు మానవత్వంతో స్పందించి జగిత్యాల హాస్పిటల్ కు వెళ్లి రక్తదానం చేశాడు. ఇప్పటివరకు తాను 11సార్లు రక్తదానం చేసినట్లు చెప్పాడు. ఈ […]

Read More

రక్తదానం గొప్పకార్యం

సారథి న్యూస్​, వనపర్తి: ఆపదలో ఉన్న వారిని రక్తదానం చేసి ఆదుకోవచ్చని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వనపర్తిలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్​లో ఏర్పాటుచేసిన ఉచిత రక్తదాన శిబిరానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ సంస్థ ద్వారా కరోనా సమయంలోనూ […]

Read More
జూపల్లి యువసేన రక్తదానం

జూపల్లి యువసేన రక్తదానం

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: టీఆర్ఎస్ పార్టీ 20 ఏండ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన మంత్రి పదవికి రాజీనామా చేసి పాదయాత్ర చేపట్టి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా కొల్లాపూర్లో మంగళవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జూపల్లి యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. అనంతరం ఆయన రక్తదానం చేశారు. యువత సామాజిక సేవా స్ఫూర్తితో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ […]

Read More
రక్తదానం గొప్ప కార్యం

రక్తదానం గొప్ప కార్యం

సారథి న్యూస్, నర్సాపూర్: రక్తదానం ప్రాణదానంతో సమానమని మెదక్​ డీఎంహెచ్​వో డాక్టర్​ వెంకటేశ్వర్లు అన్నారు. కౌడిపల్లి మండలం సదాశివపల్లి గ్రామానికి చెందిన 13 మంది యువకులు కౌడిపల్లి పీహెచ్​లో గురువారం రక్తదానం చేశారు. యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. చాలా మంది గర్భిణులు రక్తం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ వో విజయనిర్మల, పీహెచ్​సీ డాక్టర్ వెంకటస్వామి, శోభన, సర్పంచ్​లు వెంకటేశ్వర్ రెడ్డి, శోభ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Read More