Breaking News

మంత్రి కేటీఆర్

అక్టోబర్ 2న స్వచ్ఛత దినోత్సవం

అక్టోబర్ 2న స్వచ్ఛత దినోత్సవం

సారథి న్యూస్, హైదరాబాద్: మున్సిపల్ ​శాఖ తరఫున జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని అక్టోబర్​2న స్వచ్ఛత దినోత్సవంగా నిర్వహించనున్నట్లు మున్సిపల్​శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. గాంధీజీ స్ఫూర్తితో రాష్ట్రంలోని పట్టణాల్లో స్వచ్ఛతకు మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం ఆయన ఆయా కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ ​చైర్మన్లు, కమిషనర్లు, అడిషనల్​ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దిశానిర్దేశం చేశారు. టీఎస్ బి పాస్ బిల్లుకు శాసనసభ ఆమోదం లభించిందన్నారు. అధికారులు, […]

Read More
‘గిఫ్ట్​స్మైల్’ పిలుపునకు విశేష స్పందన

‘గిఫ్ట్​స్మైల్’ పిలుపునకు విశేష స్పందన

సారథి న్యూస్, హైదరాబాద్: మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన జన్మదిన సందర్భంగా ఇచ్చిన ‘గిఫ్ట్​స్మైల్​’ పిలుపునకు స్పందించిన పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కోవిడ్ రెఫరెన్స్ అంబులెన్స్ వాహనా​లను ఇవ్వడానికి ముందుకొచ్చారు. మంగళవారం ప్రగతిభవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో 8 కొత్త అంబులెన్స్ ​సర్వీసులను జెండా ఊపి మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. కార్యక్రమంలో కార్మికశాఖ మంత్రులు మల్లారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి, మహబూబ్​నగర్​ ఎంపీ మన్నె శ్రీనివాస్ […]

Read More
ఇళ్ల పంపిణీకి లబ్ధిదారులను గుర్తించండి

ఇళ్ల పంపిణీకి లబ్ధిదారులను గుర్తించండి

సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న మంత్రి కె.తారక రామారావు శుక్రవారం సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ ​నియోజకవర్గాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. త్వరలో జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 85వేల ఇళ్లను పేదలకు అందించేలా ముందుకు పోతున్నామని, దీనికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశామన్నారు. సమావేశంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్, […]

Read More
డిజిటల్ విప్లవం వైపు తెలంగాణ

డిజిటల్ విప్లవం వైపు తెలంగాణ

కొవిడ్ సంక్షోభ అనంతరం అనేక అవకాశాలు పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సారథి న్యూస్, హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత అనేక అవకాశాలు వస్తాయని పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు వివరించారు. తెలంగాణ ప్రపంచంలోని అనేక పెట్టుబడులకు ఆకర్షణీయమైన పెట్టుబడుల కేంద్రంగా మారిందని, అయితే ప్రస్తుత సంక్షోభం తర్వాత వివిధ రంగాల్లో రానున్న మార్పులకు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. గురువారం సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్​పాల్గొన్నారు. రెండు […]

Read More
సిటీలో డిసెంబర్​నాటికి 85వేల ఇండ్లు

సిటీలో డిసెంబర్​ నాటికి 85వేల ఇండ్లు

సారథి న్యూస్, హైదరాబాద్: ఈ ఏడాది డిసెంబర్ నాటికి హైదరాబాద్ మహానగరంలో సుమారు 85వేలకు పైగా డబుల్ బెడ్​రూమ్​ఇండ్లను పేదలకు అందించనున్నట్లు మున్సిపల్​శాఖ మంత్రి కె.తారకరామారావు వివరించారు. సుమారు రూ.9,700 కోట్ల వ్యయంతో దేశంలో ఏ మెట్రో నగరంలో లేనంత పెద్దఎత్తున జీహెచ్ఎంసీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతుందన్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లతో పాటు జీహెచ్ఎంసి హౌసింగ్ విభాగం అధికారులు, మున్సిపల్​శాఖ ఉన్నతాధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా […]

Read More
వాగులో ఒకరు గల్లంతు

వాగులో ఒకరి గల్లంతు

సారథి న్యూస్​, సిద్దిపేట: భారీ వర్షాలు కురుస్తున్న వేళ సిద్దిపేట జిల్లాలో ప్రమాదం సంభవించింది. సోమవారం నంగునూరు మండలం దర్గపల్లి గ్రామం సమీపంలో ఉన్న వాగును దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో ఇన్నోవా కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న ముగ్గురిని ఎస్సై అశోక్ పోలీస్ సిబ్బంది, గ్రామస్తుల సహాయంతో కాపాడారు. కారుతో పాటు మరొకరి ఆచూకీ లభించలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు ముగ్గురు మంథని వద్ద ఇసుక క్వారీలో సూపర్ వైజర్లుగా పనిచేస్తున్నారు. కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తున్నందున […]

Read More
వాగులో చిక్కినవారు సేఫ్​

చలివాగులో చిక్కినవారు సేఫ్​

జయశంకర్‌ భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చలివాగులో చిక్కుకున్న టేకుమాట్ల మండలం కుందనపల్లికి చెందిన 10 మంది రైతులు సురక్షితంగా బయటపడ్డారు. ఉదయం వ్యవసాయ బావి మోటార్లను తీసుకొచ్చేందుకు వాగులోకి వెళ్లిన రైతులు అందులోనే చిక్కుకున్నారు. తక్షణం స్పందించిన మంత్రి కె.తారక రామారావు రెండు ఎయిర్ ఫోర్స్ ​హెలిక్యాప్టర్లను పంపించారు. వారిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. వారు క్షేమంగా బయటికిరావడంతో కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మంత్రి ఎర్రవబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి […]

Read More
రైల్వేకోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకే తలమానికం

రైల్వేకోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకే తలమానికం

సారథి న్యూస్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి కొండకల్ వద్ద ఉన్న 100 ఎకరాల్లో రూ.800 కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి మాట్లాడుతూ.. ఈ ఫ్యాక్టరీ జిల్లాకే కాక తెలంగాణకే తలమానికం అని పేర్కొన్నారు. అనంతరం శంకర్ పల్లి మండలంలోని మొకీల చౌరస్తాలో టీఆర్ఎస్ జెండాను మంత్రి ఎగరవేశారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, సబితా […]

Read More