Breaking News

డిప్యూటీ సీఎం

డిప్యూటీ సీఎం ప్లాస్మా దానం.. హర్షణీయం

డిప్యూటీ సీఎం ప్లాస్మా దానం.. హర్షణీయం

సారథి న్యూస్, కర్నూలు: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కరోనా రోగికి గొప్ప హృదయంతో ప్లాస్మాదానం చేయడం హర్షణీయమని వైఎస్సార్​సీపీ నేత కేదార్ నాథ్​హర్షం వ్యక్తంచేశారు. ఆయన స్ఫూర్తితో మరికొందరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా దానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు.

Read More

ఏపీ డిప్యూటీ సీఎం అంజద్​బాషాకు కరోనా

సారథిన్యూస్​, కడప: ఏపీలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం అంజద్​బాషాకు కరోనా సోకింది. ఆయన గన్ మెన్ కు కూడా కరోనా పాజిటివ్ నమోదైనట్లు సమాచారం. ప్రస్తుతం అంజద్​ బాషా హోంక్వారంటైన్​లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. రేపటి నుంచి 28 రోజుల పాటు డిప్యూటీ సీఎం గృహనిర్బందంలో ఉండనున్నారు. ఆయనకు మరోమారు పరీక్షలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, పాత్రికేయులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అంజద్​బాషాకు కరోనా పాజిటివ్​ […]

Read More

ఢిల్లీ తాత్కాలిక హెల్త్‌ మినిస్టర్‌‌గా సిసోడియా

న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా తాత్కిలిక హెల్త్‌ మినిస్టర్‌‌గా బాధ్యతలు చేపట్టారు. హెల్త్‌ మినిస్టర్‌‌ సత్యేంద్రజైన్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో సిసోడియాను టెంపరరీ హెల్త్‌ మినిస్టర్‌‌గా నియమించారు. ఆ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి ఇక నుంచి సిసోడియా మానిటర్‌‌ చేస్తారని అధికారులు చెప్పారు. సత్యేంద్ర జైన్‌ అస్వస్థతకు గురవడంతో ఆయనను హాస్పిటల్‌లో చేర్పించారు. మొదటిరోజు టెస్టులు చేయగా కరోనా నెగటివ్‌ వచ్చింది. కాగా, బుధవారం నిర్వహించిన టెస్ట్‌లో పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్లు చెప్పారు. ఆయనకు ప్రస్తుతం […]

Read More
కంటైన్​ మెంట్​ జోన్లలోకి అనుమతించొద్దు

కంటైన్​ మెంట్​ జోన్లలోకి అనుమతించొద్దు

సారథి న్యూస్​, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏపీ సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) ఆదివారం జిల్లాలో పర్యటించారు. మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ తో కలసి పాజిటివ్ కేసులు వచ్చిన పాతపట్నం ప్రాంతాన్ని పరిశీలించారు. కంటైన్​మెంట్​ ప్రాంతాలకు వచ్చేందుకు, పోయేందుకు ఒకటే మార్గం ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ కంటైన్​ మెంట్​ జోన్ […]

Read More