Breaking News

కూలీలు

ఒడిషా వలసకూలీలపై విచారణ

ఒడిషా వలసకూలీలపై విచారణ

సామాజిక సారథి, జడ్చర్ల: మండలంలో ఇటుక బట్టీల యజమానితో చిత్రహింసలకు గురవుతున్నారని ఒడిశా వలస కూలీల ఘటనపై జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు అప్రమత్తమై విచారణ చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం దేవుడి గుట్ట సమీపంలో ఇరవైరోజుల క్రితం మాధవరావు అనే కాంట్రాక్టర్ ఇటుక బట్టీలను తయారు చేసేందుకు ఒడిశా రాష్ట్రం నుంచి ఓ మధ్యవర్తి ద్వారా సుమారు 13మంది వలస కూలీలను తీసుకొచ్చారు. ఓ వలసకూలీ తమను ఇటుక […]

Read More
సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీల మృతి

సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీల మృతి

సామాజిక సారథి, హైదరాబాద్‌: గచ్చిబౌలి ఫరిదిలోని కొండాపూర్‌ గౌతమి ఎన్‌క్లేవ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీలు మృతి చెందారు. గౌతమి ఎన్‌క్లేవ్‌లోని శివదుర్గ అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు మొత్తం నలుగురు కూలీలు వచ్చారు. మొదటగా ఇద్దరు కూలీలు లోపలికి దిగి ఊపిరాడటం లేదని వెంటనే బయటకు వచ్చారు. అనంతరం మరో ఇద్దరు కూలీలు లోపలికి దిగారు. అయితే వారు ఎంత సేపటికీ బయటకి రాలేదు. దీంతో మిగతా […]

Read More

బతికున్న బిడ్డను పూడ్చిపెట్టారు

లక్నో: ఏతల్లి కన్న బిడ్డనో.. బతికుండగానే మట్టిలో కప్పిపెట్టాలనుకున్నారు. ఆ ఎంత కష్టమొచ్చిందో ఆ బిడ్డను వదిలించుకోవాలనుకుంది. బిడ్డ కంట్లో నలుసు పడితేనే తట్టుకోలేని తల్లి బతికుండగానే మట్టిలో పాతిపెట్టింది. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని సిదార్ధనగర్‌‌లో ఇంటి నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో అక్కడి కూలీలకు చిన్నపిల్లల ఏడుపు వినిపించింది. దీంతో ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందో అని వెతుకుతూ వెళ్లిన కూలీలకు మట్టిలో నుంచి చిన్నారి చేయి బయటకు కనిపించింది. అక్కడ జాగ్రత్తగా తవ్వి చూడగా.. అప్పుడే పుట్టిన […]

Read More

కూలీల మృతిపై దర్యాపు

– బాధిత కుటుంబాలను ఆదుకుంటాం– మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి సారథి న్యూస్​, వరంగల్​: వరంగల్ రూరల్​ జిల్లా గొర్రెకుంట వద్ద బావిలో పడి చనిపోయిన 9మంది మృతికి గల కారణాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేస్తుందని, దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ఆమె 9 మృతదేహాలను ఎంజీఎం ఆస్పత్రిలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ […]

Read More

స్లాబ్​ కూలి.. గాయాలు

సారథి న్యూస్​, యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా యాదగిరిపల్లి శివారులో ఏర్పాటుచేస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ లోని ఒక భవనం వద్ద స్లాబ్ బుధవారం కూలింది. ఈ ప్రమాదంలో కూలీలు అప్పన్న (శ్రీకాకుళం), చెన్నయ్య (మహబూబ్‌నగర్), వెంకటస్వామి (మహబూబ్‌నగర్), రాములు(తాండూర్) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. విల్లా-6 స్లాబ్ నిర్మాణం చేస్తుండగా నాణ్యత లోపించి స్లాబ్ సుమారు 20అడుగు లోతు మేర కూలింది.

Read More
ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్

ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్

కూలి రూ.237గా నిర్ణయించిన కేంద్రం గతేడాది కంటే రూ.26 అదనంగా పెంపు సారథి న్యూస్, మెదక్: కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కూలీ కుటుంబాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులు చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారులు ఇటీవల అన్ని జిల్లాల్లో పనులు ప్రారంభించారు. కూలీలు పని ప్రదేశంలో సామాజిక దూరం పాటించేలా, అందరూ మాస్కు లు […]

Read More
పక్కాగా లాక్ డౌన్ అమలు

పక్కాగా లాక్ డౌన్ అమలు

రైతు, కూలీలకు ఇబ్బందులు రానివ్వం   రెడ్ జోన్లపై నిఘా సారథి ప్రతినిధితో పెద్దపల్లి కలెక్టర్ సిక్తాపట్నాయక్ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. మన రాష్ట్రంలో మే 7 వరకు అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లాలో లాక్ డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ సిక్తాపట్నాయక్ చెప్పారు. ఆ వివరాలు… సారథి: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో […]

Read More

ఆకలి.. పోరాటం

సారథి న్యూస్, మహబూబ్​ నగర్​: కరోనా విజృంభిస్తున్న వేళ కూలీలు, మేస్త్రీలు, రైతులు, కార్మికులు, హమాలీలు, డ్రైవర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే రెక్కాడితే గానీ డొక్కాడని బక్కజీవులకు పనులు దొరకడం లేదు. చాలా మంది తమ పనులకు తాత్కాలిక విరామం ఇచ్చి ఇంటి పట్టునే ఉంటున్నారు. అయితే సాధారణ రోజువారీ కూలీలు పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. అయితే నెత్తిన పెద్ద బండరాయిని మోస్తూ.. మండు టెండలో బక్కచిక్కిన దేహంతో నడుస్తూ వెళ్తున్న ఓ పెద్దమనిషి సోమవారం […]

Read More