Breaking News

కాళేశ్వరం

తెలంగాణ ఫలాలు అందుతున్నాయ్​

సారథి న్యూస్​, హుస్నాబాద్​: తెలంగాణ స్వరాష్ట్ర ఫలాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​ రావు అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఒక్కొక్కటిగా అందుతున్నాయని వివరించారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులను స్మరిస్తూ.. కాళేశ్వరం గోదావరి జలాలతో నివాళులు అర్పించారు. సమీకృత కలెక్టరేట్​ ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేసి మాట్లాడారు. స్వరాష్ట్రాన్ని సాధించుకున్న […]

Read More

నర్సాపూర్​కు కాళేశ్వరం నీళ్లు

సారథి న్యూస్​, నర్సాపూర్​: మెదక్​ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని కొత్తకాలనీ, ఎంపీడీవో, తహసీల్దార్​ ఆఫీసుల ఎదుట వేస్తున్న సీసీరోడ్డు పనులను నర్సాపూర్ ఎమ్మెల్యే సి.మదన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో సీసీరోడ్లు వేసినట్లు తెలిపారు. త్వరలోనే నర్సాపూర్ నియోజకవర్గానికి కాళేశ్వరం ద్వారా సాగునీరు తీసుకొస్తామన్నారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో కోటిలింగం, కాంట్రాక్టర్ రాజు, పంచాయతీ రాజ్ ఏఈ ప్రభాకర్, ఉపసర్పంచ్ […]

Read More
తెలంగాణ గొప్పగా బతకాలె

తెలంగాణ గొప్పగా బతకాలె

దేశానికి ఆదర్శం కావాలె రైతులకు త్వరలోనే తీపికబురు బంగారు తెలంగాణే నా ఆశయం ఇది నియంతృత్వ సాగు కాదు కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్​, మెదక్​: ‘దేశానికి మనం ఆదర్శం కావాలి.. అద్భుతాలు సృష్టించే రైతాంగం కావాలి. అన్ని కులాలు, అన్ని మతాలు.. అద్భుతంగా బతకాలి. అదే నా ఆశయం, కల. దేశానికి మార్గదర్శకం అయ్యాం..’ అని సీఎం కె.చంద్రశేఖర్​రావు అన్నారు. తెలంగాణ రైతులకు త్వరలోనే తీపికబురు చెబుతానని ప్రకటించారు. కాళేశ్వరం ఎత్తిపోతల […]

Read More

గజ్వేల్​ సిగలో గోదారి

సారథి న్యూస్​, మెదక్​: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలం పాలకుర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి. శుక్రవారం చిన్నజీయర్ స్వామితో కలిసి సీఎం కె.చంద్రశేఖర్​రావు దంపతులు మోటార్లను ఆన్​చేసి ప్రారంభించారు. మర్కుక్ పంప్ హౌస్ నుంచి కొండపోచమ్మ సాగర్​ లోకి గోదావరి నీటి చేరికతో కాళేశ్వరం ప్రాజెక్టులో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సముద్రమట్టానికి 618 మీటర్ల ఎత్తున నిర్మించిన రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడం ద్వారా రాష్ట్రం […]

Read More

ఆఫీసుకు వస్తే మాస్క్​ ఉండాలె

సారథి న్యూస్​, కౌడిపల్లి: వివిధ అవసరాలకు ప్రభుత్వ ఆఫీసులకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా మాస్క్​ కట్టుకోవాలని మెదక్​ అడిషనల్​ కలెక్టర్​ నగేష్ సూచించారు. శనివారం కౌడిపల్లి తహసీల్దార్ ఆఫీసును సందర్శించారు.వెంకటాపూర్ ఆర్ గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సేకరించిన భూములను ఇరిగేషన్​ శాఖ పేర బదిలీచేయాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్​ రాణా ప్రతాప్ సింగ్, డిప్యూటీ తహసీల్దార్ తారాబాయి ఉన్నారు.

Read More

కేసీఆర్​ అపర భగీరథుడు

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సారథి న్యూస్​, గోదావరిఖని: గోదావరి దిశ మార్చి, తెలంగాణ దశ మార్చిన సీఎం కేసీఆర్ అపరభగీరథుడని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం గోలివాడ గ్రామంలో రూ.70లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగం కష్టాలను శాశ్వతంగా తొలగించాలనే సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో పథకాలను అమలుచేశారని కొనియాడారు. తెలంగాణ […]

Read More