Breaking News

ఇళ్లపట్టాలు

అక్కాచెల్లెళ్లకు అండగా ఉందాం

అక్కాచెల్లెళ్లకు అండగా ఉందాం

పేదలకు న్యాయం చేద్దాం ఇళ్లపట్టాల పంపిణీ పనులు కంప్లీట్​ చేయండి వీడియోకాన్ఫరెన్స్​లో ఏపీ సీఎం వైఎస్​ జగన్​ సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలో వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఇసుక రీచ్‌ల్లోకి చేరుతోంది. పది రోజుల్లో స్టాక్‌యార్డులో ఉంచి నాణ్యమైన ఇసుకను సరఫరా చేయాలని, అందుకోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆంధ్రప్రదేశ్​సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంపై […]

Read More
వైరస్‌ వ్యాప్తికి కారణాలెన్నో

వైరస్‌ వ్యాప్తికి.. కారణాలెన్నో

ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు అభివృద్ధికి అడ్డుగా మారిన వైరస్‌ తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీకి చెక్‌ సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసులు పెరగడంలో పలు జిల్లాలు పోటీపడుతున్నాయి. భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు కట్టుకోకపోవడంతో కేసులు పెరుగుతున్నాయి. మార్చి 25 నుంచి మే 30వ తేదీ వరకు లాక్​ డౌన్​ విధించినప్పుడు నియంత్రణలో ఉన్న కరోనా వైరస్‌ లాక్‌ ఓపెన్‌ చేసిన తర్వాత పంజా విసిరింది. […]

Read More
ఇంటి పట్టాల పంపిణీపై రివ్యూ

ఇంటి పట్టాల పంపిణీపై రివ్యూ

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు కలెక్టర్ క్యాంపు ఆఫీసు నుంచి కలెక్టర్ జి.వీరపాండియన్ ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో ఇంటి పట్టాల పంపిణీ పనులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జేసీ రవి పట్టాన్ షెట్టి, డీఆర్వో పుల్లయ్య పాల్గొన్నారు.

Read More