Breaking News

అమరావతి

సిటీ బస్సులు రైట్​రైట్​

సిటీ బస్సులు రైట్ ​రైట్​

అమరావతి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్​లో డిపోలకే పరిమితమైన సిటీ ఆర్టీసీ బస్సు సర్వీసులు సెప్టెంబర్​ 20వ తేదీ నుంచి రోడ్డెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్​డౌన్ ​సడలింపు తర్వాత జిల్లాల మధ్య బస్సులు తిరుగుతున్నా నగరాలు, పట్టణాల్లో మాత్రం సిటీ బస్సులు నడపడం లేదు. ఈనెల 7న సిటీ బస్సులను షురూ చేసేందుకు సన్నాహాలు చేసినా చివరి నిమిషంలో వాయిదాపడింది. దీంతో త్వరలో ప్రధాన నగరాల్లో సిటీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సంస్థ కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్​లో […]

Read More

లారీతో తొక్కించి చంపుతామంటున్నారు

సారథిన్యూస్​, అమరావతి: జగన్​ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు వైఎస్సార్​సీపీ గుండాలు తనను బెదిరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. వాళ్ల బెదిరింపులకు తాను బెదిరిపోయే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. తనకు రోజుకు 10 సార్లు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారీతో తొక్కించి చంపుతామని బెదిరించినట్లు ఉమ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రోత్సాహంతోనే వైసీపీ మంత్రులు బెదిరిస్తున్నారని చెప్పారు. తనకు బెదిరింపు కాల్స్​ […]

Read More
ఏపీలో 9,999 కరోనా కేసులు

ఏపీలో 9,999 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో శుక్రవారం(24 గంటల్లో) 9,999 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,47,686కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 77 మంది మృతిచెందారు. మొత్తంగా ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,779కు చేరింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో 44,52,128 వ్యాధి నిర్ధారణ టెస్టులు చేశారు. గత 24 గంటల్లో 71,137 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఒకేరోజు 11,069 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. […]

Read More

అమరావతి.. శాసన రాజధానిగా కూడా వద్దు

అమరావతి: ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి శాసనరాజధానిగా వద్దంటూ ఆయన పేర్కొన్నారు. ‘పేదలకు అమరావతిలో ఇళ్లస్థలాలు కూడా ఇవ్వనివ్వకుండా ఇక్కడి రైతుల కోర్టుకెక్కి అండుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతిని శాసనరాజధానిగా కూడా పెట్టవద్దు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ విషయాన్ని నేను స్వయంగా సీఎం జగన్మోహన్​రెడ్డికి చెప్పాను’ సీఎం జగన్​ పేదలపక్షపాతిగా పనిచేస్తుంటే.. నీచుడైన చంద్రబాబు అడ్డుకుంటున్నాడని.. కోర్టులకు ఎక్కి అడ్డంకులు సృష్టిస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబును ఏదో ఒకరోజు […]

Read More
ఏపీలో 10,825 కరోనా కేసులు

ఏపీలో 10,825 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో శనివారం(24గంటల్లో) 10,825 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,87,331కు చేరింది. కొత్తగా 71 మంది కరోనా వ్యాధితో మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,347కు చేరింది. 24 గంటల్లో 11,941మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు మొత్తం 3,82,104 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 24 గంటల్లో 69,326 శాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటివరకు 40,35,317 శాంపిళ్లను టెస్ట్​చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,01,210 యాక్టివ్‌ కేసులు రికార్డు అయ్యాయి. […]

Read More
ఏపీలో 10,392 కరోనా కేసులు

ఏపీలో 10,392 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం(24 గంటల్లో) 10,392 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 4,55,531 నమోదయ్యాయి. తాజాగా, కరోనా మహమ్మారి బారినపడి 72 మంది మృత్యువాతపడ్డారు. ఇలా ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,125కు చేరింది. కోవిడ్​నిర్ధారణ పరీక్షలు 38లక్షలు దాటాయి. నిన్న ఒక్కరోజే 60,804 మెడికల్​ టెస్టులు చేయగా, ఇప్పటివరకూ చేసిన టెస్టులు 38,43,550 చేశారు. తాజాగా కరోనా నుంచి 8,454 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. వ్యాధి నుంచి కోలుకుని […]

Read More
ఏపీలో 10,603 కరోనా కేసులు

ఏపీలో 10,603 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో ఆదివారం(24 గంటల్లో) కొత్తగా 10,603 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,24,767కు చేరింది. తాజాగా, 88 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,884కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 99,129 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 63,077 శాంపిళ్లను పరీక్షించారు. అలాగే 9,067 మంది కరోనా రోగులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు కోలుకున్న రోగుల సంఖ్య […]

Read More
ఏపీలో 10,526 పాజిటివ్‌ కేసులు

ఏపీలో 10,526 పాజిటివ్‌ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో శుక్రవారం(24 గంటల్లో) 10,526 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 4,00,721కు చేరింది. తాజాగా, వైరస్‌ బారినపడి 81మంది మృతిచెందారు. ఇప్పటివరకు 3,714 మంది మృత్యువాత పడ్డారు. 24 గంటల్లో 8,463 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,711కు చేరింది. తాజాగా 61,331 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తంగా 35,41,321 మెడికల్​టెస్టులు చేశారు. ఆంధ్రప్రదేశ్​లో ప్రస్తుతం 96,191 యాక్టివ్ కేసులు […]

Read More