Breaking News

ఇండియా

యూకేపై చైనా సీరియస్‌

యూకేపై చైనా సీరియస్‌

న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌‌లో నెలకొన్న ఉద్రిక్తతలపై యూకే స్పందించడంతో డ్రాగన్‌ వారిపై సీరియస్‌ అయింది. ఈ విషయంలో మూడో పార్టీ జోక్యం అవసరం లేదని చెప్పింది. సరిహద్దుల వెంట నెలకొన్న పరిస్థితులను చర్చలతో పరిష్కరించుకుంటామని చెప్పింది. పరిస్థితులను ఎలా చక్కదిద్దుకోవాలనే విషయం తమకు బాగా తెలుసని, అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పింది. దాంతో పాటు హాంకాంగ్‌ విషయంలో కూడా ఎవరి జోక్యం అవసరం లేదని సీరియస్​ అయింది. పాంగాంగ్‌, గోగ్రా పోస్ట్‌ నుంచి […]

Read More
నేటి నుంచి అమెరికాకు ఫ్లైట్స్​

నేటి నుంచి అమెరికాకు ఫ్లైట్స్​

విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడి న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా నిలిచిన పోయిన అంతర్జాతీయ విమానయాన సర్వీసులు శుక్రవారం నుంచి పున:ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ జూలై 17 నుంచి 31 మధ్య 18 ఫ్లైట్స్​ను నడపనుందని ఆయన వెల్లడించారు. ఎయిర్ ఫ్రాన్స్ సైతం జులై 18 నుంచి ఆగస్టు 1 మధ్య 28 విమాన […]

Read More
ఇండియా @ 7,93,802

ఇండియా @ 7,93,802

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఏ రోజుకు ఆ రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో 26,506 కేసులు నమోదయ్యాయని కేంద్ర హెల్త్‌ మినిస్ట్రీ బులిటెన్‌ రిలీజ్‌ చేసింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 7,93,802కు చేరింది. ఇప్పటి వరకు 475 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 21,604కు చేరింది. ఈ నెల 3నుంచి రోజుకు దాదాపు 20వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో దాదాపు […]

Read More
ఒకే రోజు 22,752 కేసులు

ఒకేరోజు 22,752 కేసులు

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 22,752 కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం ఉదయానికి కేసుల సంఖ్య 7,2,417కి చేరింది. 482 మంది చనిపోవడంతో వ్యాధి బారినపడి మరణించిన వారి సంఖ్య 20,642కు చేరింది. ఇప్పటివరకు 4,56,831 మంది వ్యాధి నుంచి రికవరీ అయ్యారని, రికవరీ రేటు 61.53శాతం ఉందని హెల్త్‌ మినిస్ట్రీ ప్రకటించింది. పాజిటివ్‌ టెస్టింగ్‌ రేట్‌ 8.66 శాతం ఉందని అన్నారు. కేసుల సంఖ్యలో మహారాష్ట్ర మొదటి స్థానంలో […]

Read More

హాంకాంగ్‌ నుంచి టిక్‌టాక్‌ నిష్క్రమణ

హాంకాంగ్‌: ఇండియాలో ఇప్పటికే నిషేధానికి గురైన టిక్‌టాక్‌ దాదాపు 6బిలియన్‌ డాలర్ల నష్టాన్ని మూతగట్టుకుంది. అమెరికా కూడా దాన్ని నిషేధించాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో హాంకాంగ్‌ నుంచి కూడా టిక్‌టాక్‌ నిష్క్రమించింది. మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో దాదాపు 1.50లక్షల మంది యూజర్లను టిక్‌టాక్‌ కోల్పోనుంది. హాంకాంగ్‌ స్వయం ప్రతిపత్తిని కాలరాస్తూ చైనా పార్లమెంట్‌ ఈ మధ్య కాలంలో జాతీయ భద్రతా చట్టానికి ఆమోదం తెలిపింది. అక్కడ నిరసనలు మొదలయ్యాయి. సోషల్‌ మీడియా […]

Read More
ఇండియా.. రష్యాకు చేరువలో

ఇండియా.. రష్యాకు చేరువలో

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. రోజుకు దాదాపు 20వేలకు పైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒక్కరోజులోనే 22,771 కేసులు నమోదైనట్లు కేంద్ర హెల్త్‌ మినిస్ట్రీ శనివారం హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేసింది. దీంతో కేసుల సంఖ్య 6,48,315కు చేరింది. ఒక్క రోజులో 442 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 3,94,227 మంది కోలుకోగా.. 2,35,433 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. శుక్రవారం ఒక్కరోజే 14వేల మంది కోలుకున్నారని అధికారులు చెప్పారు. మన దేశంలో రికవరీ […]

Read More
ప్రధాని పర్యటన ధైర్యం నింపింది

ప్రధాని పర్యటన ధైర్యం నింపింది

న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పర్యటన సైనికుల్లో మరింత ధైర్యాన్ని నింపిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మోడీకి థ్యాంక్స్‌ చెప్పారు. ‘లద్దాఖ్‌ వెళ్లడం, సోల్జర్స్‌ను కలుసుకుని వాళ్లను ఎంకరేజ్‌ చేయడం సైనికుల్లో కచ్చితంగా ధైర్యాన్ని పెంచింది. ఆర్మీ చేతుల్లో బోర్డర్స్‌ ఎప్పుడూ సేఫ్‌గా ఉంటాయి’అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు. గాల్వాన్‌ ఘటన జరిగిన తర్వాత మోడీ మొదటిసారి […]

Read More
ఎగుమతులు ఢమాల్​

ఎగుమతులు ఢమాల్​

సారథి న్యూస్​, హైదరాబాద్: కరోనాతో ఇండియాకు ఎగుమతి కష్టాలు మొదలయ్యాయా.. ఈ ఆర్థిక సంవత్సరం పరిస్థితి మరింత దిగజారనుందా.. నానాటికీ ఎగుమతులు క్షీణిస్తున్నాయా.. అవుననే సమాధానం వస్తుంది ఆర్థికరంగ నిపుణుల నుంచి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత ఎగుమతులు 10 శాతం తగ్గే అయ్యే అవకాశాలున్నాయని ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఫ్‌ఐఈఓ) అంచనా వేసింది. కరోనా వైరస్‌ వల్ల గడిచిన ఏప్రిల్‌లో 60 శాతం, మే మాసంలో 36 శాతం ఎగుమతులు క్షీణించాయనీ.. దీంతో పోల్చితే ప్రస్తుత […]

Read More