సారథి న్యూస్, కర్నూలు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై విజయం సాధించేందుకు అహర్నిశలు కృషిచేసిన వైద్యులు, స్టాఫ్నర్సు, సిబ్బందిని కోవిడ్ వారియర్స్గా అభివర్ణించడానికి సంతోషిస్తున్నానని కర్నూలు మెడికల్కాలేజీ ప్రిన్సిపల్, ఏడీఎంఈ డాక్టర్చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం అధ్యాపకులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ నివారణకు మెరుగైన వైద్యసేవలు అందించారని, అందుకే పాజిటివ్ వచ్చిన వ్యక్తులు త్వరగా కోలుకుని ఇంటికి వెళ్తున్నారని అన్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో మరింత మెరుగైన […]
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లా ఎస్పీ చందనాదీప్తి ఆదేశాల మేరకు జిల్లా ఐటీ కోర్ ఎస్సై ప్రభాకర్ జిల్లాలో కోర్టు విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగానే నేరస్తులకు సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు సీసీటీఎన్ఎస్లో నమోదుచేసే విధానంపై శిక్షణ ఇచ్చారు. క్రిమినల్ జస్టిస్ సిస్టం ద్వారా ఎంట్రీ చేసిన డాటా దేశంలో ఎక్కడైనా ఏ అధికారి అయినా చూసుకునే అవకాశం ఉంటుందని, కావునా ప్రతి ఒక్కరూ […]
సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు సన్నాహాలు పూర్తయ్యాయి. జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్(సంక్షేమం) సయ్యద్ ఖాజామోహిద్దీన్, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, ఇతర అధికారులు పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు ఆదోని, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, నంద్యాల, డోన్, కర్నూలు క్లస్టర్ల పరిధిలో ఉదయం 127 పరీక్ష కేంద్రాలు, మధ్యాహ్నం 67 కేంద్రాలు మొత్తం కలిపి 194 కేంద్రాల్లోని 5,542 […]
సారథి న్యూస్, కర్నూలు: ఎస్ వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ ద్వారా సచివాలయ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్గ్రాండ్ ఫైనల్ టెస్ట్ప్రశ్నపత్రాన్ని మాజీమంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్దాసరి శ్రీనివాసులు శనివారం ఆవిష్కరించారు. అభ్యర్థులు కష్టపడి చదివి విజయం సాధించాలని కోరారు. అనంతరం అధ్యాపక బృందానికి కృతజ్క్షతలు తెలిపారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ వైవీ శివయ్య, షరీఫ్, మధు, బాషా, చంద్రారెడ్డి, ఎస్టీ బాబు పాల్గొన్నారు.
సారథి న్యూస్, కర్నూలు: కరోనా బారినపడి చనిపోయిన వారిని అంబులెన్స్లో తరలించేందుకు వీలుగా సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో కర్నూలు నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ టోల్ఫ్రీ నంబర్ను శుక్రవారం ప్రారంభించారు. ఎవరైన చనిపోతే తరలించేందుకు 9440879791 నంబర్కు ఫోన్ చేసి ఉచిత సహాయం పొందవచ్చని కోరారు. ఇన్చార్జ్ మెహబూబ్ అందుబాటులో ఉంటారని ప్రకటించారు.
సారథి న్యూస్, కర్నూలు: ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ ద్వారా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఏర్పాటుచేసిన సచివాలయ ఉద్యోగుల ఉచిత ఆన్లైన్ గ్రాండ్టెస్ట్–3 ప్రశ్నపత్రాన్ని ఎస్పీ కె.ఫక్కీరప్ప శుక్రవారం తన కార్యాలయంలో ప్రారంభించారు. కరోనా వంటి క్లిష్టపరిస్థితుల్లో ఎస్ వీ మోహన్ రెడ్డి ఉచితంగా కోచింగ్ ఇప్పించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో తీవ్రమైన పోటీఉందని నిషితమైన విశ్లేషణలతో కూడిన చదువులు అవసరమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎస్ వీ మోహన్ […]
సారథి న్యూస్, కర్నూలు: జిల్లా పోలీసు శాఖలోని ఆర్మ్డ్ రిజర్వుడు హెడ్ క్వార్టర్ లో పనిచేస్తున్న ఏఆర్ మహిళా కానిస్టేబుల్ వి.మహాదేవి గత ఆగష్టు 11న రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆమె కుటుంబాన్ని ఆదుకునేందుకు 2018 బ్యాచ్ కు చెందిన ఎఆర్ మహిళా కానిస్టేబుళ్లు తమ వంతు సహాయంగా సేకరించిన మొత్తం రూ.2.26లక్షల నగదును గురువారం జిల్లా పోలీసు ఆఫీసులో మహిళా కానిస్టేబుల్ కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి, ట్రైనీ ఐపీఎస్ కొమ్మి […]
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.18,750 ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే గురువారం పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్ 19వ వార్డ్, పోర్త్క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా వచ్చిన డబ్బుతో ఏర్పాటు చేసుకున్న కిరాణ షాపును నగరపాలక సంస్థ కమిషనర్ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, డీకే బాలాజీ ప్రారంభించారు. మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వైఎస్సార్చేయూత పథకాన్ని […]