Breaking News

కరోనా మృతుల తరలింపునకు టోల్​ఫ్రీ నం

కరోనా మృతుల తరలింపునకు టోల్​ఫ్రీ నం.

సారథి న్యూస్, కర్నూలు: కరోనా బారినపడి చనిపోయిన వారిని అంబులెన్స్​లో తరలించేందుకు వీలుగా సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి స్ఫూర్తితో కర్నూలు నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ టోల్​ఫ్రీ నంబర్​ను శుక్రవారం ప్రారంభించారు. ఎవరైన చనిపోతే తరలించేందుకు 9440879791 నంబర్​కు ఫోన్​ చేసి ఉచిత సహాయం పొందవచ్చని కోరారు. ఇన్​చార్జ్ ​మెహబూబ్​ అందుబాటులో ఉంటారని ప్రకటించారు.