సారథి న్యూస్, కర్నూలు: కరోనా బారినపడి చనిపోయిన వారిని అంబులెన్స్లో తరలించేందుకు వీలుగా సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో కర్నూలు నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ టోల్ఫ్రీ నంబర్ను శుక్రవారం ప్రారంభించారు. ఎవరైన చనిపోతే తరలించేందుకు 9440879791 నంబర్కు ఫోన్ చేసి ఉచిత సహాయం పొందవచ్చని కోరారు. ఇన్చార్జ్ మెహబూబ్ అందుబాటులో ఉంటారని ప్రకటించారు.
- September 18, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- CARONA
- MLA HAFIZKHAN
- YS JAGAN
- ఎమ్మెల్యే హఫీజ్ఖాన్
- కరోనా
- వైఎస్ జగన్
- Comments Off on కరోనా మృతుల తరలింపునకు టోల్ఫ్రీ నం