Breaking News

తెలంగాణ

వాటర్ ఫిల్టర్ ను ప్రారంభిస్తున్న ఆయిళ్ళ లక్ష్మమ్మ, ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్

  • January 28, 2023
  • TELANGANA
  • తెలంగాణ
  • Comments Off on వాటర్ ఫిల్టర్ ను ప్రారంభిస్తున్న ఆయిళ్ళ లక్ష్మమ్మ, ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్

సామాజిక సారథి,కడ్తాల్: కడ్తాల్ మండలంలోని మైసిగండి డిఎన్ టి ప్రైమరీ స్కూల్ లో బోర్ వాటర్ తాగుతున్న విద్యార్థులను చూసి 50000 వేల విలువైన వాటర్ ఫిల్టర్ బహుకరణ ఆయిళ్ళ శంకరయ్య గౌడ్ జ్ఞాపకర్థం ఆయిళ్ళ లక్ష్మమ్మ వారి కుమారుడు టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ పద్మశ్రీ లు స్కూల్ కు బహుకరించి ప్రారంభించడం జరిగింది.ఈ సందర్బంగా టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మనం పుట్టి పెరిగిన ఊర్లో చదువుకున్న స్కూల్ లో మౌలిక […]

Read More

డా.విజయ్ కుమార్ కు అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి

సామాజికసారథి మహబూబ్ నగర్ బ్యూరో : స్థానిక ఎంవీస్ ప్రభుత్వడిగ్రీ కళాశాల కామర్స్ విభాగాధిపతిగా ఉన్న డాక్టర్​ ఎం.విజయ్ కుమార్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారు. తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్​ నవీన్ మిట్టల్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉత్తర్వులు అందిన సందర్భంగా ఎంవీస్ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం డాక్టర్​ విజయ్ కుమార్ డాక్టర్​ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ అదనపు బాధ్యతలు […]

Read More

మొక్కలే కదా.. అనుకున్నారేమో!

300 హరితహారం మొక్కల తొలగింపు సామాజికసారథి, వెల్దండ: మొక్కలే కదా.. అనుకున్నారేమో!, తొలగిస్తే అడిగేవారు ఎండరేమో అనుకుని ఉంటారేమో… అందుకే కావొచ్చు 300 మొక్కలను తొలగించారు. మండలంలోని కొట్ర చౌరస్తా సమీపంలో శ్రీశైలం- హైదరాబాద్​ రోడ్డు దుర్గామాత ఆలయానికి వెళ్లే పక్కన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి హరితహరంలో మొక్కలను నాటారు. గ్రామపంచాయతీ సిబ్బందివారు ప్రతిరోజూ నీళ్లు పట్టడంతో పాటు సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడి సమీప స్థలంలో పెట్రోల్​ బంక్​ పనులు, మట్టి లెవలింగ్​ […]

Read More

గురుకుల విద్యార్ధి అనుమానస్పద మృతి

*శ్రీను మృతికి కారకురాలైన ప్రిన్సిపల్, వార్డెన్ల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* *బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి* *తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య డిమాండ్ సామాజిక సారథి, మహబూబ్ నగర్ బ్యూరో :ధర్మాపూర్ మహాత్మా జ్యోతి రావు పూలే గురుకుల పాఠశాల లో ఆరవ తరగతి చదువు తున్న విద్యార్థి శ్రీను అనుమానస్పద గా బుధవారం మృతి చెందారు.హన్వాడ మండల కేంద్రానికి చెందిన బ్యాకరి కృష్ణయ్య అంజమ్మల దంపతుల రెండవ […]

Read More

ఈ నెల 30న ‘దసరా’ టీజర్‌

నేచురల్‌ స్టార్ నాని మరికొన్ని రోజుల్లో ‘దసరా’తో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా ‘దసరా’ టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ టీజర్‌‌లో బీడీ ముట్టించుకుని విసిరేసిన అగ్గిపుల్లతో చెలరేగిన మంటల విజువల్స్‌ తో డిజైన్‌ చేసిన వీడియోను షేర్ చేస్తూ.. ఈ నెల 30న టీజర్‌ విడుదల చేస్తున్నామని తెలిపాడు. ప్రమోషన్స్‌లో భాగంగా నాని అభిమానుల కోసం ఇప్పటికే […]

Read More

ఎంగేజింగ్‌ థ్రిల్లర్‌‌–- సుధీర్ బాబు ఇంటర్వ్యూ

  • January 25, 2023
  • Cinema
  • Sudhir Babu
  • Comments Off on ఎంగేజింగ్‌ థ్రిల్లర్‌‌–- సుధీర్ బాబు ఇంటర్వ్యూ

సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా ‘హంట్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్‌ దర్శకత్వం వహించారు. రేపు సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్ బాబుతో మూవీ విశేషాలు..‘‘వెరీ ఎంగేజింగ్ థ్రిల్లర్ ఇది. ప్రతి పాత్రను అనుమానిస్తూ ఉంటాను. ప్రేక్షకులు కూడా నా పాత్రతో పాటు ప్రయాణిస్తూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. శ్రీకాంత్ గారిది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. కానీ, […]

Read More

మర్రి ఊడలకు చెదలు పట్టక తప్పదు…. సభలు చూసి ఓటమి తప్పదనుకుంటున్న మర్రి

  • January 24, 2023
  • TELANGANA
  • తెలంగాణ
  • Comments Off on మర్రి ఊడలకు చెదలు పట్టక తప్పదు…. సభలు చూసి ఓటమి తప్పదనుకుంటున్న మర్రి

సామాజిక సారధి , బిజినేపల్లి :నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తాను మర్రి చెట్టు లాగా చెప్పుకొని నీడనిస్తానని చిలుక పలుకులు పలుకుతున్న మరి ఊడలకు చెదలు పట్టి మర్రిచెట్టు కూలిపోవడానికి అతి కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొడీ దల రాము అన్నారు . మంగళవారం బిజినపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు . దళిత , గిరిజన ఆత్మగౌరవ సభను చూసి […]

Read More

వర్గీకరణ చేసి చట్టబద్దత కల్పించాలి

ఏమ్మార్పిస్ డిమాండ్ సామాజిక సారథి, మహాబూ నగర్ బ్యూరో : గత 28ఏళ్ళు గా వర్గీకరణ కోసం ఎమ్మార్పిఎస్ ఆధ్వర్యంలో మాదిగ లు గల్లీ నుంచి డిల్లీ వరకు పోరాటాలు చేస్తున్నదని బిజెపి వర్గీకరణ ను బలపరుస్తూ తీర్మాణం చేసిందని దాన్ని వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పి ఎస్ ఆందోళన చేట్టారు.బిజెపి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో రాష్టం కార్యవర్గ సమావేశం లో ఆపార్టీ నేతలకుమంగళవారం వినతిపత్రం ఇచ్చేందుకు ఆందోళన చేపట్టారు. కేంద్రం లో బిజెపి […]

Read More