Breaking News

Year: 2023

ఎమ్మెల్సీ అనుచరుడిపై కేసు నమోదు

సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో : ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అనుచరుడు నాగ నూలు. కృష్ణారెడ్డి పై నాగర్ కర్నూల్ పోలీసులు కేసు నమోదు చేశారు . గురువారం తెల్లవారుజామున ఆరు గంటలకు కృష్ణారెడ్డి ఇంటి దగ్గరికి వెళ్లిన పోలీసులు మీపై కేసు ఉన్నదని పోలీస్ స్టేషన్ కు రావాలని తీసుకు వచ్చినట్లు తెలిసింది . నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పై కృష్ణారెడ్డి అసభ్యంగా కించపరిచే విధంగా మాట్లాడినట్లు ఫిర్యాదు మేరకే […]

Read More
నాగంపై ఎమ్మెల్యే మర్రి పొగడ్తలు!

నాగంపై ఎమ్మెల్యే మర్రి పొగడ్తలు!

సామాజికసారథి, నాగర్‌కర్నూల్ బ్యూరో: నాగం జనార్దన్ రెడ్డిని మంత్రిగా చేద్దాం అంటూ.. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం విశ్వబ్రాహ్మణుల సమావేశాని హాజరైన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్​ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి..నాగంను పొగడ్తల్లో ముంచెత్తారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ టిక్కెట్ నాగంతో పాటుగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి […]

Read More

విహారయాత్ర పేరుతో డబ్బులు వసూలు …

బిజినపల్లిలో ఏడాదికి రెండుసార్లు ముఠా సభ్యుల నిర్వహo సామాజిక సారధి , బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లో ఐదుగురు వ్యక్తులు ముఠా సభ్యులు గా ఏర్పాడి ఏడాదికి రెండుసార్లు విహార యాత్రల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న సంఘటనలు మండల వ్యాప్తంగా చర్చనీయంగా మారింది . గత 10 రోజుల నుండి మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులలో భాగంగా కాంట్రాక్టర్లు పనులు చేస్తున్న సంఘటన స్థలానికి వెళ్లి విహారయాత్ర పేరు చెప్పి డబ్బులు […]

Read More

తెలకపల్లి లో రాజేష్ కే జై కొట్టిన జనం

-ఆత్మీయ సమ్మేళనం లో భారీగా కాంగ్రెస్ నేతలుసామాజిక సారధి , నాగర్ కర్నూల్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటీవల కాలంలోనే రాష్ట్ర నేతలతో కలిసి ఢిల్లీ ముఖ్య నేతలతో కలిసి డాక్టర్ రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఈనెల 20వ తేదీన చేరటంపై నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జోష్ పెరిగింది . ఈనెల 20వ తేదీన కొల్లాపూర్ లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభకు కార్యకర్తలను తరలించేందుకు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి , […]

Read More

అంబేద్కర్ ఓపెన్ డిగ్రీలో అడ్మిషన్లకు చివరితేది జూలై 31

సామాజిక సారథి , నాగర్ కర్నూల్: అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ నాగర్ కర్నూల్ లెర్నర్ సపోర్ట్ సెంటర్(స్టడి సెంటర్) నందు 2023-24 విద్యా సంవత్సరంకి గాను డిగ్రీ అడ్మిషన్ పొందుటకు జూలై 31 చివరితేది అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ సమన్వయకర్త వర్కాల శ్రీనివాస్ తెలిపారు, కావున విద్యార్థులు ఇంటర్ లేదా ఓపెన్ ఇంటర్ లేదా ఏదైనా రెండు సంవత్సరాలు డిప్లమా కోర్సు పూర్తి చేసిన వారు లేదా ఐటిఐ ,పాలిటెక్నిక్ కోర్సు […]

Read More

బిఆర్ఎస్ ప్రభుత్వంకు రోజులు దగ్గర పడ్డాయి …డాక్టర్ .రాజేష్ రెడ్డి

  • July 12, 2023
  • TELANGANA
  • తెలంగాణ
  • Comments Off on బిఆర్ఎస్ ప్రభుత్వంకు రోజులు దగ్గర పడ్డాయి …డాక్టర్ .రాజేష్ రెడ్డి

సామాజిక సారథి , బిజినేపల్లి: బి ఆర్ ఎస్ ప్రభుత్వంకు రోజులు దగ్గర పడ్డాయి అన్ని డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు . బిజినేపల్లి లో గ్రామ పంచాయతీ సమ్మెకు మద్దతుగా బుధవారం మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సమ్మె కార్యక్రమంలో భాగంగా సమ్మెకు మద్దతుగా నిలిచారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ కరోనా సమయంలో గ్రామ పంచాయతీ కార్మికుల సేవలు మరువలేనివి అని అన్నారు. ప్రతి రోజు […]

Read More

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం.

సామాజిక సారథి , బిజీనేపల్లి: మండల కేంద్రం లో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రసిడెంట్ కరిగిల్ల దశరథం మాదిగ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం మరియు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన కులాల ఉద్యమ రథసారథిభారత దేశ చరిత్రలో 29 సంవత్సరాలు ఎమ్మార్పీఎస్ పోరాటం తెలుగు నేల మీద ఈదుములోడిలో పుట్టిందని. మాదిగ దండోరా ఉద్యమం దేశంలో నూతన సామాజిక విప్లవాన్ని సృష్టించిందని అన్నారు. గత […]

Read More

గుండె పోటు తో సాయి చందు మృతి …

సామాజిక సారథి , నాగర్ కర్నూల్: ప్రముఖ తెలంగాణ కళాజాత కళాకారుడు, గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ అర్థరాత్రి గుండెపోటుతో మృతిగుండె పొట్టు చెందాడు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారకొండ లో ఆయన అత్తగారి గ్రామంలో ఆయన అర్ధరాత్రి అస్వస్థకు గురయ్యాడు. సాయిచంద్ కారుకొండలో పొలం కొనుగోలు చేసి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు రాత్రి అక్కడే కుటుంబ సభ్యులతో గడిపాడు అర్థరాత్రి అస్వస్థకు గురి కావడంతో ఆయనని కుటుంబ సభ్యులు […]

Read More