Breaking News

Day: July 14, 2023

తెలకపల్లి లో రాజేష్ కే జై కొట్టిన జనం

-ఆత్మీయ సమ్మేళనం లో భారీగా కాంగ్రెస్ నేతలుసామాజిక సారధి , నాగర్ కర్నూల్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటీవల కాలంలోనే రాష్ట్ర నేతలతో కలిసి ఢిల్లీ ముఖ్య నేతలతో కలిసి డాక్టర్ రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఈనెల 20వ తేదీన చేరటంపై నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జోష్ పెరిగింది . ఈనెల 20వ తేదీన కొల్లాపూర్ లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభకు కార్యకర్తలను తరలించేందుకు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి , […]

Read More